-సెప్టెంబర్ 1న ఆదివారం సెలవు కావడంతో ఒక రోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం అమరావతి: ప్రతి నెలా 1వ తేదీన “ పేదల సేవలో” కార్యక్రమం క్రింద పంపిణీ చేసే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఈనెల 31వ తేదీనే (శనివారం) పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నేడు ప్రకటన విడుదల చేసింది. సెప్టెంబర్ 1వ తేదీన ఆదివారం కావడం, ఆ రోజు […]
Read Moreగీత దాటితే వేటు తప్పదు
– కొందరు ఎమ్మెల్యేల వల్ల చెడ్డపేరు – ఇటుక ఇటుక పేర్చి అధికారంలోకి వచ్చాం – పార్టీకి నష్టం వస్తే సహించను – వారిని పిలిచి మాట్లాడతా – నెలలో నామినేటెడ్ పదవుల శుభవార్త – క్యాబినెట్ విషయాలు లీక్ చేయవద్దు – మంత్రుల పనితీరుపై ప్రోగ్రెస్ రిపోర్టు – క్యాబినెట్ భేటీలో చంద్రబాబు ( సుబ్బు) ‘‘కొందరు ఎమ్మెల్యేల తీరు వల్ల పార్టీకి చెడ్డపేరు వస్తోంది. వారి ప్రవర్తనపై […]
Read Moreపోలవరానికి నిధులు కేటాయించిన కేంద్రానికి కృతజ్ఞతలు
రాష్ట్రానికి ఇదొక సుదినం…శుభపరిణామం 2027 మార్చి నాటికి ప్రాజెక్టు పూర్తి చేయాలన్నదే లక్ష్యం కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక ఇండస్ట్రియల్ పార్కుల అభివృద్ధికి నిధుల కేటాయించడం సంతోషదాయం ఆ రెండు ఇండస్ట్రియల్ పార్కుల ద్వారా లక్ష ఉద్యోగాల కల్పన జగన్ లాంటి వ్యక్తి రాజకీయ పార్టీ నడపడం సమాజానికి చేటు త్వరలో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తాం -మీడియా సమావేశంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు అమరావతి :- పోలవరం ప్రాజెక్టుకు […]
Read Moreమూడు రాష్ట్రాల తీవ్ర పోటీలో ఫాక్స్కాన్ను ఆంధ్రా పట్టేనా?
(ఏ.బాబు) బీజింగ్ మరియు వాషింగ్టన్ డీసీ మధ్య భూభౌతిక ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో, ఫాక్స్కాన్ తన కార్యకలాపాలను చైనాకు వెలుపల విస్తరించే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా అది దేశంలో.. దక్షిణాది రాష్ట్రాలలో పెట్టుబడులు పెట్టడానికి వెతుకుతోంది. ఫాక్స్కాన్ను ఆకర్షించడానికి తెలంగాణ, కర్ణాటక & ఆంధ్రప్రదేశ్ లు భూస్థలాలను ఇస్తామన్నాయి. రాష్ట్రంలో “ఫెసిలిటీ సెంటర్” ఏర్పాటు చేయడానికి, ఫాక్స్కాన్ కంపెనీకి 2,000 ఎకరాల భూమిని ప్రభుత్వం ఆఫర్ ఇచ్చిందని తెలంగాణ […]
Read Moreజన్వాడ ఫామ్ హౌస్ వద్ద మరోసారి అధికారుల సర్వే
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం జన్వాడ గ్రామంలోని ఫామ్ హౌస్ వద్ద రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సంయుక్తంగా సర్వే చేపట్టారు. ఆస్ఐ తేజ, మండల సర్వేయర్ సాయితేజ సహా ఇరిగేషన్ శాఖకు చెందిన ఆరుగురు సభ్యుల బృందం.. నక్ష, డీజీపీఎస్ యంత్రాలతో సర్వే చేస్తోంది. జన్వాడ ఫామ్స్ పక్క నుంచి ఫిరంగి నాలా (బుల్కాపూర్ కత్వా) ప్రవహిస్తోంది. నాలాలో ఫామ్హహౌస్ ప్రహరీగోడ, గేటు నిర్మించారని ఆరోపణలున్నాయి. జన్వాడ ఫామ్ […]
Read More‘ఫ్యాను’ రెక్కలు ముక్కలు
-జగన్పై ఎంపీ, ఎమ్మెల్సీల తిరుగుబాటు – వైసీపీలో రాజీనామాల పర్వం – ఎమ్మెల్సీ, మహిళా అధ్యక్ష పదవికి పోతుల సునీత రాజీనామా – మండలి చైర్మన్, జగన్కు రాజీనామా లేఖ పంపిన సునీత – నేడు పార్టీ, ఎంపి పదవికి మోపిదేవి రమణ రాజీనామా – 9న టీడీపీలో చేరికకు ముహుర్తం? – టీడీపీ వైపు సునీత చూపు? – అదే బాటలో బీద మస్తాన్రావు, గొల్ల బాబూరావు, రఘునాధరెడ్డి, […]
Read Moreబీఎస్ఎన్ఎల్లో 150 రోజుల వ్యాలిడిటీతో అదిరిపోయే ప్లాన్
రూ. 397 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ కింద 5 నెలలపాటు ఉచిత కాలింగ్ రోజుకు 2జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్ల ప్రయోజనాలు ప్రైవేటు టెలికం సంస్థలు టారీఫ్ రేట్లు పెంచడంతో బీఎస్ఎన్ఎల్ ఆఫర్లకు పెరిగిన ఆదరణ ప్రైవేట్ టెలికం ఆపరేటర్లు అయిన రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వీ (వొడాఫోన్ ఐడియా) ఇటీవల మొబైల్ టారిఫ్ రేట్లను గణనీయంగా పెంచిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వరంగ ఆపరేటర్ అయిన బీఎస్ఎన్ఎల్ […]
Read Moreజగన్ కృషి వల్లనే పోలవరంకు కేంద్రం నిధులు
రివర్స్ టెండరింగ్ రద్దు నిర్ణయం అసంబద్ధం దాని వల్ల ప్రభుత్వ ఖజానాకు ఎంతో గండం గతంలో మాదిరిగా యథేచ్ఛగా నిధుల దుర్వినియోగం – మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు: పోలవరం ప్రాజెక్టుకు చంద్రబాబు వల్లనే ప్రాజెక్టుకు ఈరోజు ఆ దుస్థితి నెలకొందని మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. నాడు సీఎంగా జగన్గారి కృషి వల్లనే పోలవరంకు కేంద్రం నిధులు ఇస్తోందన్న ఆయన, నిజానికి నాడు ఎన్నికల […]
Read Moreపల్నాడులో లాజిస్టిక్ పార్క్ శుభపరిణామం
– ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పల్నాడు, మహానాడు: రాజధాని అభివృద్ధిలో భాగంగా పల్నాడు జిల్లాలో లాజిస్టిక్ పార్క్ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం అడుగులు వేయడం శుభపరిణామమని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం విలేఖర్లతో మాట్లాడారు. లాజిస్టిక్ పార్క్ ఏర్పాటుకు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. ఇంకా.. ఆయన ఏమన్నారంటే.. ఔటర్ రింగ్ రోడ్డును ఆనుకుని ఉన్న పెదకూరపాడు, అమరావతి మండలాల్లో లాజిస్టిక్ […]
Read Moreవన మహోత్సవాన్ని విజయవంతం చేస్తాం…
– ఎమ్మెల్యే చదలవాడ నరసరావుపేట, మహానాడు: నరసరావుపేటలో ఈ నెల 30 వ తేదీన నిర్వహించ తలపెట్టిన వన మహోత్సవాన్ని విజయవంతం చేసి చూపిస్తామని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు అన్నారు. ఈ మేరకు జేఎన్టీయూ వద్ద ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పర్యటనను దిగ్విజయం చేస్తామన్నారు. ప్రకృతిని కాపాడుకోవడం కర్తవ్యంగా భావించినపుడే మానవాళికి మనుగడ సాధ్యమవుతుందని, […]
Read More