బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఊహించని నిర్ణయాన్ని తీసుకుంది. మతతత్వ పార్టీ జమాత్ -ఇ- ఇస్లామీ, దాని అనుబంధ సమూహాలపై నిషేధాన్ని ఎత్తేసింది. ఈ మార్పు భారత్ తో సంబంధాలపై గణనీయమైన మార్పు తీసుకొస్తుంది. నిజానికి మాజీ ప్రధాని షేక్ హసీనా జమాత్ ఇ ఇస్లామీపై నిషేధాన్ని విధించింది. ఉగ్రవాద కార్యకలాపాలలో జమాతే ఇస్లామీ ప్రమేయం ఉన్నట్లు నిర్దిష్టమైన ఆధారాలేవీ లేవని తాత్కాలిక ప్రభుత్వం పేర్కొనడం అత్యంత గర్హనీయం. మరోవైపు జమాత్ […]
Read Moreఅర్ధరాత్రి వేళ ముంచెత్తిన రామిలేరు వరద!
– ప్రజలను అప్రమత్తం చేసిన ఎమ్మెల్యే చింతమనేని దెందులూరు, మహానాడు: అర్థరాత్రి వేళ రామిలేరు వరద ముంచెత్తింది. ముంచుకొస్తున్న వరద నుంచి ప్రజలను కాపాడటానికి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వేకువజామున రెండు గంటలకు స్వయంగా రంగంలోకి దిగారు. ‘అమ్మా వరద వచ్చేస్తుంది… నిద్ర లేవండి… నేను పడవలు తెప్పిస్తాను… ఈలోపు డాబాల పైకి వెళ్ళండి’ అంటూ రామిలేరువాగు వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను స్వయంగా అప్రమత్తం చేశారు. తాళ్ళమూడి […]
Read Moreసీఏఏ కింద పాకిస్తాన్ క్రైస్తవునికి గోవాలో పౌరసత్వం
పౌరసత్వ సవరణ చట్టం 2019 కింద గోవాలో పాకిస్తాన్ క్రైస్తవునికి భారత పౌరసత్వం లభించింది. 78 సంవత్సరాల జోసెఫ్ ఫ్రాన్సిస్ పెరీరాకి గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ పౌరసత్వ ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. గోవా నుంచి పౌరసత్వం అందుకున్న మొదటి వ్యక్తిగా పెరీరా రికార్డుల్లోకి ఎక్కారు. సీఏఏ కింద దరఖాస్తు చేసుకున్న ఒక నెల తర్వాత తనకు పౌరసత్వం లభించిందని జోసెఫ్ తెలిపారు. 1946 లో జన్మించిన పెరీరా ఉన్నత […]
Read Moreజగనాసురుడిపై ‘బెంగళూరు టీడీపీ’ పోరాటం అనిర్వచనీయం
– మంత్రి సవిత * బెంగళూరు, మహానాడు: జగనాసురుడిపై బెంగళూరు టీడీపీ ఫోరం చేసిన పోరాటం అనిర్వచనీయమని, బెంగళూరు టీడీపీ ఫోరం రాజకీయాలే కాకుండా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కూడా కల్పించిందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత అభినందించారు. బెంగళూరులో ఆదివారం బెంగళూరు టీడీపీ ఫోరం నిర్వహించిన ‘నవశకం-మంచిరోజులు వచ్చాయి’ కార్యక్రమంలో పాల్గొని మంత్రి మాట్లాడారు. ఆమె ఏమన్నారంటే… ఎన్నికల్లో బీసీ బిడ్డయిన […]
Read Moreఈ కుక్క ఆస్తి రూ.3300 కోట్లు
(జానకీదేవి, తణుకు) కుక్కే కదా అని అంత వీజీగా తీసేయకండి. అది అట్లాంటిట్లాంటి కుక్క కాదండి. వందలకోట్ల ఆస్తిపరురాలు. అదేంటి? కుక్క పేరున అన్నేసి ఆస్తులుండటమేమిటనుకుంటున్నారా? మరదే దాని అదృష్టం. కావాలంటే మీరూ ఓ లుక్కేయండి! డబ్బు సంపాదించాలనే ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈ క్రమంలోనే ఇదే ఆశతో ప్రతి మనిషి ముందుకు సాగుతూ ఉంటాడు అన్న విషయం తెలిసిందే. ఇక డబ్బు సంపాదించడం కోసం ఎన్నో మార్గాలను […]
Read Moreపూడికతీతలు, ఆక్రమణల తొలగింపుతోనే ముంపు సమస్యకు పరిష్కారం
– ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు చిలకలూరిపేట, మహానాడు: జనావాసాల్లో చోటుచేసుకున్న ఆక్రమణల తొలగింపు, డ్రెయినేజీల్లో పూడిక తీతతోనే భారీవర్షాల సమయంలో ముంపు సమస్యల నుంచి శాశ్వత పరిష్కారం లభిస్తుందని మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. చిలకలూరిపేట పట్టణంలో సాధించిన ఫలితాలే అందుకు నిదర్శమన్నారు. గత నెల రోజులుగా ఆక్రమణలు తొలగిస్తుంటే అభ్యంతరాలు చెప్పిన వారే ఇప్పుడు ఫలితాలు చూసి అభినందిస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారాయన. […]
Read Moreభారీ వర్షాలపై గంట గంటకూ మంత్రి లోకేష్ సమీక్ష
మంగళగిరి, మహానాడు: మంగళగిరి నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ ఎప్పటికపుడు అధికారులతో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పార్టీ కార్యాలయ కంట్రోల్ రూమ్ ద్వారా గంటగంటకూ పరిస్థితులను వాకబు చేస్తూ సహాయ చర్యలపై అధికారులకు సూచనలు ఇస్తున్నారు. వరద ముంపునకు గురైన రత్నాల చెరువు ప్రాంత వాసులకు తక్షణమే సహాయం అందించాలనిఆదేశించారు. భారీవర్షం కారణంగా బ్లాక్ అయిన రోడ్లను […]
Read Moreకొండ చర్యలు విరిగిపడకుండా చర్యలు చేపట్టాలి
– బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి విజయవాడ: వర్షాలు కారణంగా కొండచరియలు విరిగి పడి క్షతగాత్రులైన వారి ని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పరామర్శించారు. వారిని పరామర్శించిన సందర్భం లో పురందేశ్వరి చలించి పోయారు. జరిగిన సంఘటన అడిగి తెలుసుకున్నారు. వైద్యం అందుతున్న వివరాల పై ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్య అధికారులను ఆదేశించారు.పేషేంట్ అటెండెంట్ లకు కూడా ఆహారం అందించాలని […]
Read Moreఅధైర్యపడొద్దు – అండగా ఉంటాం!
– అవసరమైన ప్రాంతాల్లో రోడ్లు, డ్రెయిన్లు నిర్మిస్తాం – గుంటూరులోని నీట మునిగిన ప్రాంతాల్లో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని పర్యటన – మోకాళ్ల లోతు నీళ్లలో ఇంటింటికీ వెళ్ళి బాధితులకు పరామర్శ గుంటూరు, మహానాడు: కాలనీలు చూస్తుంటే బాధ కలుగుతోంది. 50 ఏళ్ళలో ఎన్నడూలేని విధంగా వర్షాలు కురిశాయి. ఇంటింటికీ వెళ్లి ప్రజల బాధలను విన్నాం. వారికి అవసరమైన పునరావాస ఏర్పాట్లు చేశాం. డ్రెయిన్లు, రోడ్లు సరిగా లేనందున […]
Read Moreమహిళలకు 45 నుంచి 50 సంవత్సరాల మధ్య జీవితం కీలకం
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి విజయవాడ: మహిళలకు 45 నుంచి 50 సంవత్సరాల మధ్య జీవితం ఎంతో కీలకమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. పీరియడ్స్ ఆగిపోయిన క్రమంలో ఒత్తిళ్ళకు లోనవుతారని, ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా ఉండటం వలన ప్రాణాంతకమైన వ్యాధుల బారిన పడతారని పేర్కొన్నారు. వాటిని అధిగమించేందుకు వైద్యుల సలహాలు సూచనలు పాటించాల్సిన అవసరముందన్నారు. విజయవాడ మొనోపాజ్ సొసైటీ, విజయవాడ […]
Read More