– మంత్రి అనగాని సత్యప్రసాద్ అమరావతి, మహానాడు: ముఖ్యమంత్రిగా మొదటిసారి ప్రమాణస్వీకారం చేసి, 30వ ఏడాదిలోకి ప్రవేశించిన తెలుగుదేశం పార్టీ(టీడీపీ) అధినేత నారా చంద్రబాబు నాయుడుకి హార్ధిక శుభాకాంక్షలు తెలుపుతున్నట్టు మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, 15 ఏళ్లు ప్రధాన ప్రతిపక్ష నేతగా సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎల్లప్పుడూ ప్రజా పక్షంగానే వ్యవహరించిన ప్రజా […]
Read Moreరేపటి ‘ప్రజా వేదిక’ రద్దు
మంగళగిరి, మహానాడు: మంగళగిరి ఎన్టీఆర్ భవన్ లో నేడు జరగాల్సిన ‘ప్రజా వేదిక’ కార్యక్రమం రద్దయింది. భారీ వర్షాలు, వరదలు ఉండడంతో పాటు వరద సహాయక చర్యల్లో అధికారులందరూ నిమగ్నమైయున్నారు. ఈ దృష్ట్యా మంగళగిరి తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కేంద్ర కార్యాలయంలో సోమవారం జరగాల్సిన ‘ప్రజా వేదిక’ కార్యక్రమం రద్దు అయింది. ఎటువంటి గ్రీవెన్స్ ఉండదు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు, ప్రజలు గమనించాలని టీడీపీ శాసనమండలి సభ్యులు, కేంద్ర కార్యాలయం కార్యదర్శి […]
Read Moreసముద్రంలో చిన్నగంజాం మత్స్యకారుల గల్లంతు!
విశాఖపట్నం, మహానాడు: సముద్రంలో వేటకు వెళ్ళిన చిన్నగంజాం మత్స్యకారులు తప్పిపోయారు. చెన్నై నుండి విశాఖపట్నంకు చేపల వేటకు బోట్లో మత్స్యకారులు వెళ్ళారు. విశాఖపట్నం సముద్ర తీరంలో చిక్కుకున్నారు. ఎమ్మెల్యే ఏలూరి వారిని రక్షించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. హోంమంత్రి అనిత, రెవెన్యూ అనగాని, కలెక్టర్ వెంకట మురళీ దృష్టికి సమస్య తీసుకువెళ్ళారు. అధికార యంత్రాంగం అప్రమత్తమై కాపాడేందుకు చర్యలు చేపట్టారు. అలాగే ఎమ్మెల్యే ఏలూరి సెంట్రల్ కమాండ్ ను అప్రమత్తం […]
Read Moreపడవలో సురక్షిత ప్రాంతానికి తరలింపు
కృష్ణా నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో లంక గ్రామాలు వరద ముంపులో చిక్కుకున్నాయి. రాజధాని గ్రామం ఉద్దండరాయుని పాలెం లంక లో నివసిస్తున్న గృహస్థల వద్ద పడవలో వెళ్ళిన అధికారులు, సిబ్బంది.. అక్కడి నుంచి వారిని ఖాళీ చేయించి, పునరావాస కేంద్రాలకు తరలించారు. ఈ కార్యక్రమంలో తుళ్లూరు తహశీల్దార్ జి.సుజాత, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.
Read Moreపార్టీ ముఖ్యనేతలు, మంత్రులు, ఎంపీలు, గ్రామస్థాయి కార్యకర్తలతో సీఎం చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్
– వరద బాధితులకు సాయం అందించాలని పార్టీ శ్రేణులకు బాబు పిలుపు అమరావతి, మహానాడు: తెలుగుదేశం పార్టీ(టీడీపీ) ముఖ్యనేతలు, మంత్రులు, ఎంపీలు, గ్రామస్థాయి కార్యకర్తలతో సీఎం చంద్రబాబు నాయుడు ఆదివారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరద బాధితులకు సాయం అందించాలని పార్టీ శ్రేణులకు బాబు పిలుపునిచ్చారు. ఇంకా.. సీఎం ఏమన్నారంటే.. తుపాను ప్రభావంతో పెద్ద ఎత్తున వర్షాలు పడ్డాయి. ఊహించని విధంగా వరదలు సంభవించాయి. ముందస్తు […]
Read Moreగుడ్లవల్లేరు కాలేజిలో హిడెన్ కెమెరాలు బ్లూమీడియా సృష్టే!
– కుంభకోణాల నుంచి పక్కదారి పట్టించేందుకే లేనిపోని ఆరోపణలు – రాష్ట్రంలోని విద్యార్థులంతా నా బిడ్డల్లాంటివారే… వారి బాధ్యత నాదే – జగన్ మాదిరి తల్లీ, చెల్లిని రోడ్లపైకి గెంటేసే రకం నేను కాదు – మంగళగిరి నియోజకవర్గ పర్యటనలో మంత్రి నారా లోకేష్ మంగళగిరి, మహానాడు: గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల బాత్రూమ్ లలో హిడెన్ కెమెరాలు బ్లూమీడియా సృష్టి మాత్రమేనని, అక్కడ కెమెరాలు ఉన్నట్టు ఎటువంటి ఆధారాలు లభించలేదని […]
Read Moreహైదరాబాద్ లో కొట్టుకుపోతున్న కూరగాయలు
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో రెండు మూడు రోజులుగా భారీ వర్షాలు దంచికొడుతు న్నాయి. వాన ధాటికి ప్రజా జీవనం అస్తవ్యస్తమవు తుంది. అయితే హైదరాబాద్లోని ఓ రైతు బజార్లో ఈరోజు ఉదయం కురిసిన భారీ వర్షానికి పలు కూరగాయల దుకాణాల్లోని ఆకుకూరలు కూరగాయలు నీటిలో కొట్టుకుపోయాయి. ఇది చూసిన అక్కడి స్థానికులు వాటిని ఏరుకుని సంచిలో వేసుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది.
Read Moreఇంటి నుంచి బయటకు రావద్దు
– చిరంజీవి విజ్ఞప్తి తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తుండడంతో ప్రజలకు ‘ఎక్స్’లో మెగాస్టార్ చిరంజీవి కీలక విజ్ఞప్తి చేశారు. “మీ కుటుంబసభ్యుడిగా నా మనవి ఒక్కటే… అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దు. వైరల్ ఫీవర్స్ వచ్చే ప్రమాదం ఉండటంతో అప్రమత్తంగా ఉండాలి. విపత్తులు వచ్చినప్పుడు ప్రజలకు మా అభిమానులు ఎల్లప్పుడూ అండగా ఉంటూ వస్తున్నారు. ఇప్పుడూ అండగా ఉంటారని ఆశిస్తున్నాను” అని ట్వీట్ చేశారు.
Read Moreఎమ్మెల్యే వసంత ఆన్ డ్యూటీ
-వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే వసంత విస్తృత పర్యటన -వర్షం పడుతున్నా ఆగని వసంత అడుగులు -ప్రజలకు సేవలను అందించే క్రమంలో రాజీలేని తత్వం -కృష్ణానదికి వరద ఉధృతి…మరింత అప్రమత్తంగా ఉండండి ఇబ్రహీంపట్నం: వరద ప్రభావిత ప్రాంతాల్లో మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఓ వైపు జోరున వర్షం పడుతున్నప్పటికీ ఆయన అడుగు ఆగడం లేదు. ఐదు పదుల వయసులో కూడా ఎంతో ఉత్సాహంగా […]
Read Moreఅర్ధరాత్రి వరద సహాయక చర్యలను పర్యవేక్షించిన భట్టి విక్రమార్క
-జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ తో పరిస్థితిని సమీక్షించిన డిప్యూటీ సీఎం – వెంకటేశ్వర్లు చిక్కుకున్న బుగ్గ వాగును అర్ధరాత్రి సందర్శించి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించిన డిప్యూటీ సీఎం -వాగు నుంచి వెంకటేశ్వర్లను రక్షించేందుకు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించిన డిప్యూటీ సీఎం -మధిర 100 పడకల ఆసుపత్రిలో పునరావాస కేంద్రం సందర్శించి ప్రజల బాగోగులు తెలుసుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క -పొంగిపొర్లుతున్న నదులు, వాగులు, కొట్టుకుపోయిన రోడ్లు, […]
Read More