సాలూరు, మహానాడు: రాష్ట్ర మహిళ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఎస్కార్ట్ వాహనానికి ప్రమాదం జరిగింది. మంత్రి గురువారం మెంటాడ మండలం పర్యటనకు వెళుతుండగా, రామభద్రపురం మండలం బూసాయవలస వద్ద ఎస్కార్ట్ వాహనాన్ని వ్యాన్ ఢీకొంది. ఈ ఘటనలో ఆ వాహనదారుడికి, నలుగురు కానిస్టేబుళ్ళకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
Read Moreఎకరాకు రూ. 25 వేల పరిహారం ఇవ్వాలి
– ఏపీసీసీ చీఫ్ షర్మిలా డిమాండ్ కాకినాడ, మహానాడు: పెద్దాపురం మండలం, కండ్రుకోట గ్రామంలో నీట మునిగిన పంట పొలాలను ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో ఏమన్నారంటే.. ఎకరాకు 10 వేలు కాదు.. 25 వేల రూపాయలు పరిహారం తక్షణం ఇవ్వాలి. ఏలేరు ఆధునీకరణపై వైఎస్ఆర్ కున్న చిత్తశుద్ధి బాబు, జగన్ లకు లేదు. ఏలేరు రైతులను నిండా ముంచింది. […]
Read Moreఇది రేవంత్ రెడ్డి చేయించిన దాడే
– ఎటు పోతోంది మన రాష్ట్రం? – బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడిని తీవ్రంగా ఖండించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్: పట్టపగలే ఎమ్మెల్యేపై హత్యాయత్నామా? ఎటు పోతోంది మన రాష్ట్రం?ఫ్యాక్షన్, రౌడీ రాజకీయాలకు తెలంగాణను అడ్డాగా మార్చేస్తుంటే బాధేస్తోంది. కౌశిక్ రెడ్డిని గృహ నిర్భంధంలో ఉంచి అరికెపూడి గాంధీ గుండాలతో దాడి చేయిస్తారా? ఇందిరమ్మ రాజ్యమంటే ఎమ్మెల్యేకు కూడా రక్షణ లేకపోవటమేనా? ప్రభుత్వ వైఫల్యాలను […]
Read Moreనూతన పార్లమెంటులో మొదటి అంతస్తులో టీడీపీకి కార్యాలయం
ఢిల్లీ: ఎన్డీయే ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న తెలుగు దేశం పార్టీకి నూతన పార్లమెంటులో నూతన కార్యాలయం కేటాయించారు. ప్రస్తుత లోక్సభలోని వివిధ పార్టీలకు పార్లమెంటరీ పార్టీ కార్యాలయాల కేటాయింపులో భాగంగా టీడీపీకి కేటాయింపు జరిగింది. ఈ మేరకు లోక్సభ సెక్రటేరియట్ ఉత్తర్వులు జారీ చేసింది. నూతన పార్లమెంటు మొదటి అంతస్తులో తెలుగుదేశం పార్టీకి కార్యాలయం ఇచ్చినట్టు తెలిపింది. మొదటి అంతస్తులోని ఎఫ్09 నుంచి ఇకపై టీడీపీ పార్లమెంటరీ పార్టీ […]
Read Moreనిజాయితీకి నిలువుటద్దం చంద్రబాబు
– టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గన్నే ప్రసాద్ (అన్నా) ప్రజల పట్ల అంకితభావంతో పని చేసే దార్శనిక నాయకుడు చంద్రబాబు. బాబు ని రాజకీయంగా ఎదుర్కొనే శక్తిని వ్యక్తులు, జగన్ లాంటి అరాచక శక్తులు ఆక్రమ కేసులు మోపినా నేటి వరకు న్యాయ స్థానాల్లోనూ ఏ ఆరోపణలైనా నిరాధారంగానే మిగిలాయి, హైదరాబాద్, ఐ.ఎయ్.జి భూ కేటాయింపులో అక్రమాలు జరిగాయని సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలంటూ 2012లో వైసీపీ నాయకుడు విజయసాయి రెడ్డి […]
Read Moreచిట్టి చేతులు -పెద్ద సాయం
– వరద బాధిత విద్యార్థుల కు పురిటిగడ్డ ప్రభుత్వ పాఠశాల చిన్నారుల చేయూత కె.కొత్త పాలెం : వరదల్లో విద్యా సామగ్రి కోల్పోయి చదువులకు దూరమైన మోపిదేవి మండలం కె.కొత్త పాలెం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు చేయూత నిచ్చి వాళ్లకు నోట్ పుస్తకాలు ,ఇతర విద్యా సామగ్రి ని అందించిన చల్లపల్లి మండలం,పురిటిగడ్డ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు..వాళ్ళు దాచుకున్న పాకెట్ మనీ నాలుగు వేల రూపాయలతో నోటు పుస్తకాలు కొని, […]
Read Moreగాంధీనా? గాడ్సేనా?
– దాడి చేసే వరకు పోలీసులు ఏం చేస్తున్నారు ? – కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి పోలీసుల వైఫల్యమా ? ప్రభుత్వ ప్రోత్సాహమా? – ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నివాసంపై అరికెపూడి గాంధీ, అతని అనుచరుల దాడిని ఖండించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హైదరాబాద్: పదేళ్లు ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో 9 నెలలలో కొత్త రకం పాలన చూస్తున్నాం. కాంగ్రెస్ సర్కార్ దాడుల సంస్కృతిని […]
Read Moreఇదేం ఇందిరమ్మ రాజ్యం?
– ఇదేం ప్రజాపాలన? – ఇదేం ప్రజాస్వామ్యం? – రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే కౌశిక్ కి రెడ్డి క్షమాపణ చెప్పాలి – ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు హైదరాబాద్: ఇదేం ప్రజాస్వామ్యం? ఇదేం ప్రజాపాలన? మా పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి చేర్చుకోవడంతో పాటు, వారినే ఉసిగొల్పి బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపై దాడులు చేయించడం దుర్మార్గమైన చర్య. కాంగ్రెస్ […]
Read Moreఇంకా ఎంతమంది రైతులు ప్రాణాలను బలిపెట్టాలి?
– నిన్న… రైతు సురేందర్ రెడ్డి..నేడు… రైతు సాగర్ రెడ్డి – ఇంకెంత మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే మీ కళ్ళు చల్లారుతాయి? – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్: రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా సర్కారు మొద్దు నిద్ర వీడటం లేదు. రుణమాఫీ కాలేదని కొందరు-పెట్టుబడి సాయం రైతు భరోసా లేక కొందరు ప్రాణాలు వదులుకోవడం ఆందోళనకరం. కేసీఆర్ రైతును రాజును చేస్తే ఈ కాంగ్రెస్ సర్కార్ […]
Read Moreయానాదుల కాలనీలో నిత్యవసరాల కిట్టును పంపిణీ చేసిన ఎమ్మెల్యే తాతయ్య
జగ్గయ్యపేట: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ముంపుకు గురైనటువంటి ప్రాంతాల వారికి వారికి రాష్ట్ర ప్రభుత్వం ఆరు రకాల సరుకులను అందించే కార్యక్రమం చేపట్టింది. ఈరోజు జగ్గయ్యపేట పట్టణంలో కాకాని నగర్ యానాదుల కాలనీ వారికి ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య చేతుల మీదుగా బాధితులకు నిత్యవసరాల సరుకుల కిట్లను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్రరావు, జగ్గయ్యపేట పట్టణ తెలుగుదేశం పార్టీ సెక్రెటరీ మైనేని […]
Read More