పోర్ట్ బ్లెయిర్ పేరు ఇకపై “శ్రీ విజయపురం”

అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లెయిర్ పేరును “శ్రీ విజయపురం”గా కేంద్ర ప్రభుత్వం మార్చింది. అండమాన్ రాజధానిగా “శ్రీ విజయపురం”ని మారుస్తున్నట్టు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు.

Read More

115 జీవోను రద్దు చేయాలి

సత్తెనపల్లి, మహానాడు: 115 జీవోను రద్దు చేయాలని కోరుతూ సత్తెనపల్లి ఏరియా వైద్యశాలలోని స్టాఫ్ నర్సులు శనివారం ఏరియా వైద్యశాలలో ఆందోళన చేశారు. ఎన్నో ఏళ్ళుగా కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న స్టాప్ నర్సులను కాదని ఏఎన్ఎం లకు పదోన్నతులు కల్పిస్తూ విడుదల చేసిన జీవోను రద్దు చేయాలన్నారు. జీవో వల్ల తమ భవిష్యత్తులో రెగ్యులర్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సకాలంలో ప్రభుత్వం […]

Read More

3 నెలల్లో 400 కొత్త బస్సులు కొన్న ఘనత కూటమి సర్కారుది

– భవిష్యత్తులో వినుకొండలో అతిపెద్ద మోడ్రన్ బస్టాండ్ – రెండు కొత్త బస్సులు ప్రారంభించిన ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు వినుకొండ, మహానాడు: అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ఆర్టీసీకి 400 కొత్తబస్సులు కొన్ని ఘనత కూటమి ప్రభుత్వానిదేనని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) సీనియర్ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. కొత్తబస్సులతో పాటు బస్టాండ్‌ల ఆధునీకరణపై కూడా దృష్టి పెట్టి ప్రజారవాణకు కొత్తరూపు కల్పిస్తున్నందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఈ క్రమంలోనే […]

Read More

సీఎం సహాయనిధికి న్యాయవాది సత్యం విరాళం

వినుకొండ, మహానాడు: విజయవాడ వరద బాధితుల సహాయార్ధం తమ వంతు సహయం అందజేయాలని సీఎం చంద్రబాబు పిలుపు మేరకు… పట్టణానికి చెందిన న్యాయవాది, ఆరుషి ఇన్ ఫ్రా అండ్ డెవలపర్స్ అధినేత యెండ్లూరి సత్యనారాయణ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను కలిసి రూ. లక్ష రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా న్యాయవాది సత్యనారాయణ ను నారా లోకేష్ అభినందించారు.

Read More

టీడీపీ సెంట్రల్‌ ఆఫీసులో రసవత్తరంగా వేలం పాట

– రూ.27 వేలకు లంబోదరుడి లడ్డూ కైవసం మంగళగిరి, మహానాడు: వినాయక చవితి వేడుకల్లో ముఖ్యమైన ఘట్టం తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కేంద్ర కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో శనివారం చోటుచేసుకుంది. వినాయకుడి చల్లని చూపులు పడి.. ఎంతో మహిమాన్వితమైన లడ్డూను పొందేందుకు.. టీడీపీ నాయకులు, కార్యాలయ సిబ్బంది పోటీ పడ్డారు. వేలం పాటలో పోటాపోటీగా వేలం పాడుతూ.. విఘ్నేశ్వరుడి లడ్డూను కైవసం చేసుకోవాలని తీవ్రంగా యత్నించారు. రసవత్తరంగా […]

Read More

వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శ్రీశైలం మల్లన్నకు చోటు

– శ్రీశైలం మల్లన్న ఆలయానికి అరుదైన పురస్కారం – ఆలయ విస్తీర్ణం, నంది విగ్రహానికి రికార్డ్స్ లో చోటు – ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్న ఆలయ ఈవో పెద్దిరాజు శ్రీశైలం, మహానాడు: జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైలంలోని శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. శ్రీశైలం ఆలయ విస్తీర్ణం, అలాగే ఆలయంలోని నంది విగ్రహనికి ఉన్న చరిత్ర, పురాతన పరంగా, ఆధ్యాత్మికంగా, పౌరాణిక ప్రాముఖ్యత కలిగి ఉండడంతో […]

Read More

వరద బాధితులకు రూ.10 లక్షలు సాయం

– మంత్రి లోకేష్‌కు చెక్కులు అందజేత గుంటూరు, మహానాడు: వరద బాధితుల కోసం పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యురాలు పిడుగురాళ్ల మాధవి సూచనలతో గుంటూరుకు చెందిన పీఎస్ఆర్ ఇన్ ఫ్రా అధినేత బి.శ్రీనివాసరావు అండ్‌ డ్రీమ్స్ ఒలింపియాడ్ స్కూల్ డైరెక్టర్ లక్ష్మీదేవి రూ.5 లక్షలు సాయం ప్రకటించారు. అలాగే, రజక సంఘం కమిటీ తరఫున బి.శ్రీనివాస్ రావు రూ. 5 లక్షలు ప్రకటించారు. ఈ మొత్తాన్ని దాతలు శనివారం మంత్రి […]

Read More

అదే జిత్వానీ.. అదే ఎస్‌ఐ..బట్ గవర్నమెంట్ ఛేంజ్

– జోగి రమేష్ అండతో పాతుకుపోయిన ఎస్‌ఐ పాపారావు – ప్రభుత్వం మారినా ఇంకా ఆయనే కొనసాగింపు? – ఇదేం పాలనంటూ టీడీపీ సోషల్‌మీడియా దళం ఫైర్ – దీనికోసమే ఐదేళ్లూ పోరాడిందని ఆవేదన – ఎస్,సీఐల పోస్టింగు వడపోత పనితనం ఇదేనానంటూ ప్రశ్నల వర్షం ( సుబ్బు) ఆయన ఇబ్రహీంపట్నం ఎస్‌ఐ పాపారావు. చాలా ఏళ్ల నుంచి అక్కడే పాతుకుపోయారు. వైసీపీ పాలనలో టీడీపీ అధినేత చంద్రబాబునాయడు ఇంటిపై […]

Read More

కొత్త పింఛన్ల మంజూరుకు ఏర్పాట్లు

విజయవాడ: రాష్ట్రంలో కొత్త పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఎంతో కాలంగా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి కూటమి సర్కార్ శుభవార్త చెప్పింది. కొత్త పెన్షన్లపై కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్లో అర్హులైనవారి నుంచి దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించినట్లు సమాచారం. గత ప్రభుత్వంలో పింఛన్లు రద్దైన వారి నుంచి భారీగా ఫిర్యాదులు వచ్చాయి. వాటిని పరిశీలించి వాస్తవాలు గుర్తించింది. దరఖాస్తులు స్వీకరించిన 60 రోజుల్లోగా కొత్త […]

Read More

చిత్తూరు జిల్లా మరో ఘోర ప్రమాదం

-బంగారు పాళ్యం ఫ్లై ఓవర్ పై టైరు పేలి ఇన్నోవా పల్టీ -కారు నుజ్జు నుజ్జు .. ఇద్దరు అక్కడికక్కడే మృతి -మరో అయిదుగురికి తీవ్ర గాయాలు -కోలార్ ఆసుపత్రికి క్షతగాత్రుల తరలింపు చిత్తూరు: మొగిలి ఘాట్ లో ఆర్టీసీ బస్సును లారీ ల రూపంలో ఎనిమిది మందిని పొట్టన పెట్టుకున్న టెర్రిఫిక్ ఘటన జరిగి ఇరవై నాలుగు గంటలు గడవక ముందే… చిత్తూరు జిల్లా బంగారు పాళ్యం సమీపంలో […]

Read More