నేటి నుంచి టీడీపీ ‘ప్రజా వేదిక’ పునఃప్రారంభం

మంగళగిరి, మహానాడు: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో “ప్రజా వేదిక” కార్యక్రమం మంగళవారం నుంచి పునఃప్రారంభం కానుంది. తెలుగుదేశం పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలనుశారం పునఃప్రారంభిస్తారు. ఎన్టీఆర్ భవన్ లో ఈ కింది తేదీల్లో ఆయా మంత్రులు, ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందుబాటులో ఉంటారు. ప్రజల వద్ద నుంచి వారు అర్జీలు స్వీకరిస్తారు. 17.09.2024 – శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య (ఎమ్మెల్యే), […]

Read More

విజయవాడ హోటల్లో, లాడ్జిల్లో గలీజు పనులు!

(రాజా రమేష్) గాంధీనగర్ పరిసర ప్రాంతాల్లో కొన్ని హోటళ్లు, లాడ్జిల్లో గలీజు పనులకు అడ్డాగా మారాయి. పేరొందిన లాడ్జీలు అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రబిందువయ్యాయి. ప్రధానంగా విజయవాడ గాంధీనగర్ తో పాటు శివార్లలో ఉన్న కొన్ని స్టార్‌ హోటళ్లలోను , లాడ్జిల్లోనూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జోరుగా సాగుతున్నాయి. వ్యభిచారం, పేకాట కేంద్రాలకు అవి చిరునామాగా మారాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. అప్పుడప్పుడు పోలీసులు తనిఖీలు చేసి పేకాట శిబిరాలు, వ్యభిచార […]

Read More

స్వామి వారిని దర్శించుకోవడం ఆనందంగా ఉంది

– సర్వేపల్లి శాసన సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తిరుమల, మహానాడు: తిరుమలలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని సర్వేపల్లి శాసన సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన అనంతరం తొలిసారి శ్రీవారిని దర్శనానికి వచ్చిన సోమిరెడ్డి.. ఆయన వెంట తెలంగాణ డెయిరీ అభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి కుటుంబంతో పాటు కుమార్తె డాక్టర్ […]

Read More

సబ్ రిజిస్ట్రార్స్ అసోసియేషన్ సేవలు స్పూర్తిదాయకం

రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా సింగ్ నగర్ లో 2500 కుటుంబాలకు ఒక్కొక్కటీ రూ.1100 విలువైన వస్త్రాల పంపిణీ వరద బాధితులను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ సబ్ రిజిస్టార్స్ అసోసియేషన్ ముందడుగు వేయటం స్పూర్తి దాయకమని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (రెవిన్యూ, విపత్తుల నిర్వహణ, భూ పరిపాలన, స్టాంప్స్ అండ్ రిజిస్టేషన్స్) ఆర్ పి సిసోడియా అన్నారు. సోమవారం విజయవాడ సింగ్ నగర్ […]

Read More

ఆ ఐపీఎస్‌లు స్వచ్ఛందంగా రాజీనామా చేయాలి

– మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్‌ డిమాండ్‌ గుంటూరు, మహానాడు: ప్రజలను రక్షించాల్సిన ఆ రక్షకబటులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని దుర్మార్గంగా వ్యవహరించి, సస్పెండ్‌కు గురయ్యారని, ప్రభుత్వ చర్యను స్వాగతిస్తున్నానని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్‌ అన్నారు. అంతేకాదు… ఆ ముగ్గురి ఐపీఎస్‌లపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవాలి. ఐపిఎస్ లను అరెస్టు చేయాలని కోరారు. ఈ మేరకు ఆయన సోమవారం మీడియాతో ఏమన్నారంటే.. ఐపీఎస్‌ వ్యవస్థే తలదించుకునే […]

Read More

నెలాఖరు నుంచి పదవుల పండగ

-కార్పొరేషన్ పదవుల పంపిణీ షురు -కృష్ణయ్యతో ప్రారంభం -పార్టీ ఆఫీసు నేతలకు నోచాన్స్? ( మార్తి సుబ్రహ్మణ్యం) తెలుగు తమ్ముళ్లతోపాటు, కూటమి నేతలు గత మూడు నెలలుగా ఎదురుచూస్తున్న పదవుల పండగ ఈ నెలాఖరు నుంచి ప్రారంభం కానుంది. ఆ మేరకు సీఎం చంద్రబాబునాయుడు తన మనసులోని మాటను, పార్టీ నాయకుల వద్ద వెల్లడించినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో ఆయన అటు, బీజేపీ- జనసేన నాయకత్వాలతో చర్చించారు. కాకపోతే టీటీడీకి […]

Read More

నిత్యావసర సరుకుల పంపిణీ

కొల్లూరు, మహానాడు: వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం చింతల్లంక గ్రామంలో ఎన్ఆర్ఐ టీడీపీ ఆధ్వర్యంలో మాజీ మంత్రి, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు చేతుల మీదుగా వరద బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం జరిగింది. అరవింద వారధి సృష్టికర్త వేమూరి లక్ష్మయ్య జ్ఞాపకార్థం వారి మనుమడు వేమూరి అరవింద్ వరద బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు […]

Read More

కోడెల శివప్రసాదరావుకు ఘన నివాళులు

మంగళగిరి, మహానాడు: పల్నాడు ప్రజల ఆత్మ బంధువైన ప్రజా నాయకుడు కోడెల శివప్రసాదరావు వర్ధంతి సందర్భంగా సోమవారం తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కేంద్ర కార్యాలయంలో నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నేతలు ఆయన సేవలను కొనియాడారు. మూడున్నర దశాబ్ధాల తన రాజకీయ జీవితంలో పల్నాడు అభివృద్ధి కోసమే ఆయన ప్రతి నిమిషం పనిచేశారని గుర్తు చేసుకున్నారు. ప్రజల సంక్షేమాని పాటుపడటంతో పాటు.. పార్టీకోసం, […]

Read More