– డాక్టర్ దాసరి శ్యామ్ చంద్ర శేషు విజయవాడ, మహానాడు: మద్యం పాలసీపై ప్రకటన చేస్తూ గీత కార్మికులకు 10% రిజర్వేషన్లు కేటాయిస్తున్నట్టుగా తెలియజేసినందుకు గీత కార్మికుల తరఫున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అఖిల భారత గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, తెలుగుదేశం పార్టీ(టీడీపీ) రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామ్ చంద్ర శేషు అన్నారు. 2022 డిసెంబర్ ఒకటో తేదీన జంగారెడ్డిగూడెం […]
Read Moreక్రైస్తవ చర్చిల నిర్మాణానికి భూములు ఆక్రమిస్తున్నారు
– బిజెపి వారధి లో ఫిర్యాదు ల పర్వం విజయవాడ: క్రైస్తవ చర్చిల నిర్మాణానికి అక్రమం గా కోట్ల విలువైన భూములు కాజేశారు .అధికారులకు లంచాలు ఇచ్చాం ఎవరేం చేయలేరు అంటూ ఛాలెంజ్ విసురు తున్నారని ఫిర్యాదు దారులు పేర్కొన్నారు. కడప జిల్లాలో మైదుకూరు మండలం నంద్యాల పేట గ్రామంలో జాతీయ రహదారి కి ఆనుకుని ఉన్న 11ఎకరాలు ప్రభుత్వ భూమి ని ఆర్ సిఎం చర్చి బిషప్ గాలి […]
Read Moreకార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం
– ఎమ్మెల్యే గద్దె రామమోహన్ విజయవాడ: నిరంతరం తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసి, పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన కార్యకర్తలకు ఆరోగ్య సమస్యలు వచ్చినప్పడు, ఏవైనా ఇబ్బందులు తలెత్తినప్పుడు వారికి అండగా ఉండి వారి ఇబ్బందులు తొలగించేందుకు కృషి చేస్తామని శాసనసభ్యులు గద్దె రామమోహన్ పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ వీరాభిమాని, క్రీయాశీలక సభ్యుడు తుమ్మల సత్య క్యాన్సర్ కు గురై ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా ఆయన వైద్య ఖర్చుల నిమిత్తం శాసనసభ్యులు […]
Read Moreపటమట లంకలో శ్రమదానం చేసిన గద్దె క్రాంతి కుమార్
విజయవాడ: నియోజకవర్గ పరిధిలోని ఖాళీస్థలాల్లో పిచ్చిచెట్లు పెరిగి క్రిమికీటకాలు తిరుగుతూ ప్రజలకు అసౌకర్యాన్ని కలిగిస్తున్న స్థలాల గురించి తమ దృష్టికి తీసుకువస్తే స్థానికులతో కలిసి శ్రమదానం చేసి ఆ స్థలాలను శుభ్రం చేసి స్థానికులకు ఉపయోగపడేలా చేస్తామని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ కుమారుడు గద్దె క్రాంతి కుమార్ చెప్పారు.
Read Moreవరద బాధితులకు అండగా నిలుస్తున్న దాతలు
విజయవాడ: నగరాన్ని వరద ముంచేసి ప్రజలకు తీవ్ర నష్టం చేకూర్చిందని, ఆ నష్టాన్ని పూడ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక రకాలు వారిని ఆదుకుంటున్నారని, చంద్రబాబు శ్రమకు తోడుగా దాతలు కూడా ముందుకు వచ్చి ముఖ్యమంత్రి సహాయ నిధికి పెద్ద ఎత్తున విరాళాలు అందిస్తున్నారని శాసనసభ్యులు గద్దె రామమోహన్ తెలిపారు. మంగళవారం ఉదయం 19వ డివిజన్ లబ్బీపేట ఎలక్ట్రిసిటీ కాలనీలోని బొప్పనాస్ వల్లూరు ఎంపైర్ ప్లాట్స్ ఓనర్స్ అసోయేషన్ వారు […]
Read Moreస్వచ్ఛత హి సేవ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్
వింజమూరు: జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల నుండి బంగ్లా సెంటర్ వరకు జరిగిన స్వచ్ఛత హి సేవ ర్యాలీలో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పాల్గొన్నారు.విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో స్వచ్ఛత హి సేవ కార్యక్రమాన్ని స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా అమలు చేయడం జరుగు తుందన్నారు. ఈనెల 17వ తేదీ నుండి అక్టోబర్ 3వ తేదీ వరకు గ్రామాల్లో మరియు పట్టణాలలో పారిశుద్ధ్య […]
Read Moreబీసీలకు పెద్దపీట
* రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత * సీఎం చంద్రబాబు నేతృత్వంలో బీసీ సంక్షేమ శాఖపై సమగ్ర సమీక్ష * గడిచిన 5 ఏళ్లలో బీసీలు పూర్తిగా చితికిపోయారన్న మంత్రి * ఎన్డీయే కూటమితో బీసీలకు పూర్వవైభవం రాక అమరావతి : బీసీలకు పెద్దపీట వేయనున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. […]
Read More100 రోజుల్లోగా గుంతలు లేని రహదార్లుగా తీర్చిదిద్దండి
– డ్రోన్ల ద్వారా గుర్తించి వాటిని సరి చేసేందుకు చర్యలు – సి ఎస్ నీరబ్ కుమార్ విజయవాడ: రాష్ట్రంలోని రహదార్లను గుంతలు లేని రహదార్లుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆర్ అండ్ బి శాఖ అధికారులను ఆదేశించారు. విద్య,ఉన్నత విద్య,మున్సిపల్ పరిపాలన,పట్టణాభివృద్ధి,పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి,అటవీ,పర్యావరణ,శాస్త్ర సాంకేతిక,టిఆర్ అండ్బి,పౌర సరఫరాలు, గృహ నిర్మాణం,మహిళా శిశు,గిరిజన,యువజన సంక్షేమ శాఖల్లో 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలుపై […]
Read Moreపీజీ వైద్య విద్యలో ఇన్సర్వీస్ రిజర్వేషన్ పై బుధవారం చర్చలు
విజయవాడ: పీజీ వైద్య విద్యలో ఇన్సర్వీస్ రిజర్వేషన్ విషయానికి సంబంధించి రాష్ట్ర వైద్య,ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ తో బుధవారం నాడు సమావేశానికి ఆంధ్రప్రదేశ్ పీహెచ్సీ డాక్టర్ల సంఘం ప్రతినిధుల్ని మంత్రిత్వ శాఖ ఆహ్వానించింది. ఈ మేరకు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ సి.హరికిరణ్ సంఘం ప్రతినిధులకు మంగళవారం సాయంత్రం సమాచారాన్ని అందించారు. ఈ సమావేశానికి ముందు ఈ విద్యా సంవత్సరంలో జాతీయ మెడికల్ […]
Read Moreమోడీ పాలనలోనే దేశాభివృద్ధి
– బిజెపి రాష్ట్ర కార్యాలయం లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఫొటో ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన బిజెపి ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో సాధించిన విజయాల చిత్రాలతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను రాష్ట్ర కార్యాలయం లో బిజెపి ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జీ మార్గ నిర్దేశం లో పనిచేస్తున్నామన్నారు. […]
Read More