రావూస్ కళాశాలకు జరిమానా!

– న్యాయమూర్తి జింకా రెడ్డి శేఖర్ తీర్పు – తీర్పు వెలువడిన వెంటనే విద్యార్థికి నష్ట పరిహారం అందజేసిన రావూస్ నెల్లూరు, మహానాడు: విద్యార్థి వద్ద పూర్తి ఫీజు వసూలు చేసి అడ్మిషన్ ఇవ్వని రావూస్ కళాశాల యాజమాన్యానికి ఉమ్మడి నెల్లూరు వినియోగదారుల కోర్టు న్యాయమూర్తి జింకా రెడ్డి శేఖర్ జరిమానా విధించారు. తిరుపతి జిల్లా కురుగొండ గ్రామానికి చెందిన చెముడుగుంట సురేష్ అనే విద్యార్థి నెల్లూరులోని రావూస్ కళాశాలలో […]

Read More

పంచాయతీలకు పూర్వ వైభవం తెచ్చేందుకే పల్లె పండుగ

– గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము – రూరల్ మండలంలో జరిగిన పల్లె పండుగలో…… కూటమి నేతలతో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే రాము – రూ.79 లక్షలతో సిసి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే…. గుడివాడ: గత ఐదేళ్ల వైకాపా పాలనలో నిర్వీర్యమైన పంచాయితీ వ్యవస్థకు పూర్వ వైభవం తీసుకొచ్చి, గ్రామాలను అభివృద్ధి పదంలో నడిపేందుకు పల్లె పండుగ కార్యక్రమం నిర్వహిస్తున్నామని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. […]

Read More

పల్లె పండుగలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం కావాలి

• ప్రజలతో… ప్రజలచే… ప్రజల కోసం చేస్తున్న గొప్ప అభివృద్ధి పండుగ • 30 వేల పనులు, రూ.4,500 కోట్ల నిధులతో ముందడుగు • సంక్రాంతి నాటికి పనులు పూర్తయ్యేలా ప్రణాళిక • అన్ని శాఖల సమన్వయంతో పనులు జరగాలి • అధికార యంత్రాంగం బాధ్యతగా మెలగాలి • గత ప్రభుత్వ హయాంలో పంచాయతీరాజ్ మంత్రి ఎవరో కూడా తెలియని దౌర్భాగ్యం • నిధుల మళ్లింపు ఎలా, ఎక్కడికి చేశారన్నది […]

Read More

బీజేపీ నేతకు లిక్కరు లక్కు కిక్కు

– 5 దుకాణాలు ఒక్కరికే! సందిరెడ్డి శ్రీనివాసులుకు దుకాణాల పంట అనంతపురం: మద్యం దుకాణాల లాటరీలో బీజేపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులు పంట పండింది. ఆయన ఏకంగా ఐదు దుకాణాలను దక్కించుకున్నారు. ఇవాళ పుట్టపర్తిలో కలెక్టర్ చేతన్ ఆధ్వర్యంలో లాటరీ తీయగా ధర్మవరం మున్సిపాలిటీలో దుకాణం 1, 4, ధర్మవరం రూరల్లో 12, ముదిగుబ్బ మండలంలో 19, బత్తలపల్లి మండలంలో 14వ నంబర్ దుకాణాలు ఆయనకు దక్కాయి. […]

Read More

భారత రక్షణ క్షిపణి రంగానికి గుర్తింపు తెచ్చిన సూరి భగవంతం

– నూజివీడులో స్మారక కేంద్రం – నాగాయలంకలో బాలిస్టిక్ లాంచింగ్ పాడ్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం – ఆగిరిపల్లిలో డాక్టర్‌ సూరి భగవంతం 115 జయంతి వేడుకలో మంత్రి పార్థసారథి ఏలూరు, మహానాడు: భారత రక్షణ క్షిపణి రంగంలో ప్రపంచంలో మొదటి మూడు స్థానాలలో భారతదేశం నిలపడంలో డాక్టర్‌ సూరి భగవంతం పాత్ర ఎంతో ప్రముఖమైనదని, అటువంటి వ్యక్తి ఈ ప్రాంతం వారు కావడం ఎంతో గర్వకారణమని రాష్ట్ర గృహ […]

Read More

ఆర్టీసీ ప్రయాణం సురక్షితం

– నూతన బస్సులను ప్రారంభించిన మంత్రి నంద్యాల: ఆర్టీసి బస్సు ప్రయాణం సురక్షితమని, ప్రయాణికులు ఆర్ టీ సి బస్సు ల్లో ప్రయాణం చేయాలని మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు . ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ లో నూతన బస్సులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ఆర్టీసీ అధికారులు ప్రారంభించడం జరిగిందన్నారు ఈ సందర్భంగా మంత్రివర్యులు […]

Read More

పరిశ్రమల స్థాపనకు ఆంధ్రాలో సూపర్‌ ఛాన్స్‌!

– స్టార్టప్ ఆంధ్ర నినాదం మాత్రమే కాదు… పాలనా విధానాన్ని మార్చే ఆయుధం – వరదల సమయంలో స్టార్టప్ ల సహకారం భేష్‌ – ప్రైవేటురంగ సహకారం తీసుకుంటాం – 20 లక్షల ఉద్యోగాల లక్ష్యాన్ని సాధించి తీరుతాం – యుఎస్-ఇండియా ఫోరం లీడర్ షిప్ సమ్మిట్ లో రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి లోకేష్ న్యూఢిల్లీ: పరిశ్రమల స్థాపనకు భారత్ లో మరే రాష్ట్రంలో లేనివిధంగా ఆంధ్రప్రదేశ్ […]

Read More

పల్లె పండుగ వారోత్సవాలను ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల

– కృష్ణంశెట్టి పల్లె, కంచిపల్లె పంచాయతీలలో రూ. 75 లక్షల రూపాయలతో నిర్మించనున్న సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ముత్తుముల గిద్దలూరు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె పండుగ ప్రగతికి అండగా కార్యక్రమాన్ని గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి మండలంలోని కృష్ణంశెట్టిపల్లె గ్రామ పంచాయతీలో ప్రారంభించారు. మొదటగా కె.ఎస్ పల్లె గ్రామ పంచాయతీలోని ఉప్పలపాడు గ్రామంలో రూ. 10 లక్షలు, అక్కలరెడ్డి పల్లె గ్రామంలో రూ.10 లక్షలు, […]

Read More

పంచాయతీరాజ్ వ్యవస్థకు పూర్వ వైభవం

– మాజీ మంత్రి పీతల సుజాత మంగళగిరి, మహానాడు: పంచాయతీరాజ్ వ్యవస్థకు పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని మాజీ మంత్రి పీతల సుజాత అన్నారు. ఈ సందర్భంగా సోమవారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. నేటి నుంచి వారం రోజులపాటు ఆంధ్రరాష్ట్రంలో పల్లె పండుగ వారోత్సవాలు జరుగుతాయి. 4500 కోట్ల రూపాయలతో 30 వేల అభివృద్ధి […]

Read More

విరాళాల వెల్లువ

అమరావతి, మహానాడు: వరద బాధితులకు సాయం నిమిత్తం పలువురు దాతలు స్పందించి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసి తమ విరాళాల చెక్కులను అందజేశారు. తెలుగుదేశం పార్టీ(టీడీపీ) యర్రగొండపాలెం ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్ ఆధ్వర్యంలో రూ.30 లక్షలు 85 వేలు విరాళాన్ని అందజేశారు. అలాగే, ఆల్ ఇండియా బీఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ అసోసియేషన్ ఏపీ సర్కిల్ రూ.3 లక్షల 11 వేల 116. తుళ్లూరు గ్రామ రైతులు రూ.8 లక్షలు, ఎన్ఆర్ఐ టీడీపీ […]

Read More