– అమరావతి రైల్వే లైన్ కు కేంద్రం అనుమతి – బీజేపీ రాష్ట్ర ఆఫీసు వద్ద సంబరాలు – ముఖ్యఅతిథిగా మాట్లాడిన రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి విజయవాడ, మహానాడు: అమరావతి రైల్వే లైన్ కు కేంద్రం అనుమతి మంజూరు చేసిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ(బీజేపీ) నేతలు ఇక్కడి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆనందం పంచుకుంటూ మిఠాయిలు పంచిపెట్టారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కి ప్రత్యేక రైల్వే […]
Read Moreతానేటి వనిత తన అక్క అంటూ..రూ.10 లక్షలు దోపిడీ!
• వైసీపీ రిగ్గింగ్ ను అడ్డుకున్న టీడీపీ నేతలపై రౌడీషీట్ • ఉద్యోగాలను తొలగించి వైసీపీ తమను రోడ్డున పడేసిందంటూ ఏఎన్ఎంల మొర • వైసీపీ నేతలు పెట్టిన అక్రమ కేసులు తొలగించాలని టీడీపీ కార్యకర్తల విన్నపం మంగళగిరి: తానేటి వనిత తనకు అక్క అవుతుందని చెప్పి సబ్ రిజిస్ట్రర్ యూనియన్ ప్రెసిడెంట్ తనకు బావ అవుతాడని చెప్పి కొవ్వూరు సబ్ రిజిస్ట్రర్ ఆఫీసు వద్ద లేఖరుగా పనిచేస్తున్న దాసరి […]
Read More