ఝార్ఖండ్, మహారాష్ట్ర ఎన్నికల పరిశీలకులుగా ఆంధ్ర అధికారులు

జార్ఖండ్, మహారాష్ట్ర ఎన్నికల పరిశీలకులుగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఏడుగురు ఐఏఎస్, ఇద్దరు ఐపీఎస్ అధికారులను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు ఇచ్చింది. ఐఏఎస్ లలో.. మహారాష్ట్రకు వీరపాండియన్, ఎం.గౌతమి, కె.ఆరీఫ్ హఫీజ్ వెళతారు. జార్ఖండ్ కు పట్టణశెట్టి రవి సుభాష్,గంధం చంద్రుడు, ఎల్ఎస్ బాలాజీరావు, ఎంవీ శేషగిరిరావు వెళతారు.

Read More

ఝార్ఖండ్ ఎన్నికల బ్రాండ్ అంబాసిడర్‌గా ధోనీ

ఝార్ఖండ్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఝార్ఖండ్ ఎన్నికలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక‌య్యారు. ఈ మేరకు ఆ రాష్ట్ర‌ చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్ కె.రవికుమార్‌ ప్ర‌క‌టించారు. స్వీప్ కార్యక్రమం కింద ఓటర్లలో అవగాహన క‌లిగించేందుకు మ‌హీ తోడ్పాటు అందిస్తార‌ని, ఎన్నికల ప్రచారంలో తన ఫొటోను వాడుకునేందుకు కూడా ఎంఎస్‌డీ అంగీక‌రించినట్లు ఈసీ వెల్ల‌డించింది.

Read More