– టీడీపీ నేత తిప్పేస్వామి మడకశిర, మహానాడు: గుంతల, అధ్వాన్న రోడ్ల రహిత ఏపీ కూటమి ప్రభుత్వ ధ్యేయమని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) ఇన్ఛార్జి గుండుమల తిప్పేస్వామి అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మడకశిర పట్టణం వైబి హళ్లి రోడ్డులో ఏర్పడిన గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని ఆయన శనివారం ప్రారంభించి, మాట్లాడారు. వైసీపీ పాలనలో అభివృద్ధిని పడకేసి రోడ్లన్నీ గుంతల మయమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. […]
Read Moreవిజయవాడలో ఎర్రన్నాయుడు వర్ధంతిని ఘనంగా నిర్వహించిన టీడీపీ
మాజీ కేంద్రమంత్రి దివంగత కింజరపు ఎర్రన్నాయుుడు 12వ వర్ధంతి కార్యక్రమాన్ని విజయవాడ ఆటోనగర్ లోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రి నెట్టెం రఘురాం ఆధ్వర్యంలో నిర్వహించారు. తొలుత ఎర్రన్నాయుుడు చిత్రపటానికి జిల్లా అధ్యక్షులు నెట్టెం రఘురాం, రాష్ట్ర బీసీ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి వీరంకి వెంకట గురుమూర్తి పూలవూలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షులు నెట్టెం రఘురాం […]
Read Moreఅండర్ 19 రాష్ట్ర జట్టుకు ఎంపికైన సభ్యులను అభినందించిన ఎమ్మెల్యే
జగ్గయ్యపేట పట్టణానికి చెందిన టి. వరుణ్ సాత్విక్, ఎన్. రాజేష్ లు ఆంధ్ర రాష్ట్ర అండర్ 19 మల్టీ డేస్ క్రికెట్ జట్టుకు ఎంపికయ్యారు. ఈరోజు జగ్గయ్యపేట జీ.వీ.జే బాయ్స్ హైస్కూల్లో గల బివి సాగర్ మెమోరియల్ స్పోర్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ లో నెట్స్ వద్దకు ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య వెళ్లి వారిని అభినందించారు. బీసీసీఐ ఆల్ ఇండియా కూచ్ బీహారి ట్రోఫీ ఈనెల నవంబర్ 6 తేదీ […]
Read Moreవైసీపీ ప్రభుత్వంలో రోడ్లన్నీ గుంతలమయం
గత ప్రభుత్వంలో రోడ్లపై వెళ్లాలంటే ప్రజలు నరకం చూసేవారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు: రహదారుల పునరుద్ధరణకు కట్టుబడి, ప్రజలకు సురక్షిత మార్గాలను అందించేందుకు గుంతల రహిత ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో పాల్గొన్నారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆనంద్, మరియు టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. ఈ కార్యక్రమం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం వద్ద నిర్వహించబడింది. […]
Read Moreప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతుల ప్రదానం
బహుమతులు అందజేసిన మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావు పదవ తరగతిలో ప్రతిభ చూపిన విద్యార్థిని, విద్యార్థులకు ప్రోత్సాహక నగదు బహుమతులను మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావు శనివారం అందజేశారు. మైలవరంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఈ కార్యక్రమం జరిగింది. సరస్వతి ఫౌండేషన్ నిర్వాహకులు కుడుముల తిమ్మారెడ్డి అండ్ సన్స్ ఆధ్వర్యంలో ‘ప్రతిభ పురస్కార అవార్డ్స్’ ను అందజేశారు. మైలవరం మండలంలో 2023-24 విద్యా సంవత్సరంలో పదవ తరగతిలో ప్రథమ స్థానంలో […]
Read Moreసహాయనిధి చెక్కును పంపిణీ చేసిన మంత్రి వాసంశెట్టి శుభాష్
రామచంద్రపురం పట్టణం కొత్తూరు ఒకటో వార్డుకు చెందిన పార్వతిని రామాంజనేయమ్మ కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆమె మెరుగైన వైద్యం చేయించుకోవడానికి ఆర్థిక సాయం చేయాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి , రామచంద్రపురం శాసనసభ్యులు వాసంశెట్టి శుభాష్ ద్వారా ముఖ్యమంత్రి సహాయనిధికి అర్జీ పెట్టుకున్నారు.ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ. 1,62,000 మంజూరయ్యాయి. శనివారం రామచంద్రపురం పట్టణం హౌసింగ్ బోర్డ్ కాలనీలోని మంత్రి క్యాంప్ ఆఫీసులో […]
Read Moreతెలుగు వారి భవిష్యత్యే తెలుగుదేశం పార్టీ
టిడిపి సభ్యత్వం తీసుకుందాం… మన భవిష్యత్తుకు బాటలు వేసుకుందాం కదిరి నియోజకవర్గం కదిరి పట్టణంలో ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ గారు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి శ్రీ సత్య సాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొల్లకుంట అంజినప్ప హాజరయ్యారు. ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ మాట్లాడుతూ… మండల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ ఇంచార్జ్, యూనిట్, బూత్ ఇంచార్జ్ మరియూ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు […]
Read Moreసహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సత్యానందరావు
వైద్యం ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకున్న పలువురికి కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు నివాసం వద్ద చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా పేదలను ఆదుకోవడం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉదార స్వభావం చూపిస్తున్నారని అన్నారు.అనారోగ్యం నిమిత్తం,ప్రమాదాలకు గురై వైద్యం చేయించుకున్న వారి ఖర్చుల రీఎంబర్స్ మెంట్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి చెక్కులు అందించామని సత్యానందరావు […]
Read Moreటీటీడీ చైర్మన్ ను కలిసిన ఎమ్మెల్యే ఎంఎస్ రాజు
హైదరాబాద్: హైదరాబాద్లోని టీవీ-5 కార్యాలయంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడును ఎమ్మెల్యే మరియు టిటిడి సభ్యుడు ఎంఎస్ రాజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బిఆర్ నాయుడుకి పుష్పగుచ్చం అందజేసి, ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో టీటీడీ వ్యవస్థను బ్రష్టు పట్టించారని, అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం అందరికీ ఆదర్శంగా నిలిచే వ్యక్తి బిఆర్ నాయుడుకి టీటీడీ చైర్మన్ పదవి […]
Read Moreనిరుద్యోగ రహిత ఏపీ ఎన్డీయే లక్ష్యం!
• మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో వరదలా పెట్టుబడులు • చంద్రబాబును కలిసేందుకు పారిశ్రామికవేత్తల క్యూ • ఓర్వలేక విమర్శలు చేస్తున్న వైసీపీ బురద నేతలు • గడిచి ఐదేళ్లలో ఉన్న పరిశ్రమలను తరిమికొట్టారు – విలేఖర్ల సమావేశంలో టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షుడు డూండి రాకేష్ మంగళగిరి: పరిశ్రమలు తీసుకురాలేక దొంగ ఎంవోయూలు చేసుకుని ఉన్న పరిశ్రమలను కూడా తరిమికొట్టి గత ఐదేళ్లు నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించకుండా నిండా […]
Read More