తిరుమల, మహానాడు: తిరుమల శ్రీవారిని రాష్ట్ర ఆహారం, పౌరసరఫరాల, వినియోగదారుల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఆయన కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. అధికారులు మంత్రి, ఆయన కుటుంబ సభ్యులకు ఘన స్వాగతం పలికారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. మంత్రి నాదెండ్ల మనోహర్ ను కలిసేందుకు అభిమానులు, జనసేన నాయకులు భారీగా తరలివచ్చారు. ఆయనతో సెల్పీలు దిగేందుకు అభిమానులు పోటిపడ్డారు.
Read Moreశబరిమల యాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తి
కేరళ: గత ఏడాది శబరిమల యాత్రా సీజన్లో 15 లక్షల మంది భక్తులకు అన్నదానం చేసినట్టు కేరళ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వాసవన్ తెలిపారు. ఈసారి 20 లక్షల మంది భక్తులకు సన్నిధానం వద్ద అన్నదానానికి సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే, ఈ ఏడాది శబరిమల యాత్రా సీజన్ లో 13,600 మంది పోలీసులు, 2,500 ఫైర్, రెస్క్యూ ఆపరేషన్ సిబ్బంది, 1000 మంది పారిశుద్ధ్య కార్మికులు విధులు […]
Read Moreఅలిగిన ఎంపీ వేమిరెడ్డి!
నెల్లూరు, మహానాడు: జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా సమీక్షా మండలి సమావేశంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డికి అవమానం జరిగింది. రివ్యూ మీటింగ్లో హోస్ట్గా వ్యవహరించిన నెల్లూరు రూరల్ ఆర్డీవో ప్రత్యూష మంత్రులకు స్వాగతం పలికే కార్యక్రమంలో భాగంగా బొకేలు సమర్పించి వేమిరెడ్డి పేరును విస్మరించడంతో ఆయన వేదికపై నుంచి అలిగి వెళ్లిపోయారు. దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వేదికపై నుంచి కిందకు వెళ్లి వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డిని […]
Read Moreగుంతలు లేని రోడ్లే లక్ష్యం!
– మంత్రి కొలుసు పార్థసారథి నూజివీడు, మహానాడు: ప్రజలు తమకు అందించిన అఖండ విజయాన్ని బాధ్యతగా స్వీకరించి పేద ప్రజల సంక్షేమానికి, రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తామని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. ఆదివారం చాట్రాయి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. చాట్రాయి మండలం చాట్రాయి గ్రామంలో రూ.25 లక్షలు, చనుబండ గ్రామంలో రూ.50 లక్షలతో […]
Read Moreనేరాలపై ఉక్కుపాదం!
– బాధిత బాలిక కుటంబానికి రూ. 10 లక్షల పంపిణీ – నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు – వైసీపీ పాలనలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యం – జగన్ పాలనలో విచ్చలవిడిగా మద్యం, గంజాయి – రాష్ట్రమంతటా సీసీ కెమెరాలు, నార్కోటిక్ వింగ్ – హోం మంత్రి వంగలపూడి అనిత తిరుపతి, మహానాడు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఆదేశాల మేరకు వడమాలపేట మండలంలోని అలివేలు మంగాపురం ఎస్టీ కాలనీకి […]
Read Moreవైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటా….
– మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి దొంతిరెడ్డి వేమారెడ్డి మంగళగిరి, మహానాడు: కార్యకర్తలకు ఎప్పుడు నేను అండగా ఉంటానని, ఎవరు భయపడాల్సిన అవసరం లేదని ఈ కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి కార్యకర్తలని, నాయకుల్ని ఇబ్బంది పెడుతుందని కేసులు పెట్టారని భయపడాల్సిన అవసరం లేదని కార్యకర్తల కోసం ఎక్కడ వరకైనా నేను వస్తా.. ఎవరు కూడా అధైర్య పడాల్సిన అవసరం లేదని పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి దొంతిరెడ్డి వేమారెడ్డి […]
Read Moreమాకూ ఆయుధాల లైసెన్సులు ఉన్నాయ్
– వైసీపీ సర్కారు తన భద్రతను తొలగించింది – సోమశిల అభివృద్ధి చూసి ఓర్చుకోలేకపోతున్న ప్రతిపక్ష నేతలు – మంత్రి ఆనం సంచలన వ్యాఖ్యలు విజయవాడ, మహానాడు: గత వైసీపీ ప్రభుత్వం తన భద్రతను తొలగించిందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. నేను మంత్రి అయ్యాక సీఎం చంద్రబాబు సోమశిలకు వచ్చారు. వందల కోట్ల రూపాయల విలువైన అభివృద్ది ఇక్కడ జరుగుతోంది. దానిని కూడా ప్రతిపక్ష […]
Read Moreనెల్లూరు జిల్లా అభివృద్ధిపై కూటమి నేతల సమావేశం
నెల్లూరు, మహానాడు: తెలుగుదేశం పార్టీ(టీడీపీ) జిల్లా కార్యాలయంలో నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల నాయకుల సమావేశం ఆదివారం జరిగింది. సాగునీటి సంఘాల ఎన్నికలు, కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, నియోజకవర్గాల వారీగా కూటమి నాయకుల మధ్య సమన్వయం, జిల్లా అభివృద్ధి కొరకు చేపట్టాల్సిన కార్యక్రమాలు, దేవాలయ పాలక మండళ్ళు, ఏఎంసీ కమిటీలు, ఇతర నామినేటెడ్ పదవుల భర్తీ, […]
Read Moreఅవినీతి అధికారులను వదిలి పెట్టం!
– విలేఖరి భార్యకు ఫోన్ లో బెదిరించిన సీఐగా పనిచేసిన మహిళా అధికారి – ఒక సీఐ కలెక్షన్ కింగ్ గా మారిపోయారు – వైసీపీలో రుచిమరిగిన అవినీతిని వదులుకోలేకపోతున్నారు – ఇప్పటికైనా మారకపోతే చట్టప్రకారం శిక్ష తప్పదు – టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుధాకర్ రెడ్డి హెచ్చరిక తిరుపతి, మహానాడు: అవినీతి అధికారులను వదిలిపెట్టే ప్రశ్నే లేదని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ […]
Read Moreసంక్రాంతి కానుకగా గుంతలు లేని రోడ్లు
– చంద్రబాబు పాలనలో గ్రామీణ రహదారులకు మహర్దశ – అభివృద్ధి సంక్షేమం చంద్రబాబుతోనే సాధ్యం – గత ప్రభుత్వం గుంతల రోడ్లు ఆస్థిగా ఇచ్చి వెళ్ళింది – ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో బుచ్చి- ఊటుకూరు రోడ్డు విస్తరణకు 29 కోట్లు – ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కోవూరు: గత ఐదేళ్ల పాలనలో గ్రామీణ రోడ్ల నిర్వహణను పూర్తిగా గాలి కొదిలేశారని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి […]
Read More