అర్చకులకు చెల్లించే కనీస వేతనం పెంపు

– సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం – దేవాదాయ శాఖ మంత్రి ఆనం వెల్లడి అమరావతి, మహానాడు: రాష్ట్రంలో రూ. 50 వేలు పైబడిన ఆదాయం ఉన్న దేవాలయాల్లో అర్చకులకు చెల్లించే కనీస వేతనం రూ.15,000 లకు పెంచుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకున్నారని దేవదాయ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పెంపువలన లబ్ధిపొందే అర్చకులు 1,683 మంది వుంటారన్నారు. కనీస వేతనం నెలకు […]

Read More

హోం మంత్రి, డీజీపీ దృష్టికి అనంతపురం సమస్యలు

– ఇరువురిని ఘనంగా సత్కరించిన ఎమ్మెల్యే సింధూర రెడ్డి, మాజీ మంత్రి రఘునాథ్‌ రెడ్డి అనంతపురం, మహానాడు: ఇక్కడి పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో నిర్వహించిన డిఎస్పీల పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనితకు మంగళవారం పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి తో పాటు మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి, అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ లు […]

Read More

గ్రూప్ – 2 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయండి

– నిరుద్యోగ జేఏసీ అమరావతి, మహానాడు: జనవరి అయిదోతేదీ నుండి నిర్వహిస్తున్న గ్రూప్ – 2 ప్రధాన పరీక్షలను నెల రోజుల పాటు వాయిదా వేయాలని, గ్రూప్- 1 మెయిన్స్ కి 1:100 రేషియో లో తీయాలని నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ షేక్ సిద్దిక్ ఏపీపీఎస్‌సీ చైర్మన్ అనురాధకు విజ్ఞప్తి చేశారు. గత వైసీపీ హయాంలో నియమించిన బోర్డు సభ్యులను ఏపీపీఎస్సీ పరీక్షల నిర్వహణ, ఇతర కీలక నిర్ణయాల్లో […]

Read More

శాంతిభద్రతలపై కట్టుకథలతో జగన్‌ తప్పుడు ప్రచారం

– ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు విమర్శ వినుకొండ, మహానాడు: రాష్ట్రంలో శాంతిభద్రతలపై కావాలనే కట్టుకథలతో జగన్‌, వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర్నుంచి ఇదే పనిగా పెట్టుకుని మరీ దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజానికి అయిదేళ్ల అరాచకాల రెడ్డి రక్తపుమడుగులో కూరుకుపోయిన జగన్మోహన్‌ ధర్మపన్నాలు చెప్పడం మానుకోవాలని హితవు పలికారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు సంబంధించి పదేపదే […]

Read More

సభ్యత్వ నమోదులో సరికొత్త రికార్డు సృష్టించాలి

– ఎమ్మెల్యే గళ్ళా మాధవి గుంటూరు, మహానాడు: పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ(టీడీపీ) సభ్యత్వ నమోదును ఎక్కువగా చేసి, సరికొత్త రికార్డ్ సృష్టించాలని ఎమ్మెల్యే గళ్ళా మాధవి పిలుపునిచ్చారు. పశ్చిమ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో మంగళవారం డివిజన్ అధ్యక్షులు, క్లస్టర్, కార్పొరేటర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రతి డివిజన్ లో 2000 లకు పైగా సభ్యత్వాలు చేయాలన్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీ ఒటర్లను నియోజకవర్గంలో అధికంగా చేర్చి, ముఖ్యమంత్రి […]

Read More

బుగ్గన బంధువుకు భూమిని కట్టబెట్టిన రెవెన్యూ అధికారులు!

• వైసీపీ నేతలకు తొత్తులుగా నాటి ఉద్యోగుల వైఖరి • అప్పు ఇచ్చిన డబ్బులు అడుగుతుంటే ప్రాణాలు తీస్తామని బెదిరింపులు • పని కల్పిస్తానని విదేశాలకు తీసుకెళ్లి చిత్రహింసలు • గ్రీవెన్స్‌లో నేతలకు మొరపెట్టుకున్న బాధితులు మంగళగిరి, మహానాడు: వైసీపీ నేతలకు సహకరిస్తూ.. తమ భూమిని అప్పటి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బంధువు బీఆర్సీ బుగ్గారెడ్డికి అక్రమంగా రెవెన్యూ అధికారులు ఆన్ లైన్ చేశారని.. దీనిపై నాడు ప్రశ్నిస్తే […]

Read More

రాహుల్ మౌనం వెనుక అర్థం ఏమిటి?

– బిజెపి లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ పివి ప్రతాప్ రెడ్డి సూటి ప్రశ్న విజయవాడ: కెనడా లో హిందువుల పై దాడులు, అదేవిధంగా హిందూ దేవాలయాలు పై దాడులు జరుగుతుంటే ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎందుకు మౌనంగా ఉన్నారని బిజెపి ప్రశ్నిస్తోంది. గాజా లో దాడులు జరిగితే రాహుల్ గాంధీ ఖండించి కెనడా విషయంలో మౌనం వహిస్తున్నారని బిజెపి లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ పివి ప్రతాప్ […]

Read More

టీచర్ నియోజకవర్గ ఎన్నికల పరిథి ఇదీ!

– స్పష్టత ఇచ్చిన ఎన్నికల కమిషన్ -జిల్లాల పునర్విభజన నేపథ్యంలో తొలగిన గందరగోళం విజయవాడ: జిల్లాల పునర్విభజన నేపథ్యంలో టీచర్ ఓటర్లలో నెలకొన్న గందరగోళానికి ఎన్నికల సంఘం తెరిదించింది. ఆ ప్రకారంగా టీచరు నియోజకవర్గాల ఎన్నికల పరిథి ఇదీ.. తూర్పు – పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ నియోజకవర్గ పరిధిలోకి కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు, ఏలూరు జిల్లాలోని ఉంగుటూరు, భీమడోలు, నిడమర్రు, […]

Read More

దాడిశెట్టి రాజా బెయిల్ పిటిషన్ తిరస్కరణ

– ఇక అరెస్టే తరువాయి విజయవాడ: ఆంధ్రజ్యోతి విలేకరి హత్య కేసులో ముందస్తు బెయిల్ కోసం మాజీ మంత్రి దాడిశెట్టి రాజా దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. మంగళవారం పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు, రాజా పిటిషన్ ను తోసిపుచ్చింది. తుని నియోజకవర్గం తొండంగి మండలంలో ఆంధ్రజ్యోతి విలేకరిగా పనిచేసిన కాతా సత్యనారాయణ 2019 అక్టోబర్ 15న హత్యకు గురయ్యారు. ఎస్. అన్నవరంలోని తన నివాసానికి […]

Read More

జగన్ జమానాలో తప్పులు నిజం

-తప్పు చేసిన అధికారులు తప్పించుకోలేరు – ఆ ఐదేళ్లు పోలీసులు సరిగా విధులు నిర్వహించలేదు – టీడీపీ ఆఫీసుపై దాడి చేసినా స్పందించలేదు – పవన్ వ్యాఖ్యలపై నో కామెంట్ – పోలీసు బాస్ ద్వారకా తిరుమలరావు అనంతపురం: గత ఐదేళ్ల జగన్ ప్రభుత్వ హయాంలో తప్పులు జరిగిన మాట నిజమేనని డీజీపీ ద్వారకా తిరుమలరావు అంగీకరించారు. అయితే తప్పు చేసిన అధికారులు చట్టం నుంచి తప్పించుకోలేరంటూ, కేరళ ఉదంతాన్ని […]

Read More