వైసీపీలోకి మారలేదని తప్పుడు కేసులతో టీడీపీ కార్యకర్తలకు వేధింపులు!

• పలు సమస్యలపై పోటెత్తిన బాధితులు • తమకు న్యాయం చేయాలంటూ విన్నపం • అర్జీలు స్వీకరించిన నేతలు… సమస్యలు పరిష్కరిస్తామంటూ హామీ మంగళగిరి, మహానాడు: తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కేంద్ర కార్యాలయంలో శనివారం జరిగిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమానికి వివిధ సమస్యలపై అర్జీదారులు పోటెత్తారు. వారి నుండి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, బుచ్చిరాంప్రసాద్, […]

Read More

రోడ్డు ప్రమాదాల సమయంలో పోలీసులు బాధ్యతగా వ్యవహరించాలి

• కాకినాడ జిల్లాలో ఇద్దరు విద్యార్థులు చనిపోతే పోలీసుల తీరుతో బాధితులకు మనస్తాపం • ఇంతటి బాధలోనూ రేవంత్ తల్లిదండ్రులు అవయవదానం చేయడం కదిలించింది • మృతుల కుటుంబాలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ పరామర్శ • పోలీసుల తరఫున ఆ కుటుంబాలకు క్షమాపణ… – సొంత ట్రస్ట్ నుంచి రూ. 2 లక్షల చొప్పున ఆర్ధిక సాయం మంగళగిరి, మహానాడు: రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయంలో బాధ్యతగా ప్రవర్తించాల్సిన […]

Read More

అమరావతిలో ఈఎస్‌ఐ ఆస్పత్రి

– కేంద్ర సర్కారు గ్రీన్‌సిగ్నల్‌ అమరావతి, మహానాడు: ఏపీ రాజధాని అమరావతిలో 500 పడకలతో ఈఎస్‌ఐ ఆస్పత్రి,150 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కు కేంద్రం సూత్రప్రాయంగా ఓకే చెప్పింది. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ లోని ఈఎస్ఐ ఆస్పత్రిని తెలంగాణకు కేటాయించడంతో ఏపీ కోసం ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. నిబంధనల మేరకు 10 ఎకరాల కేటాయించాల్సి ఉంటుంది. ఆస్పత్రి నిర్మాణం, నిర్వహణ ఈఎస్‌ఐ కార్పొరేషన్ కు అప్పగిస్తే రాష్ట్రంపై […]

Read More

జగన్‌ ముందు తన బుద్ధిని మార్చుకోవాలి

– ఎమ్మెల్యే గళ్లా మాధవి గుంటూరు, మహానాడు: వైసీపీ అధినేత జగన్ ఎన్నికల ముందు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు స్థాన చలనం కల్పించి ప్రజలను మభ్యపెట్టాలన్న ఆలోచనలకు రాష్ట్ర ప్రజలు చెక్ పెట్టి, అవినీతి వైసీపీ ఎమ్మెల్యేలను ఇంటికి పరిమితం చేశారని, ఈ విషయాన్ని వైసీపీ అధినేత జగన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్లా మాధవి హితవు పలికారు. గుంటూరులో రెండు నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జీలను ప్రకటించటంపై ఎమ్మెల్యే […]

Read More

కూటమి సర్కారుకు దేవుడి ఆశీస్సులు మెండు!

– ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఎ.కొత్తపాలెం, మహానాడు: రాష్ట్రంలో సంక్షేమ పాలన అందిస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజల మద్దతుతో పాటు దేవుడి ఆశీస్సులు కూడా మెండుగా ఉన్నాయని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. సంక్షేమ ఫలాలు అందుకుంటున్న కోట్లాది మంది ప్రార్థనలు, అవ్వాతాతల దీవెనలన్నీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి దైవబలాన్ని మరింత పెంచుతున్నాయన్నారు. వినుకొండ మండలం అందుగుల కొత్తపాలెంలో శనివారం వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రతిష్ఠ మహోత్సవంలో మాజీ ఎమ్మెల్యే మక్కన మల్లికార్జునరావుతో […]

Read More

ఘనంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ జన్మదిన వేడుకలు

నరసరావుపేట, మహానాడు: నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కార్యాలయంలో అద్దంకి ఎమ్మెల్యే, విద్యుత్ శాఖ మంత్రి, పల్నాడు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ జన్మదిన వేడుకలు నరసరావుపేట నియోజకవర్గ కూటమి నేతలు కార్యకర్తల ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలు కేక్ ను కట్ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకుడు, క్లస్టర్ ఇన్‌ఛార్జి వాసిరెడ్డి రవీంద్ర మాట్లాడుతూ గొట్టిపాటికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పార్టీలో మరెన్నో […]

Read More