ఆహారం, మంచినీరు సమయానికి అందించండి

– వరదలపై సీఎం చంద్రబాబు సమీక్ష అమరావతి, మహానాడు: బుడమేరుతో పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లోని పరిస్థితిపై సీఎం చంద్రబాబు సోమవారం అధికారులతో సమీక్షించారు. వరద బాధితులకు సమయానికి ఆహానం, మంచినీరు అందించాలని కోరారు. విధుల్లో ఉన్న హెలికాప్టర్ ద్వారా అందుతున్న సాయంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మిగిలిన హెలికాప్టర్లను కూడా వీలైనంత త్వరగా రప్పించాలని అధికారులకు ఆదేశించారు. ఆహార పంపిణీ ఎంతమేరకు పంపిణీ చేశారో డివిజన్ల వారీగా అడిగి […]

Read More

మానవత్వం మూర్తీభవించిన మహా మనీషి

 డాక్టర్ ఎడుగూరిసందింటి రాజశేఖరరెడ్డి.. తెలుగు ప్రజలంతా తమ సొంత మనిషిలా, ఇంట్లోని వ్యక్తిలా పిలుచుకునే వైఎస్! మానత్వం మూర్తీభవించిన మహా మనీషి. తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న గొప్ప నాయకుడు. జనరంజక పాలనతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్న నేత. ప్రజాశ్రేయస్సే పరమావధిగా పాటుపడిన నాయకుడు. రైతు పక్షపాతిగా పేరొందిన కృషీవలుడు. అన్నదాతల కళ్లలో ఆనందం చూడడం కోసం ఎంతకైనా […]

Read More

నా ఆఫీసులను వాడుకోండి

– విజయవాడ, గుంటూరు, రేపల్లెలో ఉన్నాయ్‌ – కరకట్ట పనులను వెంటనే చేపట్టండి – అధికారులకు మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆదేశాలు విజయవాడ, మహానాడు: భారీ వర్షాల నేపథ్యంలో అవసరమైతే విజయవాడ, గుంటూరు, రేపల్లెలోని నా క్యాంపు కార్యాలయాలను పునరావాస కేంద్రలుగా రెవెన్యూ అధికారులు ఉపయోగించుకోవాలి. గతంలో వరదల వల్ల కోతలకు గురైన కరకట్టల మరమ్మతు పనులను రెవెన్యూ అధికారులు వెంటనే చేపట్టాలి. భారీ వర్షాల కారణంగా పలుచోట్ల కరకట్టలు […]

Read More

భవిష్యత్‌ మనదే

-కష్టాలను ధైర్యంగా ఎదుర్కొందాం.. మళ్ళీ మంచి రోజులు వస్తాయి -ఎవరూ అధైర్యపడొద్దు, రాబోవు కాలం మనదే -ప్రతి కుటుంబంలో మనం చేసిన మంచి ఉంది -మన పట్ల ప్రజలకు విశ్వాసం ఉంది – పులివెందుల పర్యటనలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పులివెందుల: భాకరాపురంలో ఉన్న క్యాంపు కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌… కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో మమేకమయ్యారు. అందరినీ పేరుపేరునా పలకరించి వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు. […]

Read More

సంచార తెగల విద్యార్థులకు సొంతిల్లు ఇచ్చేసిన దంపతులు

శతాబ్దాలుగా స్థిర నివాసం అన్నది లేకుండా తోలు బొమ్మలాట వంటి పలు కళల ద్వారా సనాతన ధర్మ ప్రచారం చేస్తున్న వారు సంచార తెగల ప్రజలు DNT (De-notified Tribes). దేశ రక్షణ కొరకు బలిదానాలు చేసిన వారు DNT తెగల ప్రజలు. వీరి జనాభా సుమారు 12 కోట్లు ఉంటుంది. స్వతంత్ర భారతంలో వీరి అభివృద్ధిని భారత రాజ్యాంగం ద్వారా ఎవరూ పట్టించుకోలేదు. అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానమంత్రిగా […]

Read More

50 ఆవులను నదిలోకి తోసేసిన ఆకతాయిలు

మధ్యప్రదేశ్ లో ఆకతాయిలు ఘోరమైన పనికి ఒడిగట్టారు. పనిగట్టుకొని, ఉద్దేశపూర్వకంగా 50 ఆవులను నదిలో తోసేశారు. వాటిలో 20 ఆవులు మృతి చెందాయి. మధ్యప్రదేశ్ లోని బామ్ హోర్ సమీపంలోని రైల్వే బ్రిడ్జి కింద వున్న సత్నా నదిలోకి నలుగురు ఆకయితాలు 50 ఆవులను తోసేసినట్లు పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. దీంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని, వివరాలు సేకరించారు. బగ్రి, రవి బగ్రి, […]

Read More

గుజరాత్ లో భారీ వరదలు

– నిస్వార్థంగా సేవలందిస్తున్న ఆరెస్సెస్ కార్యకర్తలు మొన్నటికి మొన్న కేరళలోని వయనాడ్ లో ప్రకృతి బీభత్సం జరిగింది. దీంతో చాలా మంది చనిపోయి, నిరాశ్రయులయ్యారు. ఈ సమయంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ రంగంలోకి దిగి, ప్రచారానికి అత్యంత దూరంగా వుంటూ సమాజానికి సేవ చేశారు. ప్రజలు, ఇబ్బందులున్న వారికి సేవలు చేశారు. ఆరెస్సెస్, సేవా భారతి కార్యకర్తలు చేసిన సేవలను అక్కడి చర్చి పాస్టర్లు కూడా బహిరంగంగానే మెచ్చుకున్నారు. మళ్లీ […]

Read More

హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం

హైదరాబాద్‌: ఆదివారం ఉదయం 8:09 గంటలకు హైదరాబాద్‌లోని వనస్థలిపురంలోని వివేకానంద పార్కు వద్ద రోడ్డు దాటుతున్న పాదచారులను వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. వేగంగా వస్తున్న కారు ఢీకొనడంతో బాధితుడు కొన్ని మీటర్ల మేర గాలిలోకి ఎగిరిపడ్డాడు.

Read More

నేపాల్‌లో క్రైస్తవుల ఘర్‌వాపసీ

నేపాల్ లో 288 కుటుంబాలకు చెందిన 1421 మంది మతం మారిన హిందువులు తమ స్వధర్మంలోకి వచ్చారు. గత కొంతకాలంగా నేపాల్ ను టార్గెట్ చేసుకుని చైనా కమ్యూనిస్టుల ప్రభుత్వం, మరోవైపు క్రైస్తవులు ఇంకొక వైపు పాకిస్తాన్ బంగ్లాదేశ్ రోహింగ్యా చొరబాటుదారులు చిన్న దేశం నేపాల్ లోకి వేలాదిగా రావడం, స్థానిక హిందువులను ప్రలోభాలతో ఆకర్షించి, లేదా బెదిరించి వారిని మతం మార్చి తమ చెప్పుచేతల్లో పెట్టుకుం న్నారు. ఈ […]

Read More

రాజకీయాలకు అతీతంగా ప్రజాసేవ

– బ్రాహ్మణపల్లిలో విపిఅర్ కు ఘన స్వాగతం – విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెండు వాటర్ ప్లాంట్లు ప్రారంభం – ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలకు సరక్షిత తాగునీరు అందివ్వడమే నా లక్ష్యం – నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజకీయాలకు అతీతంగా ప్రజాసేవ చేయడం తన అభిమతమన్నారు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తో కలిసి మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లి […]

Read More