నీట మునిగిన ప్రాంతాలు మంత్రి నాదెండ్ల పరిశీలన

గుంటూరు, మహానాడు: తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షాలకు తెనాలి పట్టణంలో రోడ్లన్నీ జలమయం కావటంతో అధికారులతో కలిసి శనివారం మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రోడ్లపై ఉన్న నీరు వెళ్లే మార్గం చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Read More

నాగార్జున సాగర్ గేట్లన్నీ ఎత్తివేత

నాగార్జున సాగర్‌కు భారీ వరద పోటెత్తడంతో అధికారులు గేట్లన్నీ ఎత్తివేశారు. మొత్తం 26 రేడియల్ క్రస్ట్ గేట్లలో 4 గేట్లు 10 అడుగులు, 22 గేట్లు 5 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయం నీటి మట్టం 589 అడుగులుగా ఉంది.

Read More

కొండ ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలి

– శాసనసభ్యులు గద్దె రామమోహన్ విజయవాడ: విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా కొండ చరియలు విరిగిపడుతున్న నేపథ్యంలో కొండ ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని శాసనసభ్యులు గద్దె రామమోహన్ కోరారు. శనివారం ఉదయం క్రీస్తురాజపురం సున్నపు బట్టీల సెంటర్ ఏరియాలో కొండ చరియలు పడిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గద్దె రామమోహన్ హుటాహుటిన అక్కడకు చేరుకుని అధికారులతో మాట్లాడి సహయక చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు గద్దె రామమోహన్ […]

Read More

ఏం ముఖం పెట్టుకొని ప్రజల్లోకి వస్తావు కేసీఆర్?

-కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తుంది, సంక్షేమ పథకాలు చేపడుతుంది అవి వద్దు అని చెప్పడానికి వస్తావా కేసీఆర్ -ఫ్యూడల్ గవర్నమెంట్ వద్దు.. పీపుల్స్ గవర్నమెంట్ కావాలని రాష్ట్ర ప్రజలంతా చెప్పాలి – మిగులు విద్యుత్తు రాష్ట్రం గా పరిమితం కాకుండా ఇతర రాష్ట్రాలకు విద్యుత్తు విక్రయాలు చేపట్టి లాభాలు సాధిస్తాం -తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉద్యోగాలు కల్పిస్తాం – రుణమాఫీ చేస్తామని మీలాగా ఇళ్లల్లో పడుకోలేదు ప్రతిరోజు ప్రజలను కలుస్తున్నాం.. […]

Read More

ఒక రోజు ముందుగానే పెన్షన్ అందిస్తున్నాం

– శాసనసభ్యులు వనమాడి కొండబాబు కాకినాడ: సామాజిక భద్రతలో భాగంగా ఎన్టీఆర్ పెన్షన్ భరోసా క్రింద పెన్షన్ లబ్ధిదారులకు ఒకరోజు ముందుగానే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అందజేస్తుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు.శనివారం స్థానిక 39 వ డివిజన్ రామారావు పేట నందు సచివాలయ సిబ్బంది తదితరులతో కలిసి ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పెన్షన్లను అర్హులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం […]

Read More

సెల్యూట్.. మంగళగిరి రూరల్ ఎస్ఐ వెంకట్

మంగళగిరి: విధి నిర్వహణలో పోలీస్ శాఖ అత్యంత విలువైన పాత్ర అనేది అందరికి తెలుసు. అలాంటి పోలీస్ శాఖలో నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పొంగుతున్న వాగులు కాలువలు. గుంటూరు విజయవాడ ప్రధాన రహాదారి మంగళగిరి టోల్ ప్లాజా వద్ద వరద నీరు రోడ్డుపైకివచ్చి ట్రాఫిక్ అంతరాయం అని విషయం తెలుసుకున్న మంగళగిరి రూరల్ ఎస్ఐ చిరుమామిళ్ళ వెంకట్ హుటాహుటిన సంఘటన స్థలాన్ని పరిశీలించారు.స్వయంగా రంగంలోకి […]

Read More

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే గర్ల్స్‌ హాస్టల్‌లో హిడెన్‌ కెమెరా

– వైయస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి తాడేపల్లి: ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే గుడ్లవల్లేరు ఇంజనీరింగ్‌ కాలేజీ గర్ల్స్‌ హాస్టల్‌లో హిడెన్‌ కెమెరా ఘటన చోటు చేసుకుందని వైయస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ప్రెస్‌మీట్‌ ఫైర్‌ అయ్యారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యా రంగం అస్తవ్యస్తం అయిందన్న ఆమె, ఎక్కడికక్కడ పర్యవేక్షణ కొరవడిందని, దీంతో పిల్లలు చాలా కష్టాలు పడుతున్నారని […]

Read More

సహకార సంఘాల్లో ఎరువుల కృత్రిమ కొరత!

– రైతుల అవస్థలు – పట్టించుకోని అధికారులు అవనిగడ్డ, మహానాడు: అవనిగడ్డ నియోజకవర్గంలోని పలు సహకార సంఘాల్లో ఎరువుల కృత్రిమ కొరత సృష్టించి రైతాంగాన్ని తీవ్ర అవస్థలకు గురి చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం రైతులకు ఎంతో అవసరమైన ఎరువులను సకాలంలో సక్రమంగా సహకార సంఘాల ద్వారా సరఫరా చేయవలసిన బాధ్యతను కొంతమంది సహకార సంఘాల కార్యదర్శులు విస్మరించి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని సహకార సంఘాల నుంచి […]

Read More

పింఛన్‌ లబ్ధిదారుల్లో ఆనందం చూశా…

 – ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఒంగోలు, మహానాడు: ఇంటింటికి వెళ్ళి పింఛన్ పంపిణీ చేసే సమయంలో లబ్ధిదారుల కళ్ళల్లో ఆనందాన్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ తెలిపారు. వృద్ధులకు, ఒంటరి మహిళలకు, వికలాంగులకు అండగా నిలిచిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. ఒంగోలు నగరంలోని 21వ డివిజన్ లో శనివారం పర్యటించిన జనార్దన్‌.. స్థానిక నేతలతో కలిసి ఇంటింటికి వెళ్ళి […]

Read More

కొండచరియలు ఘటన దురదృష్టకరం

– బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం – సాయం ప్రకటించిన సీఎం చంద్రబాబు అమరావతి, మహానాడు: భారీ వర్షాలకు విజయవాడలోని మొగల్రాజపురంలో ఇళ్ళపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో నలుగురు మృతి చెందడంపై సీఎం నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మేఘన, బోలెం లక్ష్మీ, లాలు, అన్నపూర్ణ అనే నలుగురు ప్రాణాలు కోల్పోయారు. సహాయక చర్యలపై అధికారులతో సీఎం మాట్లాడారు. మృతుల కుటుంబాలకు […]

Read More