ఈవీఎంలను మేనేజ్ చేస్తే వచ్చిన విజయమట!! సాక్షి ఛానల్ లో కూర్చొని కొమ్మినేని వల్లించిన ప్రవచనం ఇది వై నాట్ 175 అని మాట్లాడి, మాట్లాడి 11 స్థానాలకే పరిమితం కావడంతో జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ చిన్న మెదడు చితికినట్టు ఉంది ఈవీఎంలను మేనేజ్ చేయగలిగితే బిజెపికి 240 స్థానాలే ఎందుకొస్తాయి? తాము చేసిన మంచి పనులకు 360 స్థానాలు వస్తాయన్న బిజెపి నేతలు … ఈవీఎంలను మేనేజ్ […]
Read Moreగ్రామాభివృద్ధే లక్ష్యంగా గ్రామ సభలు
-సమస్యలు తీర్చడం కాదు.. మీరే పరిష్కరించుకోండి -ఇస్సాపాలెం గ్రామ సభలో ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు గ్రామాల్లో సమస్యల పరిష్కరించడమే లక్ష్యంగా గ్రామ సభలకు శ్రీకారం చుట్టినట్లు నరసరావుపేట ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు తెలిపారు.నరసరావుపేట నియోజకవర్గంలోని ఇస్సాపాలెం గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సభకు హాజరయ్యారు.గ్రామానికి ఏం కావాలో మనమే నిర్ణయించి ప్రభుత్వానిక అందించే మహోన్నత అవకాశం దక్కిందన్నారు.తద్వారా గ్రామ అభివృద్ధికి తీసుకోవాల్సిన ప్రణాళికలను రచించనున్నట్లు చెప్పారు.ప్రతి వీధికీ […]
Read Moreగ్రామ సభలో పాల్గొన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు
రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్రామ సభలలో భాగంగా శుక్రవారం మాకవరపాలెం పంచాయతీలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు పాల్గొన్నారు. స్పీకర్ హోదాలో మొదటి సారిగా మాకవరపాలెం వచ్చిన ఆయనకు గ్రామ సర్పంచ్, మహిళలు ఘన స్వాగతం పలికారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ, 13,326 పంచాయతీల్లో ఒకే రోజు ప్రారంభమైన గ్రామ సభలు రికార్డు స్థాయిలో రాష్ట్రవ్యాప్తంగా కోటి మందికిపైగా ప్రజలు పాల్గొంటున్నారని అన్నారు. తాను పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నప్పుడు ఈ గ్రామ సభల […]
Read Moreవైసీపీ పాలనలో మడ అడవులను రొయ్యల చెరువులు గా అమ్మేసారు
విజయవాడ: వైసీపీ హయాం లో 1,500 ఎకరాల్లో మడ అడవి ని ధ్వంసం చేసి అమ్మకాలు సాగించారని వారిలో బిజెపి నేతలకు ఫిర్యాదు చేశారు. అక్రమంగా అక్వా చెరువుల తవ్వకం సముద్రం మొదలు కలిసే చోట ఏర్పడే చిత్తడి నేలల్లో మడ అడవులు వృద్ధి చెందుతాయి. ఇవి తీర ప్రాంత కోతను నివారించడంతో పాటు తుపానులు, సునామీ వంటి ప్రకృతి విపత్తులు సంభవించినపుడు వాటి తీవ్రతను తగ్గించేందుకు పెట్టని కోటలుగా […]
Read Moreటీ-ఫైబర్ కు వడ్డీ రహిత రుణం రూ.1779 కోట్లు అందించండి
* నెలకు రూ.300కే రాష్ట్రంలోని 93 లక్షల గృహాలకు ఫైబర్ కనెక్షన్ లక్ష్యం * ఎన్ఓఎఫ్ఎన్ మొదటి దశను భారత్ నెట్ – 3 ఆర్కిటెక్చర్ కు మార్చే డీపీఆర్ను ఆమోదించండి.. * కేంద్ర టెలికం, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతి ఢిల్లీ: తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లోని 63 లక్షల గృహాలు, పట్టణ ప్రాంతాల్లోని 30 లక్షల గృహాలకు నెలకు రూ.300కే ఫైబర్ […]
Read Moreగ్రామ స్వరాజ్యం – గ్రామ చైతన్యం లక్ష్యంగా పాలన
గ్రామాలకు కావాల్సిన సదుపాయాలపై నేడే తీర్మానం చేసుకుందా ఉపాధి హామీ పథకం గ్రామాలకు కల్పతరువు లాంటిది గ్రామ పంచాయతీల నిధులు లాక్కుని జగన్ గ్రామాలను నాశనం చేశాడు వచ్చే ఐదేళ్లలో ఏం చేయాలో ఇప్పుడే జాబితా సిద్ధం చేస్తున్నాం సమస్యల్లేని గ్రామాలలే లక్ష్యంగా గ్రామ సభలన్న మంత్రి కొల్లు రవీంద్ర సమస్యల్లేని గ్రామాలే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు & ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు […]
Read Moreటంగుటూరి ఆశయ సాధనకు కృషి చేద్దాం
రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు ఎస్.సవిత అమరావతి : ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు ఆశయ సాధనకు ఐక్యంగా కృషి చేద్దామని రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖా మాత్యులు ఎస్.సవిత పిలుపునిచ్చారు. టంగుటూరి జయంతి సందర్భంగా ఆయ న చిత్రపటానికి తాడేపల్లి మంత్రి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆమె పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగామంత్రి సవిత మాట్లాడుతూ, దేశ […]
Read Moreహీరో నాగార్జునకు చెందిన ‘ఎన్ కన్వెన్షన్’పై హైడ్రాకు ఫిర్యాదు!
– ప్రభుత్వ నిర్ణయంపై అందరి చూపు హైదరాబాద్, మహానాడు: సినీహీరో నాగార్జునకు బిగ్ షాక్ తగలనుంది. నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్పై హైడ్రాకు ఫిర్యాదు అందింది. హైటెక్ సిటీలోని తుమ్మిడి చెరువును ఆక్రమించి కన్వెన్షన్ నిర్మించారని జనం కోసం సంస్థ హైడ్రాకు ఫిర్యాదు చేసింది. చెరువుకు సంబంధించి మూడు ఎకరాల 30 గుంటలు ఆక్రమించినట్టు ఆ సంస్థ ఆరోపించింది. 29 ఎకరాల 24 గుంటలు ఉన్న తుమ్మిడి చెరువును పునరుద్దరించాలని […]
Read Moreకీవ్ లో మహాత్ముడికి మోడీ నివాళి
కివ్: ప్రధాని నరేంద్రమోదీ కీవ్లో మహాత్మా గాంధీకి నివాళి అర్పించారు. ఏవీ ఫోమిన్ బొటానికల్ గార్డెన్లో 2020లో నెలకొల్పిన జాతి పిత విగ్రహం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. ఆ తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో కలిసి బాలల స్మారకం, జాతీయ మ్యూజియాన్ని సందర్శించారు. 20, 21వ శతాబ్దాల్లో ఉక్రెయిన్ పౌరులు స్వేచ్ఛ, స్వాతంత్య్రం, సాంస్కృతిక గుర్తింపు కోసం జరిపిన పోరాట చిహ్నాలు అక్కడ ఉన్నాయి.
Read Moreవైసీపీ విధ్వంస పాలనలో పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యం
-సమస్యల పరిష్కారానికే గ్రామ సభలు… -ఏడిద గ్రామ సభలో ఎమ్మెల్యే వేగుళ్ళ… వైసీపీ విధ్వంస పాలనలో పంచాయతీ వ్యవస్థ, ప్రజా సంక్షేమం నిర్వీర్యం అయిందని శాసన సభ్యులు వేగుళ్ళ జోగేశ్వరరావు గారు విమర్శించారు. మండపేట మండలం, ఏడిద గ్రామంలో శుక్రవారం జరిగిన గ్రామ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రజా నిర్ణయాలకు గ్రామసభలతో శ్రీకారం చుట్టి వారికి జవాబుదారీగా ఉండాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. […]
Read More