ప్రమాదం వెనుక యాజమాన్యం, అధికారుల నిర్లక్ష్యం

– పైప్ లైన్‌ను తరచూ చెక్ చేసే సిస్టం వెంటనే డెవలప్ చేసుకోవాలని నివేదిక ఇచ్చిన థర్డ్ పార్టీ – నివేదిక అమలు చేయని కారణంగానే ఈ ప్రమాదం – గతంలో ఎల్జీ పాలిమర్స్‌లో కూడా ఇదే నిర్లక్ష్యం – ప్రమాదం వెనుక యాజమాన్యం, అధికారుల నిర్లక్ష్యమే థర్డ్ పార్టీ కీలక నివేదిక అచ్యుతాపురం: సెజ్‌లోని ఎసెన్షియా అడ్వాన్స్‌డ్ లైఫ్ సైన్సెస్ ప్రమాదంపై థర్డ్ పార్టీ కీలక నివేదికను వెలువరించింది. […]

Read More

తెలంగాణ గ్రూప్‌ -2 కొత్త షెడ్యూల్

హైదరాబాద్‌, మహానాడు: తెలంగాణలో గ్రూప్‌-2 పరీక్షలకు కొత్త షెడ్యూల్‌ వచ్చేసింది. డిసెంబర్‌ 15, 16 తేదీల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నట్టు టీజీపీఎస్సీ గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది. తొలుత ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఈ పరీక్షలు ఆగస్టు 7, 8 తేదీల్లోనే జరగాల్సి ఉంది. కానీ, డీఎస్సీ, గ్రూప్‌ -2 పరీక్షల మధ్య వారం రోజులు మాత్రమే వ్యవధి ఉండటంతో ఈ పరీక్షలను వాయిదా వేయాలంటూ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం […]

Read More

బాధితులకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు పరామర్శ

అనకాపల్లి, మహానాడు: అచ్యుతాపురం ఘటన బాధితులను, వారి కుటుంబాలను స్పీకర్ అయ్యన్నపాత్రుడు గురువారం పరామర్శించారు. అనకాపల్లి ఉషాప్రైమ్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బాధితులకు ధైర్యం చెప్పారు. ప్రస్తుత ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు, వారి కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. వారికి అన్నివిధాలుగా అండగా ఉంటామన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ అచ్చుతాపురం సేజ్ లో జరిగిన ఫార్మా ప్రమాదం దురదృష్టకర సంఘటన అని వ్యాఖ్యానించారు. ఇండస్ట్రీలలో మూడు […]

Read More

వారి ధైర్యమే.. ఆయన!

విశాఖపట్నం, మహానాడు: ప్రమాదం చెప్పి రాదు… కానీ వెంటనే వాటి మీద డిజాస్టర్ రికవరీ చర్యలు చేపట్టడంలో యావత్తు యంత్రాగాన్ని పరుగులు పెట్టిస్తారు. స్వయంగా పర్యవేక్షించడమే కాకుండా నేరుగా అక్కడికి వెళతారు. కాబట్టే వెంట వెంటనే సహాయక చర్యలు యుద్ధప్రాతిపదికన మొదలై ప్రాణాలు నిలబెట్టడం నుండి సరైన వైద్యం అందడం వరకు అడుగడుగునా అప్రమత్తంగా వ్యవహరిస్తుంది యావత్తు యంత్రాంగం. తుపాను అయినా… మానవ తప్పిద ప్రమాదం అయినా.. ఏ మాత్రం […]

Read More

కంపెనీల్లో సేఫ్టీ ఆడిట్‌ జరగాలి

– ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అమరావతి, మహానాడు: అచ్యుతాపురం సెజ్ ప్రమాద ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కంపెనీల్లో సేఫ్టీ ఆడిట్ చేయమని తాను ముందు నుంచి చెబుతున్నానని, అయితే కంపెనీలు వెనక్కు వెళతాయయోనని ఆందోళన చెందుతున్నారన్నారు. కంపెనీ భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని అర్థమవుతుందన్నారు. రాష్ట్రంలో పరిశ్రలన్నింటినీ తనిఖీ చేయాల్సిన అవసరం ఉందన్న పవన్ కల్యాణ్, ఇందుకు కంపెనీల యాజమాన్యం కూడా […]

Read More

రైతుని రాజుని చేసింది కేసీఆర్

జనగామ నియోజకవర్గంలో రైతు ధర్నాలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ… రేవంత్ రెడ్డి నిజ స్వరూపం బయటపడ్డది. అసెంబ్లీ ఎన్నికల ముందు రెండు లక్షల రుణమాఫీ అందరికీ చేస్తామని, రైతులు వెంటనే వెళ్లి రెండు లక్షల రుణం తెచ్చుకోండి.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే మాఫీ చేస్తామని అన్నారు. డిసెంబర్ 9 నాడే రుణమాఫీ చేస్తామన్నాడు. ఏమైంది రుణమాఫీ అని అడిగితే […]

Read More

బీసీ, ఈబీసీ కళ్యాణ లక్ష్మి పథకానికి 1225.43 కోట్లు విడుదల

-పెండింగ్ లో ఉన్న కళ్యాణ లక్ష్మి దరఖాస్తులతో పాటు తాజాగా అప్లై చేసుకున్న కళ్యాణ లక్ష్మి దరఖాస్తులకు నిధుల విడుదల -కళ్యాణ లక్ష్మి పథకానికి నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క లకు ధన్యవాదాలు -బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ ,ఆగస్టు 22: బీసీ & ఈబిసి కళ్యాణ లక్ష్మి పథకానికి తెలంగాణ ప్రభుత్వం తాజాగా రూ.1225.43 కోట్లు […]

Read More

జైలులో ఎమ్మెల్సీ కవితకు అస్వస్థత..

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తిహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి అస్వస్థతకు గురయ్యారు.. దీంతో, ఆమెకు ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్సను అందిస్తున్నారు. గత కొన్ని రోజులుగా కవిత గైనిక్ సమస్య, వైరల్ ఫీవర్ తో బాధ పడుతున్నట్లు తెలుస్తోంది.

Read More

మృతుల కుటుంబాలకు అండగా ఉంటాం

అమరావతి: అచ్చుతాపురం ఎస్‌.ఇ.జెడ్‌లోని ఫార్మా కంపెనీలో జరిగిన ఘోర ప్రమాదంపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై. సత్యకుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయినట్లు, అనేక మంది గాయపడినట్లు మంత్రి తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి, ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను సంఘటనా స్థలానికి పంపించారని మంత్రి వెల్లడించారు. అలాగే, సంబంధిత అధికారులు ప్రమాద స్థలంలో సహాయక […]

Read More

రైతులందరికీ రుణమాఫీ జరిగే వరకు మా పోరాటం ఆగదు

-చేవెళ్ల రైతు దీక్షలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, గురువారం జరిగిన చేవెళ్ల రైతు నిరసన దీక్షలో పాల్గొని, కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి చేసిన వాగ్దానాలు రైతులను మోసం చేయడమేనని, ఆయన పాలన వల్ల రైతుల జీవితాలు ఆగిపోయాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. డిసెంబర్ 9న రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానని రేవంత్ […]

Read More