-బ్రాహ్మణ కులానికి అతనికి ఎటువంటి సంబంధం లేదు -బ్రాహ్మణ చైతన్య వేదిక, రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ గురువారం బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ మాట్లాడుతూ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో టీవీ5 మూర్తి తమను ఐదు కోట్లు అడిగాడని ఈ నకిలీ జ్యోతిష్యుడు వేణు స్వామి అసత్య ఆరోపణలపై వివాదం నెలకొని ఉన్నది, దానిపైన అనేక చర్చలు […]
Read Moreఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు..
ముంబై నుంచి బయలుదేరిన ఎయిరిండియా విమానానికి గురువారం బాంబు బెదిరింపు రావటం తీవ్ర కలకలం రేపింది. దీంతో, విమానాన్ని తిరువనంతపురంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసి పూర్తి స్థాయి అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. విమానం ఉదయం 8 గంటలకు విమానాశ్రయంలో ల్యాండ్ అయిందని, ఐసోలేషన్ బేకు తరలించామని విమానాశ్రయ అధికారులు తెలిపారు. విమానంలో 135 మంది ప్రయాణికులు ఉండగా, ఖాళీ చేయిస్తున్నట్లు వెల్లడించారు.
Read Moreజనం సొమ్ముతో జగన్ జల్సా
– ప్రైవేటు సెక్యూరిటీకీ జనం సొమ్మేనా? – నెలకు ఐదున్నర లక్షలు ప్రైవేటు సెక్యూరిటీ పాలు -త్రినేత్ర సెక్యూరిటీకి 26 లక్షల సమర్పయామి -ఎల్ఎస్ఈ-డీ, టీవీలకు 5 లక్షల 20 వేలరూపాయలట – ఇంట్లో ఎలుకలు పట్టేందుకు 1.36 కోట్లా? – ఎగ్ పప్లకు 3.6 కోట్లు మాత్రమేనట – సజ్జల ఇంట్లో ఫర్నీచర్, టీ కప్పులకు నాలుగున్నర లక్షలు – దాడిశెట్టి రాజా, పిన్నెల్లి, బూడి ముత్యాలనాయుడు, జగన్ […]
Read Moreజగన్, విజయసాయిలు డబ్బుల్లేని జీవితం నుంచి ఎలా ఎదిగారు?
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మంగళగిరి, మహానాడు: సినిమా టికెట్ కొనడానికి డబ్బుల్లేని జీవితం గడిపిన జగన్, విజయసాయిలు నేడు యూరప్ కు వెళ్లగలిగేలా ఎలా ఎదిగారని వర్ల రామయ్య ప్రశ్నించారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్, విజయసాయిరెడ్డిలాంటి వారికి కోర్టులు వెసలుబాటు కల్పించడం కరెక్టు కాదు. ఏ1 ముద్దాయి జగన్, ఏ2 […]
Read Moreఏపీలో బీజేపీ సభ్యత్వం కోటికి పెరగాలి
– పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి విజయవాడ, మహానాడు: ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) సభ్యత్వం కోటికి పెరగాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. పెనములూరులో బుధవారం సభ్యత్వ నమోదుపై పార్టీ సమావేశం జరిగింది. పురందేశ్వరి అధ్యక్షత వహించి, మాట్లాడారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం అనేది బాధ్యతని అన్నారు. పార్టీ లక్ష్యాన్ని నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నాం.. దేశ అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి […]
Read Moreకేసీఆర్ పార్టీ పని అయిపోయినట్లే!
(ఏ. బాబు) కేసీఆర్ కి రాజకీయంగా పార్టీలను , నాయకులను వాడుకుని మళ్ళీ వాళ్లనే తిట్టటం అలవాటే. మొదట్లో ఇందిరా గాంధీ నేతృత్వంలో యూత్ కాంగ్రెస్ లో ఉన్నాడు .1983 లో కాంగ్రెస్ ఓడిపోయినాక తెలుగు దేశంలో జేరాడు . చంద్రబాబు వద్ద మంత్రి పదవులు అనుభవించాడు . కులసమీకరణాలలో అతనికి మంత్రి పదవి ఇవ్వలేక పొతే , చంద్రబాబుని తిట్టి టీఆరెస్ పార్టీ స్థాపించాడు. 2004 లో కాంగ్రెస్ […]
Read Moreఇకపై ఇలాంటి పరిస్థితి రానివ్వను
ఎమ్మెల్యే పరిటాల సునీత 30లక్షలతో కల్వర్టులు, రోడ్డు నిర్మాణం చేపడుతాం సదాశివకాలనీ వాసులకు పరిటాల సునీత హామీ వరద నీటి ఇబ్బందులను స్వయంగా పరిశీలించిన పరిటాల సునీత 2రోజులుగా పిల్లలు స్కూల్ కి వెళ్లలేదన్న కాలనీ వాసులు అనంతపురం రూరల్ మండలంలో వరద నీటితో వస్తున్న ఇబ్బందులనుంచి కాలనీల వాసులను కాపాడుకుంటామని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత హామీ ఇచ్చారు. అక్కంపల్లి పంచాయతీ సదాశివ కాలనీలోని వంక రెండు రోజులుగా […]
Read Moreప్రకృతి సేద్యం ఉత్పత్తులతో ఆరోగ్యం పదిలం
– ప్రకృతి వ్యవసాయ విధానాలతో పర్యావరణానికీ ఎంతో మేలు – జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయంలో ఆదర్శంగా నిలుస్తున్న చెవుటూరు రైతులు – జిల్లా కలెక్టర్ డా. జి.సృజన ఎన్టీఆర్ జిల్లా/ జి.కొండూరు: ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులతో ఆరోగ్యంతో పాటు ఈ వ్యవసాయ విధానంతో పర్యావరణానికీ ఎంతో మేలు జరుగుతుందని.. జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయంలో చెవుటూరు రైతులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని జిల్లా కలెక్టర్ డా. జి.సృజన అన్నారు. […]
Read Moreపోలీసింగ్ లో స్పష్టమైన మార్పు కనిపించాలి
-నేరం చేస్తే శిక్ష తప్పదనే భయం కల్పించేలా పోలీసు శాఖ పని చేయాలి -శాంతి భద్రతల విషయంలో రాజీలేదు….పోలీసు సిబ్బందిలో అలసత్వాన్ని సహించేది లేదు -ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడితే అదే వారికి చివరి రోజు కావాలి -విచారణలో పోలీసులు ఆలస్యం చేస్తే నేనే ఘటనా స్థలానికి వెళతా -డ్రంక్ అండ్ డ్రైవ్ పై కఠినంగా వ్యవహరించండి….గంజాయి, డ్రగ్స్ తరిమేయండి -ఏపీ పోలీసు శాఖ ప్రతిష్ట మళ్లీ నిలబెడదాం…ప్రజల భద్రతకు భరోసా […]
Read Moreతాడేపల్లి వైసీపీ కార్యాలయానికి పోలీసులు నోటీసులు
అమరావతి: తాడేపల్లి వైసీపీ కార్యాలయానికి పోలీసులు నోటీసులు పంపించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడికి సంబంధించి సీసీ టీవీ పుటేజ్ ఇవ్వాలని పేర్కొంటూ ఈ మేరకు నోటీసులు ఇచ్చారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. టీడీపీ ఆఫీస్పై దాడి జరిగిన రోజు తాడేపల్లిలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయం సీసీ టీవీ పుటేజ్ ఇవ్వాలని ఇప్పటికే మంగళగిరి పోలీసులు వైసీపీ […]
Read More