– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధిర, మహానాడు: రూ. రెండు లక్షల రుణమాఫీపై అవగాహన లేని వారు కూడా అవాకులు చవాకులు పేలుతున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు. ఈ మేరు ఆయన బుధవారం ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని జమలాపురం లో మాట్లాడారు. ఐదు సంవత్సరాల్లో లక్ష రుణమాఫీ చేయలేని వాళ్లు … మొదటి సంవత్సరంలోనే 2 లక్షల రుణమాఫీ చేసిన వారి గురించి సిగ్గు.. […]
Read Moreప్రపంచంలో అత్యంత బలహీనమైన 10 కరెన్సీలు
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే 10 అత్యంత బలహీన కరెన్సీలలో ఇరానియన్ రియాల్ (రూ.1=502), వియత్నామీస్ డాంగ్ (రూ.1=298), సియెర్రా లియోనియన్ లియోన్ (రూ.1=268), లావో/లెవోషియన్ కిప్ (రూ.1=263), ఇండోనేషియా రుపియా (రూ.1=186) ఉన్నాయి. ఆరో స్థానంలో ఉజ్బెకిస్తానీ సోమ్ (రూ.1=151), తర్వాత స్థానాల్లో గినియన్ ఫ్రాంక్ (రూ.1=103), పరాగ్వే గ్వారానీ (రూ.1=90), కంబోడియన్ రీల్ (రూ.1=47), ఉగాండా షిల్లింగ్ (రూ.1=45) నిలిచాయి.
Read Moreరాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా పురోగమిస్తోంది
– మంత్రి సవిత అవనిగడ్డ, మహానాడు: ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా పురోగమిస్తోందని మంత్రి సవిత అన్నారు. ఈ మేరకు ఆమె కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో బుధవారం పర్యటించారు. ఆమెకు నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రామ్, నాయకులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. మోపిదేవి గురుకుల పాఠశాలను మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతులు, మెనూ పరిశీలించి, విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థుల సంఖ్య […]
Read Moreఫార్మా కంపెనీ రియాక్టర్ పేలి ఇద్దరు మృతి!
– ఘటనపై హోం మంత్రి అనిత ఆరా అనకాపల్లి, మహానాడు: ఏపీ.. అనకాపల్లి లోని అచ్యుతాపురం ఎసెన్షియా ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. 40 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను యాజమాన్యం ప్రైవేటు ఆసుపత్రికి తరలించింది. ఈ ప్రమాదంపై హోం మంత్రి అనిత ఆరా తీశారు. జిల్లా కలెక్టర్తో మాట్లాడి బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మరోవైపు ఈ ఘటనపై మాజీ సీఎం […]
Read Moreకన్నయ్యనాయుడుని సన్మానించిన సీఎం చంద్రబాబు
అమరావతి, మహానాడు: ప్రముఖ సాగునీటి రంగ నిపుణుడు, రిటైర్డ్ అధికారి కన్నయ్య నాయుడిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సన్మానించారు. వెలగపూడి సచివాలయంలో కన్నయ్యనాయుడుకి బుధవారం శాలువా కప్పి జ్ఞాపిక అందించి ఘనంగా సత్కరించారు. వరద పోటుతో ఇటీవల తుంగభద్ర జలాశయ 19వ గేటు కొట్టుకపోయింది. విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు సమస్యను పరిష్కరించేందుకు కన్నయ్య నాయుడికి ఫోన్ చేసి అక్కడకు వెళ్లాలని కోరారు. పరిస్థితిని గాడిన పెట్టేందుకు ఎంతో […]
Read Moreగతంలో సీఎం కలిసేవాడు కాదు
– నేడు సీఎం, మంత్రులను ప్రజలు స్వయంగా కలుస్తున్నారు.. – గత అరాచక పాలన.. నేటి ప్రజా పాలనకు తేడా గమనించాలి – ప్రజా సమస్యల పరిష్కారమే మా లక్ష్యం – వచ్చిన అర్జీదారులు చిరునవ్వుతో తిరిగి వెళ్లేలా చూస్తున్నాం – మంత్రి అనగాని సత్యప్రసాద్, మాజీ మంత్రి కెఎస్ జవహర్ మంగళగిరి, మహానాడు: తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కేంద్ర కార్యాలయంలో ప్రజా వినతుల స్వీకరణలో భాగంగా మాజీ మంత్రి కెఎస్ […]
Read Moreశారీరక శ్రమ లేకనే అనారోగ్యం
– కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్, మహానాడు: సమాజంలో మనిషి జీవన విధానం మారుతోంది… ప్రజలపై తీవ్రమైన పని ఒత్తిడి ఉంది… దీనికి తోడు ఆహారపు అలవాట్లు, వాతావరణ కాలుష్యం, నీరు కలుషితం కావడం, పట్టణ ప్రాంతాల్లో శారీరక శ్రమ తగ్గిపోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ కారణంగానే డాక్టర్లు వాకింగ్, వ్యాయామం చేయ్యాలని చెబుతున్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే […]
Read Moreవైసీపీ పాలనలో అభివృద్ధి లేని జలాశయాలు!
– మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరు, మహానాడు: వైసీపీ పాలనలో రాష్ట్రంలోని జలాశయాలు అభివృద్ధికి నోచుకోలేదని, నెల్లూరు జిల్లాలోనే రెండు భారీ జలాశయాలు ఉన్నాయని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ప్రతిష్ఠాత్మకమైన పోలవరం జలాశయాన్ని కూడా పట్టించుకోలేదని దుయ్యబట్టారు. పునర్నిర్మాణానికి కోట్లాది నిధులు అవసరమవుతాయన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం నెల్లూరు నగరంలోని సంతపేట లో గల క్యాంపు కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం […]
Read Moreవైసీపీ రౌడీల బారి నుంచి రక్షించండి!
– 29వ రోజు మంత్రి నారా లోకేష్ ‘ప్రజాదర్బార్’ కు విన్నపాల వెల్లువ – సమస్యల పరిష్కారానికి మంత్రి హామీ అమరావతి, మహానాడు: ప్రజాసమస్యల పరిష్కార వేదిక విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ‘ప్రజాదర్బార్’ కు బుధవారం విన్నపాలు వెల్లువెత్తాయి. ఉండవల్లిలోని నివాసంలో 29వ రోజు కార్యక్రమానికి మంగళగిరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తరలివచ్చి తమ సమస్యలను విన్నవించారు. వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ పెన్షన్ అందించాలని, వైద్యానికి […]
Read Moreజగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దు
– కోర్టును కోరిన సీబీఐ హైదరాబాద్: బ్రిటన్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలన్న వైకాపా అధ్యక్షుడు, అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడు జగన్ పిటిషన్పై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. ఆయన విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని కోర్టును సీబీఐ కోరింది. జగన్ పిటిషన్పై వాదనలు ముగిశాయి. కోర్టు తన నిర్ణయాన్ని ఈ నెల 27కు వాయిదా వేసింది. యూకేలో చదువుతున్న కుమార్తె వద్దకు సెప్టెంబరు మొదటి వారంలో వెళ్లడానికి అనుమతించాలని […]
Read More