జరిగింది రుణమాఫీ కాదు…పెట్టింది రైతులకు టోపీ

-రవ్వంత రుణమాఫీ చేసి కొండంత డబ్బా కొట్టుకున్న ముఖ్యమంత్రి -రైతుల మీద నాన్ బెయిలబుల్ కేసులు -రెండు లక్షల రుణమాఫీ చేశామని ముఖ్యమంత్రి చెప్తున్నారు -కానీ వ్యవసాయ శాఖ మంత్రి మాత్రం ఇంకా రుణమాఫీ కావాల్సి ఉందన్నారు -సాంకేతిక అంశాల ఆధారంగా రుణమాఫీ జరగలేదని ఉత్తంకుమార్ రెడ్డి చెప్తున్నారు -ముఖ్యమంత్రి, మంత్రులు రకరకాలుగా మాట్లాడిన వీడియోలను మీడియాకు చూపించిన కేటీఆర్ -ఈ ప్రభుత్వానికి రుణమాఫీ పైన స్పష్టత ఉందా? లేదా? […]

Read More

ఆర్ఆర్ఆర్ ద‌క్షిణ భాగం భూ సేక‌ర‌ణ

* రెండు పార్ట్‌ల్లో ప్ర‌గ‌తిపై రోజువారీ స‌మీక్ష చేయాలి * భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు ద‌క్షిణ భాగం ప్ర‌తిపాదిత అలైన్‌మెంట్‌లో మార్పుల‌కు సూచ‌న‌ * భూ సేక‌ర‌ణ‌లో పార‌ద‌ర్శ‌కంగా వ్య‌వ‌హ‌రించాలి… * ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హైద‌రాబాద్‌: రీజిన‌ల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్‌) ప్ర‌గ‌తిపై క‌లెక్ట‌ర్లు ఏం చేస్తున్నారు… ప‌నుల‌ పురోగ‌తి ఏమిట‌నే దానిపై రోజువారీ స‌మీక్ష చేయాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఉన్న‌తాధికారుల‌ను ఆదేశించారు. భూ సేక‌ర‌ణ‌, ఇత‌ర […]

Read More

ఓటుకు నోటు కేసులో బాబుకు భారీ ఊరట

-ఆళ్ల పిటిషన్లను డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం – రాజకీయ కక్ష సాధింపులకు న్యాయస్థానాన్ని వేదికగా చేర్చుకోవద్దని హెచ్చరించిన ధర్మాసనం – ఆళ్ల పై ధర్మాసనం ఆగ్రహం ఢిల్లీ: ఓటుకు నోటు కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు భారీ ఊరట లభించింది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబుని నిందితుడిగా చేర్చాలని, కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు ధర్మాసనం డిస్మిస్ […]

Read More

గద్దర్ పేరు ప్రతిష్ట అపహరణా?.. ఆత్మ సమర్పణా?

గాయకుడు గద్దర్ ప్రథమ వర్ధంతి సందర్భంగా ఇటీవల కొన్ని సభలు పాత స్థూపం దగ్గర నేల చదునుచేసి ఆయనను స్మరించుకున్నారు, పాటలు పాడారు. వాటన్నింటా అతిశయోక్తులు, అర్థసత్యాలు, అసంగత విశేషణాలతో వక్తలు ఊదరగొట్టారు. నాలుగు దశాబ్దాల క్రితపు సామాజిక స్థితిని తెలిపే ఆనాటి పాటలు మరోసారి వినిపించారు. కాలం ఎంతో మారిందన్న సోయి – స్పృహ అక్కడివారెవరిలో కనిపించలేదు. వారి దృష్టిలో అర్ధశతాబ్దం క్రితమే కాలం స్తంభించినట్టుంది. మొత్తంమీద గద్దరు […]

Read More

ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం

-ఎమ్మెల్యే యార్లగడ్డ గన్నవరం : ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు వరం లాంటిదని గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. గన్నవరం నియోజకర్గం కేసరపల్లి గ్రామానికి చెందిన ఉమ్మనేని పార్వతి అనే మహిళా క్యాన్సర్ తో బాధపడుతూ హైదారాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతుంది . ఈ మేరకు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ ద్వారా ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేయగా యార్లగడ్డ సిఫార్సు మేరకు […]

Read More

జమ్మూకాశ్మీర్ ఎన్నికల ఇన్‌ఛార్జిలుగా కిషన్ రెడ్డి, రామ్ మాధవ్

జమ్మూకాశ్మీర్‌ :త్వరలో జరగనున్న జమ్మూకాశ్మీర్ ఎన్నికల బీజేపీ ఇన్‌ఛార్జ్‌ లుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ నియమితులయ్యారు. దీనిపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ప్రకటన విడుదల చేశారు. ఇక జమ్మూకాశ్మీర్‌ లో సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1 తేదీల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 4న విడుదల అవుతాయి.

Read More

స్పామ్‌ కాల్‌, మెసేజ్‌లపై ఉక్కుపాదం మోపిన ట్రాయ్

క్రెడిట్ కార్డు కావాలా? లోన్లు కావాలా? ఫ్లాట్ కావాలా? అంటూ ఇలా పదే పదే ఇబ్బందులు పెడుతుంటూ చాలా మందికి ప్రతి రోజు వందల్లో కాల్స్ వస్తుంటాయి. ఇలాంటి మోసపూరిత కాల్స్, సందేశాలు పంపే టెలిమార్కెటర్లపై, టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ మరిన్ని కఠిన చర్యలకు దిగింది. వినియోగదారులను మోసపూరిత కాల్స్‌ నుంచి రక్షించేందుకు, మెసేజింగ్‌ సేవలు దుర్వినియోగం కాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని టెలికాం సంస్థలను ట్రాయ్‌ ఆదేశించింది.

Read More

మళ్లీ పెరిగిన బంగారం ధరలు

ఈ మధ్యకాలంలో బంగారం రేట్లలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. తాజాగా బంగారం రేట్లు మళ్లీ పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి రూ.550 పెరిగి రూ.73,200కి చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.500 పెరిగి రూ.67,100 పలుకుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.67,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.73,350 వద్ద కొనసాగుతోంది. […]

Read More

భారీ వర్షాలతో అప్రమత్తంగా ఉండండి

సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ తో మంత్రి సవిత పుట్టపర్తి : మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ ను రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత ఆదేశించారు. ఈమేరకు అమరావతి నుంచి కలెక్టర్ తో మంత్రి ఫోన్లో మాట్లాడారు. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేయాలని […]

Read More

మరుగుదొడ్ల ఫోటోలకు పట్టభద్రులెందుకు?

– ఏపీ సచివాలయాల ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జాని పాషా అమరావతి, మహానాడు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగ వ్యవస్థలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపై ఐదేళ్ళుగా వివక్ష కొనసాగుతోందని, పట్టభద్రులకు మరుగుదొడ్ల ఫొటోలు తీయమంటున్నారని ఈ నిర్ణయం తగదని ఏపీ సచివాలయాల ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జాని పాషా అన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉన్నతవిద్యావంతులైన సచివాలయ ఉద్యోగులను జాబ్ […]

Read More