త్వరలోనే స్థానిక సంస్థల సమస్యలన్నింటికీ పరిష్కారం

– ఎమ్మెల్యే ప్రత్తిపాటి చిలకలూరిపేట, మహానాడు: ఆర్థికంగా ఉన్న సమస్యలు తొలగించడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు, జవాబుదారీతనంలో రాష్ట్ర స్థానిక సంస్థలను ముందు వరుసలో నిలపడమే ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పమని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు అన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం విలేఖర్లతో మాట్లాడారు. గత వైకాపా ప్రభుత్వం దారి మళ్లించిన స్థానిక సంస్థలకు చెందిన రూ.1,452 కోట్లను ఇప్పుడు కూటమి ప్రభుత్వం […]

Read More

స్థానిక సంస్థలకు రూ.1452 కోట్లు విడుదల

– స్థానిక సంస్థల బలోపేతమే కూటమి ప్రభుత్వ లక్ష్యం – సీఎం చంద్రబాబు సూచనల మేరకు నిధులు విడుదల – గత ప్రభుత్వం స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తే.. మేం బలోపేతం చేస్తున్నాం -ఆర్థిక శాఖామంత్రి పయ్యావుల కేశవ్ అమరావతి, మహానాడు: గ్రామాల అభివృద్ధితోనే దేశ అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి అని మహాత్మ గాంధీ ఆశయాలను పాటించే ప్రభుత్వం మాదని, స్థానిక సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేయడం ద్వారా అభివృద్ధికి […]

Read More

ఏకకాలంలో 2 లక్షల రైతు రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిదే

రుణమాఫీ కానీ వారు ఆందోళన చెందవద్ధు రైతులు బిఆర్ఎస్,బీజేపీ చట్రంలో పడద్దు బిఆర్ఎస్ హయంలో రైతు రుణమాఫీ ఎన్ని సంవత్సరాలు చేశారు.. ఎంత మందికి ఇచ్చారు బీజేపీ ఈ 10 సంవత్సరాల్లో రైతులకు ఏమైనా చేసిందా కేసిఆర్ ట్యూనింగ్ – కిషన్ రెడ్డి మ్యూజిక్ తో కాంగ్రెస్ ను విమర్శిస్తే మీకు మీరే అవమానించుకున్నట్టే సెక్రటేరియట్ ముందు బరా బర్ రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టీ తీరుతాం రాజీవ్ గాంధీ […]

Read More

మంకీ పాక్స్‌… కేంద్రం అప్రమత్తం!

– హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రపంచ ‌ఆరోగ్య సంస్థ న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలను భయాందోళనకు గురిచేస్తున్న మంకీ పాక్స్‌పై ప్రపంచ ‌ఆరోగ్య సంస్థ హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించిన నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. దద్దుర్లు ఉన్న రోగులను గుర్తించి, వారికి వైద్యం అందిచడానికి ఐసోలేషన్‌ వార్డులు సిద్ధం చేయాలని అధికారులకు ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. అలాగే ఢిల్లీలో మూడు నోడల్‌ ఆస్పత్రులను సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. విమానాశ్రయాల్లో […]

Read More

ఏ ఒక్క రైతుకూ ఆదాయం తగ్గకూడదు

80 శాతం రాయితీపై విత్తనాలు అందించండి ప్రత్యామ్నాయ పంటల సాగుపై సూచనలివ్వండి రైతుకు అవసరమైన విత్తనాలకు రాయితీ ఇవ్వాలి ప్రత్యామ్నాయ పంటల వాస్తవ అంచనాలను రూపొందించండి రాష్ట్ర వ్యవసాయ శాఖామాత్యులు కింజరాపు అచ్చెన్నాయుడు రాయలసీమ జిల్లాల్లోని ఏ ఒక్క రైతు ఆదాయం తగ్గకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖామాత్యులు కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. సీమ జిల్లాల్లో ఖాళీగా ఉన్న వ్యవసాయ భూముల్లో సాగు ప్రోత్సహించడంతో పాటు […]

Read More

ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణ మాఫీ చేయాలి

రాష్ట్రంలో 40 శాతం మంది రైతన్నలకు కూడా అందని రుణమాఫీ  ముఖ్యమంత్రి రుణమాఫీ పూర్తయిందని మాటలు చెప్తుంటే.. మంత్రులు మనిషికో మాట చెబుతూ రైతన్నలను అయోమయానికి గురి చేస్తున్నారు అనేక ఆంక్షలు పెట్టి రైతన్నలను మోసం చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలి వెంటనే అందరికీ వ్యవసాయ రుణమాఫీ చేస్తామని ప్రకటన చేయాలి అప్పటిదాకా ప్రభుత్వం పైన పోరాటం ఆగదు అందులో భాగంగానే ఈనెల 22న రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు భారత […]

Read More

భ‌వ‌న నిర్మాణాల‌కు త్వ‌రిత‌గతిన అనుమ‌తులు

– సింగిల్ విండో ద్వారా అనుమ‌తులిచ్చేలా ఏర్పాట్లు చేయండి – టీడీఆర్ బాండ్ల జారీలో అక్ర‌మాల‌కు అడ్డుక‌ట్ట కోసం రిజిస్ట్రేష‌న్ శాఖ‌తో స‌మ‌న్వ‌యం – ఆన్ లైన్ అనుమతులను ఏకీకృతం చేయ‌డంపై మంత్రి నారాయ‌ణ స‌మీక్ష‌ అమ‌రావ‌తి, మహానాడు: భ‌వ‌న నిర్మాణాల కోసం ద‌ర‌ఖాస్తు చేసుకునే వారికి త్వ‌రిత‌గ‌తిన అన్ని అనుమ‌తులు మంజూరయ్యేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మున్సిప‌ల్, ప‌ట్ట‌ణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయ‌ణ అధికారుల‌ను ఆదేశించారు. భ‌వ‌నాల నిర్మాణాల […]

Read More

మంత్రులతో సవితమ్మ భేటీ

అమరావతి : రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామితో రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు ఎస్.సవిత భేటీ అయ్యారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయం మూడో బ్లాక్ లో ఆయా మంత్రుల కార్యాలయాల్లో మంత్రులు గొట్టిపాటిని, బాలవీరాంజనేయులను మంత్రి సవితమ్మ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు మంత్రులతో సత్యసాయి జిల్లాతో పాటు పెనుకొండ నియోజకవర్గంలోని […]

Read More

23వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా గ్రామ సభలు

• ఒకే రోజున 13,326 పంచాయతీల్లో నిర్వహణ • గ్రామాల్లో చేపట్టాల్సిన ఉపాధి హామీ పనులపై గ్రామ సభల్లో చర్చించి ఆమోదం • గత ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసింది • కలసికట్టుగా పనిచేస్తేనే అనుకున్న లక్ష్యాలను సాధించగలం • గ్రామ సభల్లో ప్రజలందరూ పాల్గొనేలా చూడాలి • గ్రామ స్వరాజ్యం సాధించాలంటే అధికారుల సహాయ, సహకారాలు అవసరం • గ్రామ సభల నిర్వహణపై అధికారులతో వీడియో […]

Read More

బీసీ వెల్ఫేర్ హాస్టళ్ల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు

-రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత అమరావతి, మహానాడు: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ వెల్ఫేర్ హాస్టళ్లు, గురుకులాల నిర్వహణలో అధికారులు, వార్డెన్లు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత హెచ్చరించారు. రాష్ట్ర సచివాలయంలోని నాలుగో బ్లాక్ లో ఉన్న తన కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖాధికారులతో మంగళవారం […]

Read More