-డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్: ప్రజా భవన్లో నిర్వహించిన బ్యాంకర్స్ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు కీలక విషయాలు తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ, “లెక్కలు కాదు, ఆత్మ ఉండాలి” అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు 18,000 కోట్ల రూపాయలు బ్యాంకుల్లో చేర్చినా, ఇప్పటివరకు వారికి కేవలం 7,500 కోట్ల రూపాయలే చేరాయని తెలిపారు. రుణమాఫీ ప్రక్రియలో ఆలస్యాన్ని అధిగమించి వేగంగా రైతులకు సహాయం […]
Read Moreఐదేళ్లు వైసీపీకి కొమ్ముకాసి నేడు టీడీపీలో చేరిన వారిని అందలం ఎక్కిస్తున్నారు
• నారా లోకేష్ జన్మదినం సందర్భంగా ఫ్లెక్సీ పెట్టినందుకు గత పాలనలో హోటల్ మూయించిన వైసీపీ నేతలు • మాస్క్ పెట్టుకోలేదని నాడు టీడీపీ నేతలపై తప్పుడు కేసులు • అధికారంలోకి వస్తే పర్మినెంట్ చేస్తామని విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగులను మోసం చేసిన వైసీపీ • జీతాలు రాలేదంటూ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల విన్నపాలు తన తండ్రి తోపుడు బండ్లమీద పండ్లు అమ్ముతాడని… తాను పరుగు పందెంలో జిల్లా రాష్ట్ర […]
Read Moreభారీ వర్షాలు… కలెక్టర్లు అప్రమత్తం కండి
* విద్యా సంస్థలకు సెలవులపై మీదే నిర్ణయం * 10 రోజుల్లో ధరణి దరఖాస్తులు పరిష్కరించాలి * 23, 24 తేదీల్లో నూతన ‘రెవెన్యూ’ ముసాయిదాపై వర్క్ షాప్ లు * ఎల్ఆర్ఎస్ పర్యవేక్షణకు ప్రతి జిల్లాకు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ * భారీ వర్షాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి హైదరాబాద్: రాష్ట్రంలో విస్తృతంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, జనజీవనానికి […]
Read Moreశాంతిభద్రతల పరిరక్షణకు నిరంతరం కృషి చేయాలి
– డీజీపీ ద్వారక తిరుమలరావు ఒంగోలు, మహానాడు: తిరుపతి శ్రీ సిటీ నుండి విజయవాడకు వెళ్తూ మార్గమధ్యలోని ఒంగోలు పోలీస్ కార్యాలయాన్ని డీజీపీ ద్వారక తిరుమలరావు తనిఖీ చేశారు. ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్(ప్రస్తుతం ఆయన ఒంగోలులోని పోలీసు శిక్షణ కేంద్రం (పీటీసీ) ప్రధానాచార్యుడు) డీజీపీని ఘన స్వాగతం పలికారు. అనంతరం జిల్లా పోలీస్ కార్యాలయంలో నూతన హంగులతో అన్ని సదుపాయాలతో నిర్మించిన పోలీస్ గెస్ట్ హౌస్ ను […]
Read Moreఅగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో మరో మలుపు
– అవినీతిని గుర్తించిన ఏసీబీ – జోగి రమేష్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు విజయవాడ, మహానాడు: అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో మరో మలుపు చోటుచేసుకుంది. ఇప్పటికే ఈ భూములను మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్ కుటుంబం కబ్జా చేసిందన్న అభియోగాలు ఉన్నాయి. ఇందులో ఫోర్జరీ కోణం ఉన్నట్టు అవినీతి నిరోధక శాఖ గుర్తించింది. ఫలితంగా జోగి రమేష్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. జోగి రమేష్ కుటుంబానికి భూమిని […]
Read Moreఆకలి తీరుస్తున్న అన్న క్యాంటీన్
అన్నా క్యాంటీన్ పరిశీలించిన పెమ్మసాని ‘ రూ. 20లు పెట్టినా కాఫీ, టీలు దొరకని ఈ రోజుల్లో కేవలం రూ. 5 లకే అన్నం పెట్టడం అంటే సాధారణ విషయం కాదు. ఇంత మంచి భోజనాన్ని ప్రజలకు అందిస్తున్న సీఎం నారా చంద్రబాబు నాయుడుకి మా ధన్యవాదాలు.’ అని గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరులోని బస్టాండ్ సమీపంలో ఇటీవలే ప్రారంభించిన […]
Read Moreపెట్టుబడులకు స్వర్గధామంగా ఆంధ్రప్రదేశ్
– జాబ్ డెస్టినేషన్ గా ఏపీ – 20 లక్షల ఉద్యోగాల కల్పనే మా లక్ష్యం – ప్లాంట్ కాదు.. ఫాక్స్ కాన్ మెగా మ్యానుఫ్యాక్చరింగ్ సిటీ ఏర్పాటు చేయండి – ఫాక్స్ కాన్ ప్రతినిధులకు ఘనస్వాగతం పలికిన ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి లోకేష్ – రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సూత్రప్రాయంగా అంగీకరించిన ఫాక్స్ కాన్ అమరావతి, మహానాడు: ఎన్నికల ముందు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ […]
Read Moreఅన్న క్యాంటీన్ కు శిష్ట్లా లోషిత్ రూ. కోటి విరాళం!
– పారిశ్రామికవేత్తలు ముందుకు రావడం అభినందనీయం: మంత్రి లోకేష్ అమరావతి, మహానాడు: రాష్ట్రంలో పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేపడుతున్న కార్యక్రమాలతో ప్రేరణ పొందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి కో ఆర్డినేటర్ శిష్ట్లా లోషిత్ అన్న క్యాంటీన్ల నిర్వహణకు కోటి రూపాయలు విరాళం అందజేశారు. ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్ కు ఈ మేరకు రూ. కోటి చెక్కును అందించారు. […]
Read Moreమహిళా సంక్షేమం, భద్రతకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం
ఉండవల్లిలోని నివాసంలో ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుక మంత్రి నారా లోకేష్ కు రాఖీలు కట్టిన తెలుగు మహిళలు అమరావతిః మహిళా సంక్షేమం, భద్రతకు కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఉండవల్లిలోని నివాసంలో రాఖీ పౌర్ణమి వేడుక ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గానికి చెందిన తెలుగు మహిళ ఆధ్వర్యంలో మంత్రి నారా లోకేష్ కు హారతి ఇచ్చి రాఖీలు […]
Read More“ధరణి” సమస్యలకు త్వరలో చరమగీతం
-దేశానికి ఆదర్శంగా ఉండేలా కొత్త రెవెన్యూ చట్టం -“రెవెన్యూ”ను కంటికి రెప్పలా కాపాడుకుంటాం -కొత్త రెవెన్యూ చట్టం ముసాయిదా చర్చాగోష్టిలో రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక పెద్దమనిషి ఒక ఉన్నతాధికారి కలిసి కుట్రపూరితంగా రాత్రికి రాత్రి తీసుకువచ్చిన ధరణి పోర్టల్ వల్ల తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్న కష్టాలకు, బాధలకు త్వరలోనే చరమగీతం పాడబోతున్నామని రెవెన్యూ, హౌసింగ్, […]
Read More