ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో పర్యటించిన ఎంపీ శివనాథ్, ఎమ్మెల్యే గద్దె ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలోని అవసరమైన సౌకర్యాలతో పాటుగా నగరంలోని సమస్యలను పరిష్కరించడానికి ఐఐటీ నిపుణులతో చర్చించి పరిష్కరిస్తామని ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామమోహన్లు అన్నారు. ఆదివారం ఉదయం తూర్పు నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఎం.పి కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామమోహన్లు పర్యటించి కళాశాల సిబ్బంది, పాలిటెక్నిక్ వాకర్స్ సభ్యులను అడిగి అక్కడ […]
Read More‘రాజు’ గారిని బాబు గారు ఏం చేద్దామనుకుంటున్నారు!?
ఇతర తెలుగుదేశం జనానికి మల్లే, “ఉండి” నియోజక వర్గం ఎంఎల్ఏ రఘు రామకృష్ణం’రాజు’ ఒక చట్రం లో ఇమిడిపోయే రాజకీయ నేత కాదనే విషయం ‘తెలుగు దేశం’ పెద్దలకు ఈపాటికే అర్ధమై ఉంటుందనడం లో సందేహం లేదు. ఆయన దాదాపు నాలుగేళ్లు ఢిల్లీ నుంచి అప్పటి ముఖ్యమంత్రి జగన్, ఆయన చుట్టూ చేరి ఉన్న ముఖ్య నేతల పై అలుపెరగని పోరాటం చేశారు. ఆయన పోరాట పటిమకు రాష్ట్రమే నివ్వెరపోయింది. […]
Read Moreమహిళలను మహారాణులుగా చూడడమే ఇందిరమ్మ ప్రభుత్వం లక్ష్యం
-మహిళా లోకానికి రాఖీ శుభాకాంక్షలు -డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు మహిళా లోకానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మ కు ఇందిరమ్మ రాజ్యం లో ఏర్పడిన ప్రజా ప్రభుత్వం పెద్దన్నగా అండగా ఉంటుందని తెలిపారు. మహిళల సంక్షేమమే లక్ష్యంగా …వారి రక్షణే ధ్యేయంగా ప్రజా పాలన సాగిస్తున్నామని చెప్పారు. ఎన్నికలకు ముందు మహిళలకు […]
Read Moreప్రాణ వాయువునిచ్చే మొక్కలను ప్రేమించండి
– ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోతు రాజు విజయవాడ, మహానాడు: మానవాళికి ప్రాణవాయువునందిస్తున్న మొక్కలను ఇష్టపడటమే కాదు.. ప్రేమించాలని ఫారెస్ట్ రేంజర్ డి. పోతురాజు పిలుపునిచ్చారు. మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయంలో ఆదివారం నిర్వహించిన పరిశుభ్రత, మొక్కలు నాటే కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ అసమతుల్యత, టెర్రరిజం ప్రపంచానికి పెనుముప్పుగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. […]
Read Moreఅన్ని చోట్లా ఆధార్ క్యాంపులు
అమరావతి, మహానాడు: రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాలు, స్కూళ్లు, కాలేజీలు, అంగన్వాడీ కేంద్రాల్లో ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నారు. ఈ క్యాంపుల్లో కొత్త ఆధార్ కార్డులకు నమోదు చేయడంతో పాటు ఐదేళ్ళు దాటిన చిన్నారులకు బయోమెట్రిక్ అప్డేట్ చేయనున్నారు. అలాగే పదేళ్లుగా ఆధార్ కార్డులు అప్డేట్ చేసుకోని వారికి కూడా అప్డేట్ చేయనున్నారు. బయోమోట్రిక్ అప్డేట్తో పాటు పేరు, అడ్రస్, మొబైల్ నంబర్ లో మార్పులు చేయనున్నారు. ఈ నెల […]
Read Moreసింహాద్రి అప్పన్నను దర్శించుకున్న హోమ్ మంత్రి అనిత
విశాఖపట్నం, మహానాడు: ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం సింహాచలం తొలి పావంచ నుంచి మెట్ల మార్గంలో కొండపైకి వెళ్ళి సింహాద్రి అప్పన్నను హోం మంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో స్వామి వారిని దర్శించుకున్న హోమ్ మంత్రికి దేవస్థానం అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అనిత మీడియాతో మాట్లాడారు. ఉత్తరాంధ్ర ఇలవేల్పు లక్ష్మినరసింహస్వామి వారిని మెట్ల మార్గంలో వెళ్ళి దర్శించికోవడం అదృష్టంగా భావిస్తున్నాను. గత […]
Read Moreఅమరావతికి రూ.15 వేల కోట్ల రుణం
– ఓకే చేసిన ప్రపంచ బ్యాంకు అమరావతి, మహానాడు: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర బడ్జెట్లో ప్రతిపాదించిన మేరకు రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.15వేల కోట్ల రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ తో కలిసి ఆ మొత్తాన్ని మంజూరు చేయనున్నట్టు సమాచారం. ఆయా బ్యాంకుల ప్రతినిధులు రేపటి నుంచి ఈ నెల 27 వరకు రాజధానిలో పర్యటించి వివిధ అంశాలపై […]
Read Moreసంఘ్ నా ఆత్మ…
నాకు ఆరెస్సెస్ తొలిసారిగా 1939లో గ్వాలియర్ లో ఆర్య సమాజ్ యువ విభాగమైన ఆర్య కుమార సభ ద్వారా పరిచయమైంది. అప్పట్లో గ్వాలియర్ ఇంకా ఏ రాష్ట్రంలోనూ భాగం కాని సంస్థానం. నేను పటిష్టమైన సనాతన సంప్రదాయ కుటుంబానికి చెందినవాడిని. కానీ నేను ఆర్య కుమార సభ సత్సంగ్ కి వారం వారం హాజరయ్యేవాడిని. ఒకసారి ఆర్య కుమార సభలో సీనియర్ కార్యకర్త, గొప్ప చింతకుడు, మంచి కార్యనిర్వాహకుడు అయిన […]
Read Moreబంగ్లాదేశ్లో 13 ఏళ్లకు తెరుచుకున్న ఆ ఉగ్రవాద సంస్థ తలుపులు
బంగ్లాదేశ్ మొత్తం ఇప్పుడు ఇస్లామిక్ అల్లరి మూకల చేతుల్లోకి వెళ్లిపోయింది. షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిన తర్వాత ఇస్లామిక్ మూకలు మరింత రెచ్చిపోతున్నారు. హిందువులే టార్గెట్ గా వెతక్కుంటూ మరీ దాడులకు దిగుతున్నారు. ఆయుధాలతో కూడా వీధుల్లో తిరుగుతున్నారు. ఇవన్నీ ఓ వైపు కాగా.. మరో వైపు ఇస్లామిక్ ఛాందసవాద సంస్థ అయిన ‘‘జమాతే ఇస్లామీ’’ తన కార్యాలయాన్ని 13 సంవత్సరాల తర్వాత తిరిగి బంగ్లాదేశ్లోని మోగ్ బజార్ […]
Read Moreఅలనాటి అందాలరాముడు
అక్కినేని ముళ్ళపూడి బాపు త్రయంలో 1973లో వచ్చిన అందాలరాముడు పేరుకు తగ్గట్టే అందమైన సినిమానే కాదు మంచి అనుభూతులను మిగిల్చే సినిమా అని చెప్పొచ్చు. ఇంచుమించు సినిమా అంతా గోదావరి నదిపై లాంచీ లో భద్రాచలం ప్రయాణం. ముళ్ళపూడి తన మునుపటి కథల్లో సృష్టించిన పాత్రల తరహాలోనే ఈ సినిమా కథలో పాత్రలు సృష్టించారు. సంగీత పట్ల దర్శక నిర్మాతలకు ఉన్న అభిరుచికి అనుగుణంగా ఈ సినిమాలో పాటలు పద్యాలు […]
Read More