పతకమా?… పథకమా?

ఒక రోజులో రెండు కేజీల బరువు పెరుగుతారా? వినేష్ పోగట్ బరువు పెరుగుతుంది అంటే కోచ్ , డైటీషియన్లు ఏం చేస్తున్నారు? ఆడపిల్లలు దేశం కోసం ఆడకండి, మీ ఆరోగ్యాలను కాపాడుకోవడం కోసం మాత్రమే క్రీడల్లోకి రండి. ఎందుకంటే క్రీడా సంఘాలు రాజకీయ నాయకుల తొత్తులయ్యాయి. క్రీడల గురించి ఏమీ తెలియని కుసంస్కారులు ఆధిపత్యం చలాయిస్తూ మహిళా క్రీడాకారులను వేధించిన విషయాలపై ఎన్నో సినిమాలు వచ్చాయి. దానిని నిజం చేస్తూ […]

Read More

ఉన్నత ఆలోచనలతోనే అద్భుతమైన విజయాలు

– 25 శాతం మంది విద్యార్థులకు ఉచిత విద్య, నైతిక విధానం బోధనా అంశంగా ఉండడం గొప్ప విషయం – పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అనేదానికి మోహన్ బాబు నిదర్శనం – తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీ మొదటి స్నాతకోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తిరుపతి: టీం స్పిరిట్ తో మనం ఎంతమందిని ముందుకు తీసుకుపోగలుగుతున్నాం అన్న ఆలోచన ఉన్నతంగా ఉన్నప్పుడు మీరు […]

Read More

కృష్ణా, గోదావరి సంగం వద్ద హారతులు పున: ప్రారంభం

•అంతరాలయంలో శ్రీదుర్గమ్మ తల్లి వీడియోగ్రఫీ చేసిన వారిపై కఠిన చర్యలు •రూ.113 కోట్ల సి.జి.ఎఫ్.నిధులతో 160 దేవాలయాల ఆధునీకరణ పనులు •ధూప దీప నైవేద్యాలకై ప్రస్తుతం ఇచ్చే రూ.5 వేలను రూ.10 వేలకు పెంపు •రెవిన్యూ సదస్సుల్లో దేవాదాయ భూములపై కూడా ఫిర్యాదులు స్వీకరిస్తారు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అమరావతి, ఆగస్టు 11 : గతంలో కృష్ణా, గోదావరి పవిత్ర సంగం వద్ద జరిగే […]

Read More

ఎన్నారైలు రాష్ట్ర అభివృద్ధిలో పాలుపంచుకోవాలి

ఫాంగ్ టెక్ ల్యాబ్ ఐ. టి. ట్రైనింగ్ సెంటర్ ప్రారంభోత్సవంలో పెమ్మసాని పిలుపు గుంటూరు మహానాడు: ‘అమెరికాలో స్థిరపడ్డ ప్రవాస భారతీయులు ఆంధ్రప్రదేశ్ కు వచ్చి రాష్ట్ర అభివృద్ధిలో పాలుపంచుకోవాలి. మరెందరికో స్ఫూర్తిగా నిలవాలి. ఐ.టి., ఇతర సాంకేతిక రంగాల్లో స్థిరపడాలనుకునే విద్యార్థులకు మద్దతుగా ఉండాలి.’ అని గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు అన్నారు. గుంటూరులోని స్థానిక బృందావన్ గార్డెన్స్ […]

Read More

మానసిక ఆరోగ్యానికి క్రీడలు ఎంతో ముఖ్యం

– ఎమ్మెల్యే అరవింద బాబు నరసరావుపేట, మహానాడు: క్రీడల ద్వారానే మనలో మానసిక ఆరోగ్యం,శారీరక సామర్థ్యం మెరుగుపడుతుందని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్‌ చదలవాడ అరవింద బాబు అన్నారు. నరసరావుపేట మండలం కేసానుపల్లి గ్రామంలో ఎంఎఎం కాలేజి ఆవరణలో ఏర్పాటు చేసిన ఏపీ స్టేట్ ఓపెన్ చెస్ టోర్నమెంట్ ను ప్రారంభించారు. రాష్ట్రంలోని పిల్లలకు క్రీడా స్ఫూర్తి పెంచే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. క్రీడలతో మాత్రమే మానసిక ఎదుగుదల […]

Read More

డబ్బు ప్రజలది… విలాస జీవితం జగన్‌ది!

– టీడీపీ నేత బుద్దా వెంకన్న విమర్శ విజయవాడ, మహానాడు: ప్రజల డబ్బుతో జగన్ విలాసవంతమైన జీవితం గడిపారని టీడీపీ నేత బుద్దా వెంకన్న ఘాటుగా విమర్శించారు. ఇంకా.. ఆయన ఏమన్నారంటే.. పట్టుమని రెండు నెలలు కూడా పూర్తి కాలేదు పదవి పోయి.. అప్పుడే మతి భ్రమించి.. ఏం చేస్తున్నాడో కూడా అతనికి తెలియడం లేదు.. అంబేద్కర్ విగ్రహం పెట్టి కేవలం తన పేరే పట్టుకున్నాడు. అంబేద్కర్ పేరు కన్నా […]

Read More

నల్లపాడు సహకార సొసైటీలో నకిలీ రుణాలు!

– బ్యాంకు నోటీసులతో అన్నదాత ఆందోళన – గుట్టు రట్టవుడంతో క్షణాల్లో చెల్లింపు – వ్యవహారం మరుగునపరిచే యత్నాలు గుంటూరు, మహానాడు: గుంటూరు జిల్లా నల్లపాడు సహకార సొసైటీ లో నకిలీ రుణాల వ్యవహారం వెలుగు చూసింది. మిర్చి రైతులు కోల్ట్ స్టోరేజ్ లలో నిల్వ చేసిన మిర్చి ను చూపి వ్యాపారులు భారీగా రుణాలు పొందారు. రైతులకు తెలియకుండా వారి పేరుతో నకిలీ రుణాలు పొందారు. వైసీపీ ప్రభుత్వం […]

Read More

ప్రతి రైతుకు గిట్టుబాటు ధర అందించడమే ధ్యేయం

– ఎంపీ పుట్టా మహేష్‌ కుమార్‌ ఏలూరు, మహానాడు: ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టు అన్ని రకాల పంటలు పండించే రైతులకు గిట్టుబాటు ధర అందించడమే ధ్యేయంగా పనిచేస్తున్నట్టు ఎంపీ పుట్టా మహేష్‌ కుమార్‌ తెలిపారు. దేవరపల్లి లో జరిగిన పొగాకు రైతుల అవార్డుల వేడుకలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు రైతులు వారి సమస్యలు చెప్పగా తక్షణం స్పందించిన ఎంపీ.. ఢిల్లీ లో కేంద్ర కామర్స్ మినిస్టర్ ను […]

Read More

యువకుడిని బలితీసుకున్న మొబైల్‌ గేమ్‌!

గంగుపల్లి, మహానాడు: మొబైల్‌ గేమ్‌ యువకుడిని బలి తీసుకున్న సంఘటన గంగుపల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ యువకుడు డి ఇమ్మనుయేలు (21) శుక్రవారం రాత్రి పూట 10:39 గం|| మొబైల్ తీసుకుని గేమ్ ఆడుకుంటూ బిల్డింగ్ పైకి వెళ్ళాడు. గేమ్‌ అడుతునే పైనుంచి జారి కింద పడిపోయాడు. తలకు బలమైన గాయం వల్ల గుంటూరు జనరల్ ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు చికిత్స […]

Read More

కాటూరులో యథేచ్ఛగా కోడిపందాలు,పేకాట!

పోలీసుల కనుసన్నల్లోనే వ్యవహారమంతా… కాటూరు, మహానాడు: కాటూరులో అసాంఘిక కార్యకలాపాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. పోలీసుల కనుసన్నల్లోనే రాత్రీపగలు తేడా లేకుండా కోడిపందాల నిర్వహిస్తున్నారు. పక్క నియోజకవర్గానికి బదిలీపై వెళ్లిన పోలీస్ అధికారి అండతోనే పందాలు జరుగుతున్నాయంటూ బహిరంగ చర్చించుకుంటున్నారు. ప్రశాంతంగా ఉన్న గ్రామాలు జూదశాలలుగా మారుతున్నాయంటూ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముదునూరులో జరుగుతున్న పేకాటలో పట్టుబడ్డ ఓ అధికార పార్టీ నాయకుడు వద్ద 70,000 లంచం తీసుకున్నట్టు విమర్శులు వెల్లువెత్తుతున్నాయి. […]

Read More