-రేవంత్ రెడ్డి తమ్ముడు ఆ కంపెనీకి డైరెక్టర్ -ఈ వ్యవహారం పై దర్యాప్తు జరగాలి – 15 రోజుల క్రితం ఏర్పాటైన సంస్థ తో పెట్టుబడి ఒప్పందాలు కుదుర్చుకోవడమేమిటీ ? – గోడీ సంస్థతో ఒప్పందం అంటూ సీఎం రేవంత్ గతం లో బోడి మాటలు చెప్పారు – నాన్ రిలయబుల్ ఇండియన్స్ దగ్గరకే ఎందుకు వెళ్లారు ? – రేవంత్ రెడ్డి తెచ్చానని చెబుతున్న పెట్టుబడులు అన్నీ బోగసే […]
Read Moreకుక్కకాటు సంఘటనలకు ప్రభుత్వానిదే బాధ్యత
– రాష్ట్రంలో వీధి కుక్కల దాడులు విపరీతంగా పెరిగిపోతున్నప్పటికీ ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోకపోవడం అత్యంత దారుణం – మాజీ మంత్రి హరీష్ రావు హైదరాబాద్ : నిన్న ఒక్కరోజే వరంగల్ ఎంజిఎం ఆసుపత్రిలో పసికందు మృతదేహాన్ని కుక్కలు పీక్కతినడం, హైదరాబాద్ శివారులోని నార్సింగ్ మున్సిపాలిటీ పరిధిలో మరో దివ్యాంగ చిన్నారి మర్మాంగాలపై కుక్కల దాడి, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో నాలుగేళ్ల చిన్నారి కుక్కల దాడిలో గాయాలపై ఆసుపత్రిలో చికిత్స […]
Read Moreహైదరాబాద్ లో జొయిటిస్ విస్తరణ
-ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి ప్రారంభం -అమెరికాలో సీఎంతో భేటీ అయిన కంపెనీ ప్రతినిధులు హైదరాబాద్ : ప్రపంచంలో ప్రముఖ జంతు ఆరోగ్య సంస్థగా పేరొందిన జొయిటిస్ కంపెనీ హైదరాబాద్లో తమ కెపాబులిటీ సెంటర్ ను విస్తరించాలని నిర్ణయించింది. 2024 సెప్టెంబర్ నుంచి ఈ కార్యకలాపాలు ప్రారంభించాలని నిర్ణయించింది. దీంతో వందలాది మందికి కొత్త ఉద్యోగాలు లభిస్తాయి. హైదరాబాద్లోని జొయిటిస్ ఇండియా కెపాబిలిటీ సెంటర్ను విస్తరించనున్నట్లు ప్రకటించింది. అమెరికా పర్యటనలో […]
Read Moreజల్సాలకు పరిమితమై రాష్ట్ర అభివృద్ధి మరిచారు
– ప్రాజెక్టుల్లో నీళ్ల నీటి నిల్వపై కేబినెట్ వేయడం విచిత్రం – రేషన్ కార్డుల అర్హుల నిర్ణయానికి సబ్ కమిటీ అనాలోచిత నిర్ణయం – కాంగ్రెస్ నిర్లక్ష్యంతో యాసంగి- ఖరీఫ్లోనే పొలాలు ఎండిపోయే పరిస్థితి – మాజీ మంత్రి జగదీశ్రెడ్డి హైదరాబాద్ : రాష్ట్రంలో పరిపాలన పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదని.. ప్రభుత్వం నడపడంపై అవగాహన, బాధ్యత ఉన్నట్లుగా కనిపించడం లేదని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి విమర్శించారు. జల్సాలకే పరిమితమై రాష్ట్ర […]
Read Moreఅలా చేస్తే తెలుగు భాషకు ప్రాచుర్యం పెరుగుతుంది
-అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ -‘మహాశూన్యం’ హిందీ అనువాదం ఆవిష్కరణ తెలుగు రచనలు హిందీలోకి అనువదిస్తే.. తెలుగు భాషకు ప్రాచుర్యం పెరుగుతుందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. శుక్రవారం విజయవాడ పుస్తక మహోత్సవ గ్రంథాలయంలో కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత డాక్టర్ దీర్ఘాసి విజయభాస్కర్ రచించిన ‘మహా శూన్యం’ కవితా సంకలనం హిందీ అనువాదాన్ని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్దప్రసాద్ ఆవిష్కరించారు. తెలుగులో రాసిన ఈ […]
Read Moreడంపింగ్ యార్డ్ పనులు ప్రారంభించాలి
-తెనాలిని సుందరా నగరంగా తీర్చిదిద్దాలి -మున్సిపల్ కమిషనర్ తో పెమ్మసాని ‘తెనాలి శివారుల్లోని డంపింగ్ యార్డ్ నుంచి ఉత్పన్నం అవుతున్న దుర్గంధం వల్ల స్థానికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. రోడ్లపై పడేస్తున్న చెత్త, బొండాలు వంటి వ్యర్ధాల కారణంగా యాక్సిడెంట్లు అవుతున్నాయి. అక్టోబర్ కల్లా ఆ డంపింగ్ యార్డ్ తొలగింపు చర్యలు ప్రారంభించాల్సిందే.’ అని గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. […]
Read Moreఈవ్ టీజింగ్ ర్యాగింగ్ అణిచివేసేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపాలి
“గంజాయి మత్తుపదార్ధాల వినియోగం, విచ్చలవిడి బైక్ రేసింగ్ లపైన ఉక్కుపాదం మోపటంలో గుంటూరు ఎస్పి ఎస్. సతీష్ కుమార్ కృషి అభినందనీయం ఈవ్ టీసింగ్ ర్యాగింగ్ అణిచివేసేందుకు ప్రత్యేక శ్రద్ద చూపాలని గుంటూరు జిల్లా ఎస్పి సతీష్ కుమార్ ని జిల్లా తెలుగుయువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ కోరారు.” గుంటూరు జిల్లా నూతన ఎస్పిగా బాధ్యతలు స్వీకరించిన జిల్లా ఎస్పి ఎస్. సతీష్ కుమార్ ని గుంటూరు జిల్లా […]
Read Moreచిందేసిన చంద్రబాబు!
( మార్తి సుబ్రహ్మణ్యం) ఎప్పుడూ సీరియస్గా కనిపించే సీఎం చంద్రబాబునాయుడు.. ఆదివాసీ దినోత్సవం రోజున రొటీన్కు భిన్నంగా కనిపించారు. అధికారంలో ఉన్నప్పుడు అధికారుల సమీక్షలోగానీ, విపక్షంలో ఉన్నప్పుడు పార్టీ నేతల సమావేశాల్లోగానీ బాబు సీరియస్గా ఉండటం రివాజు. ఆయన నవ్వుతూ కనిపించే సందర్భాలు బహు అరుదు. ఒక అంశంపై మాట్లాడితే ఇక దాని లోతుల్లోకి వెళ్లి, ఇతరులు చెప్పేది వినడం, నచ్చితే అందులోని పాయింట్లు నోట్ చేసుకోవడం ఆయనకున్న ఒక […]
Read Moreకేంద్రం తక్షణమే వక్ఫ్ సవరణలపై తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి
-వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దీనికి పూర్తిగా వ్యతిరేకం -వైఎస్సార్సీపీ సీనియర్ నేత ఎస్.బి.అంజాద్ బాషా వక్ఫ్ చట్టంలో ఇష్టారాజ్యంగా సవరణలు చేయడాన్ని వైఎస్ఆర్సీపీ పూర్తిగా ఖండిస్తుంది. వక్ఫ్ చట్టంలో ఎన్డీఏ ప్రభుత్వం చేయాలనుకున్న సవరణలు ఎవరూ ఆమోదించరు. ఇప్పుడు భారత రాజ్యాంగాన్ని ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేలా సవరణలకు సిద్దమవడం దారుణం. మైనార్టీల హక్కులు, మతస్వేచ్ఛను కాలరాసే ప్రయత్నాన్ని ఎన్డీఏ సర్కార్ చేస్తుంది. ఒక్కసారి వక్ఫ్కు దానం చేస్తే అది ఎప్పటికీ […]
Read Moreజల్సాల కోసం మంత్రుల పర్యటనలు
-కాళేశ్వరం పంపులు ప్రారంభించాలి -సుంకిశాల నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్ -నిర్మాణ సంస్థ బాధ్యత తీసుకుంటుంది – సూర్యాపేట కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి సూర్యాపేట: తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన ప్రారంభం కాలేదు. ముఖ్యమంత్రి తో సహా ఏ ఒక్క మంత్రికి రాష్ట్రం పట్ల చిత్తశుద్ధి , బాధ్యత లేదు. జల్సాల కోసం మంత్రులు పర్యటనలు చేస్తున్నారు. హామీలు నెరవర్చలేక సబ్ కమిటీ ల […]
Read More