నైతిక విలువలు ప్రదర్శించిన స్పానిష్ ఆటగాడు

కెన్యా ఆటగాడు రన్నింగ్ రేసులో ముందున్నాడు. గెలుస్తున్నాడు. ముందు గీతను చూసి రేసు చరమ గీత అనుకుని ఆగిపోయాడు. భాష రాదు. కాబట్టి అదే విన్నింగ్ రేఖ అనుకుని ఆగిపోయాడు. కానీ వెనకాలే పరుగెడుతున్న స్పానిష్ రన్నర్ కెన్యా రన్నర్ ను ” ఇంకా పరుగెత్తాలి ” అంటూ కెన్యా ఆటగాడిని ముందుకు తోసి ఆ రేస్ కెన్యా ఆటగాడే గెలిచేలా చేశాడు. తరువాత ఓ జర్నలిస్టు స్పానిష్ ఆటగాడి […]

Read More

ఆదివాసీల సంప్రదాయాలను కాపాడేందుకు కృషి చేస్తాం

రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి మరియు మత్స్య శాఖామాత్యులు కింజరాపు అచ్చెన్నాయుడు  ఆదివాసీల సంస్కృతికి నిదర్శనమైన “ఆదివాసీల భాష’ను సంరక్షించి సవర భాషకు లిపిని నిక్షిప్తం చేసిన గిడుగు రామ్మూర్తి పంతులు స్ఫూర్తితో ఆదివాసీల సంప్రదాయాలను కాపాడేందుకు కృషి చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరి పుత్రులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచ సంస్కృతి, సమిష్టి […]

Read More

రాజకీయ లబ్ది కోసమే వైసీపీ నీచ రాజకీయం

-విజయవాడలో అంబేద్కర్ విగ్రహానికి ఉన్న జగన్ పేరును ఎవరో ఆగంతకులు తొలగిస్తే వైసీపీ నేతలు నానా యాగీ చేస్తున్నారు -ఈ ఘటనకు ప్రభుత్వానికి ఎలాంటి సంబందం లేదు -విదేశీ విద్యకు అంబేద్కర్ పేరు మార్చి జగన్ తన పేరు పెట్టకున్నపుడు వైసీపీ దళిత నేతలు ఎందుకు నోరు మెదపలేదు? -రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా బాల వీరాంజనేయ స్వామి విజయవాడలో అంబేద్కర్ విగ్రహానికి ఉన్న జగన్ […]

Read More

అంబేద్కర్ స్మృతి వనంలో జరిగిన ఘటనను ఖండిస్తున్నాం

మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ విజయవాడ: విజయవాడ అంబేద్కర్ స్మృతి వనంలోని విగ్రహం ధ్వంసం ఘటనపై మాజీ మంత్రి, టీడీపీ నాయకులు డొక్కా మాణిక్యవరప్రసాద్ తీవ్రంగా స్పందించారు. ఆయన ఈ ఘటనను ఖండిస్తూ, అంబేడ్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని, ధ్వంసం చేయకూడదని అన్నారు. ఈ ఘటన వెనుక అరాచక శక్తులు ఉన్నాయేమో అని అనుమానిస్తూ, ఇంటెలిజెన్స్ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా, అంబేద్కర్ విగ్రహం కంటే జగన్ మోహన్ […]

Read More

కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎంలకు కోర్టు నోటీసులు

కర్ణాటక సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్కు బెంగళూరు కోర్టు షాకిచ్చింది. 2022 నాటి నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని వేధిస్తున్నారంటూ ‘ఈడీ’కి వ్యతిరేకంగా చేసిన నిరసనలో సిద్దరామయ్య, డీకే శివకుమార్  పాల్గొన్నారు. ఈ కేసు విచారణ క్రమంలో ఆగస్టు 29న వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరు కావాలని ఇరునేతలకు బెంగళూరు న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది.

Read More

గిరి గీసి గిరిజనం..!

ఆదివాసి దినోత్సవం.. కృషి ఉంటే మనుషులు రుషులవుతారు.. మహా పురుషులౌతారు.. తర తరాలకు తరగని వెలుగవుతారు.. ఇలవేలుపులౌతారు..!? ఏనాటి మాట.. వాల్మీకి.. ఏకలవ్యుడు.. శబరి.. మరి, ఇప్పటి గిరిజనులు.. ఎప్పటి వోలె అదే జీవనం.. నాగరికతకు దూరంగా.. బ్రతుకు భారంగా..! హరిజనులు.. గిరిజనులు.. అందరు నేడు పుర జనులే.. నిజమా.. కనిపించని దృశ్యమా.. అప హాస్యమా..! స్వర్ణోత్సవ స్వరాజ్య భారతం.. ఏమున్నది గర్వ కారణం.. సర్వ హరణం.. గిరిజనుల పేర […]

Read More

అక్రమ కేసుల నుంచి విముక్తి కల్పించండి

-అప్పు చెల్లించకుండా పోలీసు అధికారి బెదిరిస్తున్నారు -అక్రమ కేసుల నుంచి విముక్తి కల్పించండి -23వ రోజు మంత్రి నారా లోకేష్ “ప్రజాదర్బార్” కు విన్నపాల వెల్లువ -సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని మంత్రి హామీ అమరావతిః ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తున్న విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ “ప్రజాదర్బార్” కు విన్నపాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఉండవల్లిలోని నివాసంలో 23వ రోజు “ప్రజాదర్బార్” కు మంగళగిరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా […]

Read More

భద్రాచలం రామాలయం అభివృద్ధికి మరిన్ని నిధులివ్వండి

-సింగరేణి సంస్థను ప్రైవేటుపరం కాకుండా కాపాడండి -బయ్యారంలో ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పండి -మంత్రి కిషన్ రెడ్డితో ఢిల్లీలో సీఐఐ ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు మనోగతం -సీఐఐ సదస్సులో ఎంపీ వద్దిరాజు ఢిల్లీ: తెలంగాణ లోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచలం సమగ్రాభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయించాల్సిందిగా రాజ్యసభలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర డిమాండ్ చేశారు. అయోధ్య తర్వాత భగవాన్ శ్రీరాముల వారు […]

Read More

సి ఎస్ తో భేటీ అయిన భారత నావికాదళ వైస్ అడ్మిరల్ సర్దేశాయి

అమరావతి: భారత నావికాదళ ప్రధాన కేంద్రం న్యూఢిల్లీ వైస్ అడ్మిరల్ ఎవై సర్దేశాయి )శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ను మర్యాద పూర్వకంగా కలిశారు.ఈసందర్భంగా ఇరువురు అధికారులు రాష్ట్రంలో నావికాదళ కార్యకలాపాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.ఈ కార్యక్రమంలో రియర్ అడ్మిరల్ గిరిష్ కె.గార్గ్(విఎస్ఎం), రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా పాల్గొన్నారు.

Read More

అప్లికేష‌న్ తీసుకోవ‌డం కాదు…స్పాట్‌లోనే ప‌రిష్క‌రిస్తాం

– ప్ర‌జ‌ల కోస‌మే… ప్ర‌జా స‌మ‌స్య‌ల పరిష్కార వేదిక‌ – కొన్నింటిని స్పాట్‌లోనే ప‌రిష్కారం – మ‌రికొన్నింటిని ప‌రిశీలించి త్వ‌రిత‌గ‌తిన ప‌రిష్కారం – టిడ్కో ఇళ్ల‌పై సీఎం చంద్ర‌బాబు ప్ర‌త్యేక దృష్టి – నిధుల దుర్వినియోగంపై ప్ర‌భుత్వం సీరియ‌స్‌ – ఎవ‌రిని వ‌దిలి పెట్టే ప్ర‌స‌క్తే లేదు – రాష్ట్ర పుర‌పాల‌క శాఖామంత్రి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ వార్నింగ్‌ – నెల్లూరు క‌లెక్ట‌రేట్‌లో ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార వేదిక‌లో అర్జీలు […]

Read More