ఆర్టీసీ బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

– గత ఐదేళ్ల పాలనలో ఆర్టీసీని నాశనం చేశారు – విలీనం పేరుతో ఆర్టీసీ కార్మికుల జీవితాలతో చెలగాటం ఆడారు – మచిలీపట్నం బస్ స్టాండ్‌లో కనీస సదుపాయాలు కూడా కల్పించలేదు – గత ప్రభుత్యం లో రవాణా మంత్రిగా ఉండీ మచిలీపట్నానికి చేసిందేమీ లేదు – నూతనంగా కొనుగోలు చేసిన ఐదు బస్సుల్ని ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం: రాష్ట్ర రవాణా రంగాన్ని అభివృద్ధి బాటలో నడిపించేందుకు […]

Read More

కొణిజేటి..కావమ్మ మొగుడు కథ

దివంగత కొణిజేటి రోశయ్య శాసనసభలో గాని, మండలిలోగాని ఎంత క్లిష్ట సమస్యపైన మాట్లాడుతున్న తనదైన హాస్యం జత చేసేవారు. ఒకసారి మండలిలో ముఖ్యమంత్రి ఎన్‌టిఆర్‌ గురించి మాట్లాడుతూ మిమ్మల్ని చూస్తే నాకు కావమ్మ మొగుడు కథ గుర్తుకొస్తుంది అన్నారు. ఎన్‌టిఆర్‌ స్పందిస్తూ నాకు కథలంటే చాలా ఇష్టం చెప్పండి అన్నారు. రోశయ్య చెప్పిన కథ సంక్షిప్తంగా ఇదీ: ఒక ఊళ్ళో వైశ్య దంపతులు కూతురుకు 8 ఏళ్ళు రాగానే వివాహం […]

Read More

స‌చివాల‌యాల్లోనే భూముల రిజిస్ట్రేష‌న్లకు బాబు సర్కారు నో

– చంద్ర‌బాబు స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం (వాసు) భూముల అంశంలో, రెవెన్యూ నిర్ణ‌యాల్లో జ‌గ‌న్ తీసుకున్న వివాదాస్ప‌ద నిర్ణ‌యాల‌ను కూట‌మి స‌ర్కార్ఒ క్కొక్క‌టిగా చ‌క్క‌బెట్టే ప్ర‌య‌త్నంలో ఉంది. ఇప్ప‌టికే కొత్త ప‌ట్టాదారు పాస్ పుస‌క్తాల‌ను ఇవ్వాల‌ని నిర్ణ‌యించ‌గా… తాజాగా మరో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. గ్రామ స‌చివాల‌యాల్లోనే భూముల రిజిస్ట్రేష‌న్లు చేయాల‌ని జ‌గ‌న్ స‌ర్కార్ తీసుకున్న నిర్ణ‌యాన్ని ప‌క్క‌న‌పెట్ట‌బోతున్నారు. గ్రామ స‌చివాల‌యాల్లో రిజిస్ట్రేష‌న్లు కొత్త‌గా వ‌చ్చిన ప్ర‌యోజ‌నం ఏమీ లేక‌పోగా… […]

Read More

ఐటీ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు రావాలి

ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు రావాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అమెరికాలోని ఐటీ సర్వీసెస్‌ కంపెనీల ప్రతినిధులకు పిలుపునిచ్చారు. ఐటీ సంస్థల అసోసియేషన్‌ ఐటి సర్వ్‌ అలయన్స్‌ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో పాటు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్‌బాబు పాల్గొన్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో భాగంగా చేపడుతున్న ప్రాజెక్టుల్లో ప్రవాసులు భాగస్వామ్యం పంచుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ఎన్నో […]

Read More

తెలంగాణ.. ఫ్యూచర్​ స్టేట్

-మన లక్ష్యం సూచించే కొత్త నినాదం -ట్యాగ్​ లైన్​ ఖరారు చేసిన సీఎం రేవంత్​ రెడ్డి -కాలిఫోర్నియాలో ఏఐ యూనికార్న్​ కంపెనీ ప్రముఖులతో సమావేశం ఇకపై మన తెలంగాణ రాష్ట్రాన్ని.. తెలంగాణ ప్యూచర్ స్టేట్ అని పిలుద్దామని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్ పునర్నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్, నెట్ జీరో సిటీ లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో తెలంగాణ రాష్ట్రం “ది ఫ్యూచర్ స్టేట్”కు […]

Read More

నేడు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం

అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు 9న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతుంది. ఆదివాసుల హక్కుల పరిరక్షణ కోసం ఈ దినోత్సవం నిర్వహించాలని 1994లో ఐక్య రాజ్య సమితి ప్రకటించింది. 1982, ఆగస్టు 9న జెనివాలో అటవి వనరుల హక్కులకు సంబంధించిన సమస్యలపై 26 మంది స్వతంత్ర మానవ హక్కుల మేధావులతో వర్కింగ్‌ గ్రూప్‌ల సమావేశాన్ని జరిగింది. ఈ సమావేశంలో 140 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఆదివాసీల కోసం కూడా ఒక […]

Read More

రోడ్లపై దృష్టి

-ముఖ్యమైన రోడ్లకు వెంటనే మోక్షం – టోల్ నిర్మాణాలపై టీడీపీలో చర్చ – కారు,బస్సులు మినహా అన్నింటికీ టోల్ ఉండదు – సౌకర్యంగా ఉంటే ప్రజలు ఎందుకు వ్యతిరేకిస్తారన్న బాబు – పల్లా ఆందోళనను కొట్టిపారేసిన చంద్రబాబు – జనాభా నియంత్రణపై ఆసక్తికరమైన చర్చ – కేంద్రనిధులు తగ్గుతాయన్న యనమల, సోమిరెడ్డి – ఉత్తరాది-దక్షిణాది మధ్య అంతరాలను వివరించిన యనమల – పేదరిక నిర్మూలనపై ఆసక్తికరమైన చర్చ – గిరిజనుల […]

Read More

అధికారుల దృష్టికి ‘విశ్వకర్మ’ వసూళ్ళు!

– బీజేపీ జిల్లా అధ్యక్షుడు నరేంద్ర గుంటూరు, మహానాడు: గుంటూరు జిల్లా బిజెపి నాయకులు విశ్వకర్మ యోజన పథకానికి సంబంధించి ఎంఎస్‌ఎంఇ ఆఫీసులో జిల్లా ఆఫీసర్ వెంకట్రావు, డిప్యూటీ డైరెక్టర్ సుధాకర్ని కలిసి జిల్లాలో జరుగుతున్న కొన్ని వాస్తవాలు తెలిపారు. జిల్లా అధ్యక్షుడు వనమా నరేంద్ర కుమార్ తో మాట్లాడుతూ జిల్లాలో ఈ విశ్వకర్మ యోజన పథకాన్ని ఆసరాగా తీసుకొని సీఎస్‌సీ సెంటర్సు ఒక్కొక్క అప్లికేషన్స్ కి 300 రూపాయల […]

Read More

పార్టీలకు అతీతంగా ప్రాంతాల అభివృద్ధి

– రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి నెల్లూరు, మహానాడు: ఎన్నికల వరకే రాజకీయాలు.. ఆ తరువాత కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా ప్రాంతాల అభివృద్ధికి అంకితమవుతున్నాయమని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన గురువారం నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 33వ డివిజన్, వెంగళరావు నగర్ లో షుమారు 20 లక్షల రూపాయల నిధులతో సి.సి. రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో […]

Read More

త్వరలో జన్మభూమి-2

– అతి త్వరలో నామినేటెడ్ పోస్టులు భర్తీ – టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అమరావతి: జన్మభూమి కార్యక్రమాలు తిరిగి ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. గురువారం సోమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. త్వరలో జన్మభూమి-2 కార్యక్రమం మొదలు కానున్నట్లు తెలిపారు. జన్మభూమి 2 కార్యక్రమాన్ని సక్సెస్ చేసేందుకు ఎన్నారైలు, పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పొలిట్‌బ్యూరో లో […]

Read More