కేంద్ర మంత్రి దృష్టికి ఏపీ సమస్యలు

– పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఢిల్లీ, మహానాడు: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గురువారం నాడు ఢిల్లీ పర్యటించారు. ఆ వివరాలివి. కేంద్ర కన్సూమర్‌ అఫైర్స్‌, ఫుడ్‌ అండ్‌ పబ్లిక్‌ డిస్ట్రిబ్యూషన్‌ శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషీని కలిశారు. ఈ కింది అంశాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కందిపప్పు కేటాయింపులు చేయాలని, ఏపీ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ కవరేజీ […]

Read More

జగన్ ను ప్రజలు మాత్రమే కాదు..ఆయన పార్టీ నేతలూ భరించలేకపోతున్నారు

మంత్రి అనగాని సత్యప్రసాద్ అమరావతి: పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి విలువలు, విశ్వసనీయత గురించి మాట్లాడుతుంటే నవ్వొస్తొందని రాష్ట్ర రెవిన్యూ, రిజిస్ర్టేషన్ అండ్ స్టాంప్స్ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఇచ్చిన హామీల్లో కేవలం 13 శాతం మాత్రమే అమలు చేసి ప్రజలకు పంగనామాలు పెట్టిన జగన్ కు హామీల అమల్లో చంద్రబాబును విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. జగన్ను రాష్ర్ట ప్రజలు మాత్రమే కాదు.. ఆయన పార్టీ నేతలు […]

Read More

చేతులు కలిపితే ఇరు రాష్ట్రాల సమస్యలు పరిష్కారం

– ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ బెంగళూరు, మహానాడు: కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల పాలకులు, అధికారులు చేతులు కలిపితే ఉభయ రాష్ట్రాలు ఎంతో ప్రగతి సాధిస్తాయని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు పవన్‌ గురువారం బెంగళూరులో కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ బి. ఖండ్రేతో, కర్ణాటక అటవీ అధికారుల సమావేశం తర్వాత మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఆ వివరాలివి…. * కర్ణాటక […]

Read More

నెక్లెస్ రోడ్ లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి మరమ్మత్తులు చేపట్టండి

– అధికారులకు నుడా మాజీ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఆదేశం – రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సూచనల మేరకు అధికారులతో సమీక్ష నిర్వహించిన కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి నెల్లూరు నెక్లెస్ రోడ్డు ను తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధి చేసిందని.. నుడా మాజీ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అన్నారు.. రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి సూచనల మేరకు నుడా అధికారులతో ఆయన సమావేశమయ్యారు.. టిడిపి హయాంలో ఎన్టీఆర్ […]

Read More

గన్నవరం ఎయిర్ పోర్టులోని ఆప్కో షోరూమ్ లో మంత్రి సవిత తనిఖీలు

విజయవాడ : గన్నవరం ఎయిర్ పోర్టులో ఉన్న ఆప్కో షోరూమ్ ను తనిఖీ చేసిన రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖామాత్యులు ఎస్.సవితి . గురువారం పెనుకొండ నియోజకవర్గానికి మంత్రి బయలుదేరారు. బెంగుళూరు ఎయిర్ పోర్టులో దిగి ఆమె రోడ్డు మార్గాన పెనుకొండకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి సవిత…గురువారం ఉదయం గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్కడున్న ఉప్కో షోరూమ్ ను తనిఖీ చేశారు. అన్ని వస్త్రాలను […]

Read More

హైదరాబాద్ లో పరిశ్రమలు స్థాపించండి

-సంపూర్ణ సహకారం అందిస్తాం -బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గ్యారెట్ విన్ ఓవెన్ తో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్ని రకాల వసతులు ఉన్న హైదరాబాదులో పరిశ్రమలు స్థాపించండి ప్రభుత్వ పక్షాన సంపూర్ణ సహకారం అందిస్తామని బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గ్యారెట్ విన్ ఓవెన్ ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు కోరారు. గురువారం ఉదయం ప్రజాభవన్లో డిప్యూటీ సీఎంతో బ్రిటిష్ డిప్యూటీ హై […]

Read More

యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చేందుకే స్కిల్ సెన్సెస్

-దేశంలోనే తొలిసారిగా చేపడుతున్నాం… ప్రతిష్టాత్మకంగా తీసుకోండి -నైపుణ్య గణన ఏర్పాట్లు చేయండి -స్కిల్ డెవలప్ మెంట్ అధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్ష అమరావతి: యువతలో నైపుణ్యాలను గుర్తించి వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపర్చే లక్ష్యంతో దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో స్కిల్ సెన్సెస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న స్కిల్ సెన్సెస్ విధివిధానాల రూపకల్పనపై […]

Read More

మహిళపై మరో మహిళ కత్తితో దాడి!

నెల్లూరు, మహానాడు: నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో అపార్ట్మెంట్లో ఇద్దరు మహిళల మధ్య వివాదం హత్యాయత్నానికి దారి తీసింది. పట్టణంలోని ఆర్టీసీ డిపో ఎదురుగా ఉన్న ఏరియాలో అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న గాయత్రి అనే మహిళపై అదే అపార్ట్మెంట్లో ఉంటున్న రాజేశ్వరి అనే మహిళ కళ్ళల్లో కారం కొట్టి కత్తితో దాడి చేసింది. ఈ దాడిలో గాయత్రికి తీవ్రగాయాలు అయ్యాయి. స్థానికులు హుటాహుటిన ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స […]

Read More

ఆర్బీఐ మరో కీలక నిర్ణయం

యూపీఐ ద్వారా ట్యాక్స్ చెల్లింపు పరిమితి రూ. 5 లక్షలకు పెంపు ముంబయి, ఆగస్టు 8: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) ట్యాక్స్ చెల్లింపుల పరిమితిని భారీగా పెంచింది. ఇంతకు ముందు రూ. 1 లక్షగా ఉన్న ఈ లిమిట్‌ను ఇప్పుడు ఒక్కో ట్రాన్సాక్షన్‌కు రూ. 5 లక్షలకు పెంచుతున్నట్లు ఆర్బీఐ తాజాగా ప్రకటించింది. ఈ నిర్ణయంతో పెద్ద మొత్తంలో ట్యాక్స్ చెల్లించేవారికి […]

Read More

జీవన్మరణ సమస్యగా మారిన బచావత్ చూపిన హక్కుల పరిరక్షణ

ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడుగారికి, నమస్తే! ఈ వినతి పత్రమైనా మీకు చేరుతుందని ఆశిస్తున్నా! బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ లో ఈనెల 28, 29 తేదీలలో విచారణకు రానున్న కృష్ణా నదీ జలాల అంశంపై మాజీ మంత్రివర్యులు శ్రీ వడ్డే శోభనాధ్రీశ్వరరావుతో పాటు రైతు సంఘాల నేతలు శ్రీయుతులు అక్కినేని భవానీప్రసాద్, వై. కేశవరావు, కె.వి.వి. ప్రసాద్, బొజ్జా దశరథరామిరెడ్డి, ఆళ్ళ వెంకట గోపాలకృష్ణలతో కూడిన ప్రతినిధి బృందం మీకు […]

Read More