అన్నా క్యాంటీన్లు, టిడ్కో ఇళ్ళు మంత్రి పరిశీలన

చిలకలూరిపేట, మహానాడు: పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో ఈ నెల 15వ తేదీన ప్రారంభించనున్న అన్నా క్యాంటీన్ ను మున్సిపల్ శాఖామంత్రి పి. నారాయణ గురువారం పరిశీలించారు. అనంతరం టిడ్కో గృహాలను సందర్శించి, లబ్దిదారుల సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన బస్సు ను ప్రారంభించారు. ఇది చిలకలూరిపేట నుండి నరసరావుపేట వయా టిడ్కో గృహాల మీద గా వెళ్లనున్నది. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యుడు ప్రత్తిపాటి పుల్లారావు కూడా వున్నారు. […]

Read More

వర్గీకరణ రాజ్యాంగ ఉల్లంఘన కాదు: జస్టిస్‌ చంద్రచూడ్‌

చారిత్రక ఆధారాలు పరిశీలిస్తే ఎస్సీ వర్గంలో ఉన్న వారంతా నిజానికి ఒకే వర్గం కాదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రచూడ్‌ జస్టిస్‌ మిశ్రాతో కలిసి స్వయంగా రాసిన తీర్పులో పేర్కొన్నారు. కులాలను వర్గీకరించడం రాజ్యాంగంలోని 14వ అధికరణలో పేర్కొన్న సమానత్వ హక్కును ఉల్లంఘించినట్లు కాదని చెప్పారు. ఎస్సీ కులాల్లో కొత్తగా ఏదైనా కులాన్ని చేర్చే హక్కు పార్లమెంటుకు ఉంటుందని చెప్పే ఆర్టికల్‌ 341(2)కు ఎస్సీ కులాల వర్గీకరణ విరుద్ధం కాదని […]

Read More

మరో ఉద్ధానంగా మారక ముందే…

ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరు నియోజకవర్గ ఎ.కొండూరు గంపలగూడెం మండలాల్లో కిడ్నీ బాధితులను కాపాడండి!  ఎ.కొండూరు, గంపలగూడెం మండలాల్లో కిడ్నీ బాధిత  ప్రాంతాలకు కృష్ణా జలాలు సరఫరా చేయాలి !!  కొండపల్లి, ఇబ్రహీంపట్నం ప్రాంతాలలో పారిశ్రామిక కాలుష్యాన్ని నివారించాలి !!!  పాడెక్కుతున్న  ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాలని కోరుతూ…  సిపిఐ ఎన్టీఆర్‌ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్‌ ఆధ్వర్యాన  ఆగస్టు 27,28,29 తేదీలలో ఎ.కొండూరు నుండి విజయవాడ కలెక్టర్‌ కార్యాలయం వరకు ప్రజా […]

Read More

టీడీపీ కేంద్ర కార్యాలయానికి పోటెత్తిన వైసీపీ బాధితులు..

– అర్జీలు స్వీకరించిన మంత్రులు బీసీ జనార్ధన్ రెడ్డి, డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి మంగళగిరి, మహానాడు: తెలుగుదేశంపార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రతిరోజు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న మీకోసం కార్యక్రమానికి గురువారం వినతులతో వైసీపీ బాధితులు, ప్రజలు పోటెత్తారు. రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలశాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, కేంద్ర మాజీ మంత్రి […]

Read More

జగన్ కేవలం పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే!

– గుంటూరు నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్ గుంటూరు, మహానాడు: జగన్ మానసిక స్థితి బాగోలేదని ఆయన చెల్లెలు చెప్పింది నిజమే అన్నట్టుగా జగన్ వ్యహరిస్తున్నారని తెలుగుదేశంపార్టీ గుంటూరు నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్ ఆరోపించారు. అర్బన్ పార్టీ కార్యాలయం లో గురువారం ప్రభాకర్ విలేకర్లతో మాట్లాడరు. జగన్ పులివెందుల ఎమ్మెల్యే మాత్రమేనని, ప్రతిపక్ష నేత కాదని పేర్కొన్నారు. వైసీపీకి కేవలం 11 స్థానాలే వచ్చినా, తాము గౌరవిస్తున్నామన్నారు. అసెంబ్లీలో […]

Read More

సీఎం రేవంత్ రెడ్డి బృందం అమెరికా పర్యటన… కుదిరిన ఒప్పందాలు

హైదరాబాద్‌, మహానాడు: కాగ్నిజెంట్: అమెరికా తర్వాత హైదరాబాద్‌లో అతి పెద్ద క్యాంపస్. దాదాపు 15,000 ఉద్యోగాలు. వాల్ష్ కార్రా హోల్డింగ్స్: డబ్య్లుఇ- హబ్ లో 5 మిలియన్ డాలర్ల పెట్టుబడులు. అభివృద్ది చెందుతున్న తెలంగాణ స్టార్టప్‌లలో 100 మిలియన్ల పెట్టుబడి. ఆర్సీసియం: దాదాపు 500 హై-ఎండ్ టెక్ ఉద్యోగాలు. స్వచ్ఛ్ బయో: రూ.1000 కోట్ల పెట్టుబడులు. 500 మందికి ఉద్యోగాలు. ట్రైజిన్ టెక్నాలజీస్: హైదరాబాద్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్నోవేషన్ […]

Read More

ఎన్టీఆర్ జిల్లాలో 892 అంగ‌న్ వాడీ కేంద్రాల‌కు సొంత భ‌వ‌నాలు నిర్మించాలి

కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి కి ఎంపి కేశినేని శివ‌నాథ్ విన‌తి ప‌త్రం ఢిల్లీ : విజ‌య‌వాడ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలో 1457 అంగ‌న్ వాడీ కేంద్రాలు వుండ‌గా వాటిలో 892 అంగ‌న్ వాడీ కేంద్రాలకు సొంత భ‌వ‌నాలు లేవ‌ని అందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని కోరుతూ కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణ దేవి కి విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ […]

Read More

జగన్‌ విధ్వంసంపై విడుదల చేసిన శ్వేతపత్రాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలి

– పొలిట్‌ బ్యూరో సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళగిరి, మహానాడు: మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన పొలిట్‌ బ్యూరో సమావేశం గురువారం జరిగింది. ఆ వివరాలను ఏపీ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు, పొలిట్ బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు వెల్లడించారు. మూడు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో ప్రజా రాజధాని అమరావతి-పోలవరం […]

Read More

తెలంగాణకు పెట్టుబడులు నిజమే

-ఐటి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో భాగంగా తెలంగాణకు వచ్చిన పెట్టుబడులన్నీ బోగస్‌ అంటూ ప్రచారం జరగడాన్ని ఐటి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ తీవ్రంగా ఖండించారు. మొన్న, నిన్న చేసిన కొన్ని పెట్టుబడుల ప్రకటనలు బోగస్ అని వార్తలు వెల్లువెత్తిన నేపథ్యంలో జయేశ్ రంజన్ వీడియో ద్వారా వివరణ ఇచ్చారు.. తెలంగాణకు పెట్టుబడులన్నీ వాస్తవమే […]

Read More

హైదరాబాద్ లో చార్లెస్ స్క్వాబ్

-కొత్తగా టెక్నాలజీ డెవెలప్​మెంట్​ సెంటర్ -డల్లాస్లో సీఎంతో కంపెనీ ప్రతినిధుల చర్చలు ఫైనాన్షియల్ సర్వీసెస్లో ప్రపంచంలో పేరొందిన చార్లెస్ స్క్వాబ్ కంపెనీ హైదరాబాద్ లో టెక్నాలజీ డెవలప్​మెంట్​ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. భారత్లోనే ఈ కంపెనీ నెలకొల్పే మొదటి సెంటర్‌ ఇదే కావటం విశేషం. అమెరికా పర్యటనలో భాగంగా డల్లాస్‌ లో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్​బాబుతో ఈ కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ లు డెన్నిస్ హోవార్డ్, […]

Read More