– నెరెడ్కో ప్రతినిధులతో రెవిన్యూ మంత్రి సత్య ప్రసాద్ అమరావతి, మహానాడు: రియల్ ఎస్టేట్ రంగం ఎదుర్కుంటున్న సమస్యలను పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రెవిన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ అన్నారు. నిర్మాణ రంగంపై లక్షలాది మంది కార్మికులతో పాటు, పలు ఇతర రంగాలు కూడా ఆధార పడి ఉన్నాయన్నారు. నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్ మెంట్ కౌన్సిల్ (నెరెడ్కో) ప్రతినిధుల బృందం గురువారం సచివాలయంలో […]
Read Moreస్వాతంత్య్ర దినోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు
– నగర కమిషనర్ హరికృష్ణ గుంటూరు, మహానాడు: గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో స్వాతంత్య్ర దినోత్సవం ఘనంగా జరపడానికి తగిన చర్యలు తీసుకోవాలని, జిల్లా వేడుకల్లో ప్రదర్శించే శకటం నగరపాలక సంస్థలో జరుగుతున్న అభివృద్ధి పనులకు అద్దం పట్టేలా ఉండాలని నగర కమిషనర్ (ఎఫ్ఏసి) ఎస్.హరికృష్ణ అధికారులను ఆదేశించారు. ఎన్టీఆర్ అన్న క్యాంటీన్ల కాన్సెప్ట్ ఉండాలని ఆదేశించారు. స్వాతంత్య్ర దినోత్సవం నిర్వహణపై గురువారం అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. జిఎంసి […]
Read Moreగంజాయి ముఠా గుట్టు రట్టు!
– ఏడుగురి నిందితుల అరెస్టు – ఎస్పీ సతీష్ కుమార్ తెనాలి, మహానాడు: చోరీ కేసులో నిందితులను పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులకు గంజాయి విక్రయించే ముఠా సభ్యులు దొరికిన ఘటన గుంటూరు జిల్లా, తెనాలి మండలంలో చోటుచేసుకుంది. పలు పోలీస్ స్టేషన్లలో చోరీకి పాల్పడిన కేసుల్లో నిందితులుగా ఉన్న పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తుండగా గంజాయి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తెనాలి డిఎస్పీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల […]
Read More‘కూటమి’ హయాంలో దర్శి రూపురేఖలు మారుస్తా
– టీడీపీ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి దర్శి, మహానాడు: కూటమి ప్రభుత్వ హయాంలో దర్శి రూపురేఖలు మారుస్తానని టీడీపీ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. దర్శి నగర పంచాయతీ 12వ వార్డులో సిమెంటు రోడ్డు నిర్మాణానికి గురువారం శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడారు. దర్శి అభివృద్ధి బాధ్యత నేను తీసుకున్నాను. ఇప్పటికే నేను ప్రణాళికబద్ధంగా ముందుకు వెళుతున్నానని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ […]
Read Moreఉన్నమాట అంటే ఉలుకిపాటు ఎందుకు?
-మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ హయాంలో గ్రామ పంచాయతీలు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నాయని, పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో పారిశుద్ధ్య నిర్వహణ సైతం కష్టంగా మారిందని మేం చెబుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఉలిక్కి పడుతున్నది అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. మేం పదేపదే అబద్ధం చెబుతున్నామని మంత్రి సీతక్క అంటున్నారు. ఏది అబద్ధం ? ప్రభుత్వం 9వ నెలలోకి అడుగుపెడుతున్నపటికీ గ్రామ పంచాయతీలకు 9 పైసలు కూడా […]
Read Moreపశ్చిమ బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య కన్నుమూత
ఆగస్టు 8: ప్రముఖ లెఫ్ట్ నేత, సీనియం సీపీఎం నాయకుడు, పశ్చిమబెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య (80) గురువారం కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. చూపు మందగించడంతో పాటు ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు. అందుకే కొన్నాళ్లుగా రాజకీయాలకు దూరంగానే ఉంటున్నారు. గతేడాది అతనికి న్యుమోనియా సోకడంతో లైఫ్ సపోర్టు పెట్టాల్సి వచ్చింది. అనారోగ్య కారణాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన 80 ఏళ్ల వయసులో బుధవారం […]
Read Moreఎంపెడా సభ్యుడిగా మచిలీపట్నం ఎంపీ బాలశౌరి
సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఎంపెడా) సభ్యుడిగా మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ఎన్నికయ్యారు. ఈ పదవికి తొలుత ఐదుగురు పోటీపడగా ముగ్గురు వైదొలగడంతో కేరళకు చెందిన ఎంపీ హిబీ ఇడెన్(INC), బాలశౌరి బుధవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాగా కేంద్ర వాణిజ్యశాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఎంపెడా విభాగానికి సభ్యుడిగా ఎన్నికైన బాలశౌరికి పలువురు అభినందనలు తెలిపారు.
Read Moreకావలి నడిబొడ్డున ఐకానిక్ జాతీయ జెండా
కావలి ఖ్యాతిని దశ దిశల వ్యాప్తి చెందే విధంగా సెల్ఫీ పాయింట్ పేదవాడికి పట్టెడు అన్నం పెట్టే అన్న క్యాంటీన్.. భారతీయుడు సగర్వంగా సెల్యూట్ చేసే జాతీయ జండా ఆగస్టు 15న జాతికి అంకితం ఆగస్టు 15న కావలిలో పండగ వాతావరణం 100 అడుగుల జాతీయ జెండాతో కావలి కి ప్రత్యేక గుర్తింపు 100 అడుగుల జాతీయ జెండాతో, మహనీయుల చిత్రపటాలతో కావలికి ప్రత్యేక గుర్తింపు రానుందని కావలి ఎమ్మెల్యే […]
Read Moreరుషికొండపై భవనాలకు రూ.420 కోట్ల దుర్వినియోగం
హైకోర్టులో వ్యాజ్యం.. విచారణ 21కి వాయిదా పర్యావరణ అనుమతులు లేకుండా రుషికొండపై భవనాలు నిర్మించారంటూ జూన్ 23న ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా బాధ్యులపై కేసు నమోదు చేసేలా మంగళగిరి గ్రామీణ పోలీసులను ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. అప్పటి ముఖ్యమంత్రి జగన్, అప్పటి సీఎస్ జవహర్ రెడ్డి, మరికొందరు అధికార దుర్వినియోగానికి పాల్పడి రూ.420 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారంటూ సమాచార హక్కు సంఘం జాతీయ అధ్యక్షుడు టి. […]
Read More2047 లక్ష్యాలను చేరుకోవడంలో ఖనిజరంగం కీలకం
– సవాళ్లను అధిగమిస్తూ పరిష్కార మార్గాలతో ముందుకెళ్దాం – గనుల రంగంపై జాతీయ సదస్సులో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి – ఎక్స్ప్లొరేషన్ పై దృష్టిపెట్టాలి.. ఈ దిశగా కేంద్రం సంపూర్ణ సహకారం – పదేళ్లుగా మోదీ ప్రభుత్వం తీసుకొస్తున్న సంస్కరణలతో ఈ రంగంలో సానుకూల మార్పులన్న కేంద్రమంత్రి 8 ఆగస్టు, 2024, న్యూఢిల్లీ: భారతదేశం 2047 నాటికి సంకల్పించుకున్న లక్ష్యాలను చేరుకోవడంలో మన ఖనిజరంగం […]
Read More