సిజె వేదన సబబే

– విలేఖర్ల సమావేశంలో మాజీ ఎంపీ వినోద్ కుమార్ హైదరాబాద్‌, మహానాడు: తెలంగాణ భవన్‌లో మాజీ ఎంపీ బి .వినోద్ కుమార్, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ విలేఖర్లతో మాట్లాడారు. మాజీ ఎంపీ బి .వినోద్ కుమార్ మాట్లాడుతూ…. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ నిన్న కొన్ని వ్యాఖ్యలు చేశారు. జడ్జిల బాధలు ఆ సీట్లలో కూర్చుంటే తెలుస్తాయని ఆయన అన్నారు. సుప్రీం కోర్టు బెంచీలు […]

Read More

అది చంద్రబాబు ప్రభుత్వానికే సాధ్యం

-హర్షం వ్యక్తం చేసిన అర్చక, బ్రాహ్మణ సంఘాలు -ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ప్రైవేటు దేవాలయాలు, అర్చకులు తమ పేర్లు దేవాదాయ శాఖ వద్ద నమోదు చేసుకోవాలి అమరావతి: బుధవారం గుంటూరులో బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజాగళంలో అర్చకులకు, దేవాలయాలకు ఇచ్చిన వాగ్దానం మేరకు ఎన్నికల మేనిఫెస్టో ద్వారా ప్రభుత్వం ఏర్పడి […]

Read More

బిట్రగుంట రైల్వే సెంటర్‌ అభివృద్ధిపై దృష్టి పెట్టండి

– ఎంపీ వేమిరెడ్డి – కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌కు ఎంపీ వినతి – అభివృద్ధి చేస్తే జిల్లాతో పాటు రాష్ట్రానికి ఆదాయం – సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి బుధవారం  నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ ని కలిసి నెల్లూరు జిల్లాలోని బిట్రగుంట రైల్వే సెంటర్‌ను అభివృద్ధి చేయాలని కోరుతూ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు నెల్లూరు జిల్లాలోని […]

Read More

రాష్ట్రంలో చేనేత‌కు పూర్వ వైభ‌వం తెస్తాం

– ఈ ప్ర‌భుత్వ హ‌యాంలో చేనేత కార్మికుల‌కు స్వ‌ర్ణ‌యుగమే. – నేత‌న్న‌ల సంక్షేమంపై గౌర‌వ ముఖ్య‌మంత్రి ప్ర‌త్యేక దృష్టి – చేనేత కార్మికుల కుటుంబ స‌భ్యులంద‌రికీ జాతీయ చేనేత దినోత్స‌వ శుభాకాంక్ష‌లు – రాష్ట్ర చేనేత‌, జౌళి; బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్‌.స‌విత‌ రాష్ట్రంలో చేనేత‌కు పూర్వ వైభవం తెచ్చేందుకు గౌర‌వ రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుగారి నేతృత్వంలోని ప్ర‌భుత్వం కృషిచేస్తోంద‌ని గౌర‌వ రాష్ట్ర చేనేత‌, జౌళి; […]

Read More

జంగిల్ క్లియ‌రెన్స్ ప‌నుల‌కు ప్ర‌భుత్వం శ్రీకారం

30 రోజుల్లోగా ముళ్ల కంప‌లు తొల‌గించేలా ముందుకెళ్తున్నాం వైసీపీ ప్ర‌భుత్వం మూడు ముక్క‌లాట‌లో అమ‌రావ‌తికి తీర‌ని న‌ష్టం త్వ‌ర‌లో ఐఐటీ నిపుణుల ప్రాథ‌మిక నివేదిక‌ ఐదేళ్లుగా నిర్జీవంగా ప‌డి ఉన్న ఆంధ్రుల రాజ‌ధాని అమ‌రావ‌తి కొత్త క‌ళ సంత‌రించుకోనుంది..గ‌త ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యంతో ఎలాంటి ప‌నులు చేప‌ట్ట‌క‌పోవ‌డంతో ద‌ట్ట‌మైన అడ‌విని త‌ల‌పించేలా ఏపుగా పెరిగిపోయిన తుమ్మ చెట్లు,ముళ్ల కంప‌ల‌తో భూములిచ్చిన రైతులు కూడా త‌మ భూమి ఎక్క‌డ ఉందో తెలుసుకోలేని ప‌రిస్థితి […]

Read More

బీపీ మండల్ ఆశయాల సాధన కోసం పోరాటానికి సిద్ధం

* కులగణన చేయకపోతే అన్ని వర్గాలకు నష్టం! * బిపి మండల్ డే వేడుకల్లో బీసీవై పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ * రాజమండ్రిలో మండల్ విగ్రహావిష్కరణ బీపీ మండల్ ఆశయ సాధనకు బీసీ యువజన పార్టీ పోరాటం చేస్తుందని పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పేర్కొన్నారు.. మండల్ కమీషన్ సిఫార్సులు అమలు చేసి, పూర్తిస్థాయిలో కులగణన చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.. కులగణన కోసం తమ పార్టీ అన్ని […]

Read More

రేవంత్ రెడ్డి తన తమ్ముళ్లను తెలంగాణ మీదకు వదిలారు

మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపణ హైదరాబాద్: మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఆంజనేయ గౌడ్, బీ ఆర్ ఎస్ వి అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఉపాధ్యక్షుడు తుంగ బాలు, రాజేష్ నాయక్ లు తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, అవినీతి, అధికార దుర్వినియోగం పై దుయ్యబట్టారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ […]

Read More

చేనేత క‌ళాకారులకు జాతీయ చేనేత దినోత్స‌వ శుభాకాంక్ష‌లు

విద్య‌, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ జాతీయ చేనేత దినోత్స‌వం సంద‌ర్భంగా చేనేత క‌ళాకారులు అంద‌రికీ హృద‌య‌పూర్వ‌క శుభాకాంక్ష‌లు. మంగ‌ళ‌గిరితో ముడిప‌డిన బంధం న‌న్ను చేనేత కుటుంబ‌స‌భ్యుడిని చేసింది. చేనేత క‌ళాకారుల క‌ష్టాలు చూశాను. స‌మ‌స్య‌ల‌పై పూర్తి అవ‌గాహ‌న వ‌చ్చింది. యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో చేనేత రంగం ల‌క్ష‌లాది మంది జీవ‌నానికి ఉప‌యోగ‌ప‌డ‌ట‌మే కాదు.. మ‌న సంస్కృతి, సంప్ర‌దాయాల‌ను ప‌రిర‌క్షించే ఓ క‌ళ అని పూర్తిస్థాయి అవ‌గాహ‌న క‌లిగింది. చేనేత‌రంగానికి […]

Read More

సీఆర్డీయే రైతు కూలీ పెన్షన్ అందించి ఆదుకోవాలి

నష్టపరిహారం చెల్లించకుండా గత వైసీపీ ప్రభుత్వం ఇంటిని కూల్చేసింది వారసత్వంగా వచ్చిన మూడెకరాల అసైన్డ్ భూమిని వైసీపీ అండతో కబ్జా చేశారు 22వ రోజు మంత్రి నారా లోకేష్ “ప్రజాదర్బార్” కు వినతుల వెల్లువ అమరావతి: సమస్యలు పరిష్కరించాలంటూ ఉండవల్లిలోని విద్య,ఐటీ,ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న “ప్రజాదర్బార్” కు వినతులు వెల్లువెత్తాయి. మంత్రి లోకేష్ ను నేరుగా కలిసి సమస్యలు విన్నవించేందుకు జోరువానను సైతం లెక్క చేయకుండా […]

Read More

కారుకు సైడ్ ఇవ్వలేదని…యువకుడిని చంపేశారు

ఈపూరుపాలెంలో కిరాతకం సమాజం ఎటుపోతుంది……. యువకులు ఎందుకు ఇంత కిరాతకంగా మారిపోతున్నారు….. తల్లి తండ్రులు ఊపాధ్యాయులు ఎందుకు వారికి మంచి బుద్ధులు నేర్పలేకపోతున్నారు… చీరాల : కారుకు సైడ్ ఇవ్వలేదని 18 ఏళ్ల యువకుడిని కత్తులతో అతికిరాతకంగా పొడిచి చంపిన సంఘటన మంగళవారం రాత్రి బాపట్ల జిల్లా ఈపూరుపాలెం- ఆదినారాయణపురం మధ్య చోటుచేసుకుంది. మృతుడి స్నేహితుడు మనోజ్ తెలిపిన వివరాల మేరకు … మనోజ్, సయ్యద్ ఆరిఫ్ (18) ఇద్దరూ […]

Read More