పిఠాపురం : 2024 ఎన్నికల్లో ఘోర ఓటమి బాధలో ఉన్న వైసీపీ పార్టీకి మరో షాక్ ఇచ్చిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే. వైసీపీ పార్టీకి రాజీనామా చేసేందుకు ఈ నేత సిద్దం అయ్యారు. రేపు వైసిపికి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు రాజీనామా చేయనున్నారట. దీనిపై ఆయన అనుచరులకు క్లారిటీ ఇచ్చారట. త్వరలో ఆయన జనసేనలో చేరనున్నట్టు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో దొరబాబును కాదని వంగా గీతకు వైసిపి […]
Read Moreతెలంగాణ రాష్ట్ర సాధనకు తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సర్
మంత్రి జూపల్లి తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను యావత్ ప్రపంచానికి చాటి చెప్పి ప్రత్యేక రాష్ట్ర సాధనకు జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మహనీయుడు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సర్ అని, వారి సేవలు చిరస్మరణీయమని ఎక్సైజ్. పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ జయంతిని పురస్కరించకుని కొల్లాపూర్ క్యాంప్ కార్యాలయంలో మంగళవారం వారి చిత్ర పటానికి మంత్రి జూపల్లి పూలమాలలు వేసి […]
Read Moreఅడ్డంగా బుక్కైన లలితా జ్యువెల్లరీ అధినేత..!
‘డబ్బులు ఊరికే రావు… అంటూ తరచూ మీడియాలో ప్రత్యక్షమయ్యే లలిత జువెల్లరీ అధినేత కిరణ్ కుమార్ జీఎస్టీ ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ పేరుతో ఎంతో కొంత నొక్కేయాలనుకున్నారు. డబ్బులు ఊరికే రావు…’ అంటూ తరచూ మీడియాలో ప్రత్యక్షమయ్యే లలిత జువెల్లరీ అధినేత కిరణ్ కుమార్ జీఎస్టీ ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ పేరుతో ఎంతో కొంత నొక్కేయాలనుకున్నారు. కానీ అధికారులకు చిక్కిపోయారు. ‘పక్క షాపులోనో వెరిఫై చేసుకోండి..’ అంటూ కస్టమర్లకు సూచనలిచ్చే […]
Read Moreఏపీలో గత ఐదేళ్లలో నరికేసిన చెట్లు 4.84 లక్షలు
ఏపీలో గత ఐదేళ్లలో 4,84,249 చెట్లు నరికేసినట్లు కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారు. టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని లోక్సభలో అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఇందులో పట్టాదారుభూముల్లో 2,44,830, మళ్లించిన అటవీ భూముల్లో 1,35,023 చెట్లు, చట్టవిరుద్ధంగా 1,04,396 చెట్లను తొలగించినట్లు వెల్లడించారు. అత్యధికంగా తిరుపతి జిల్లాలో చట్టబద్ధంగా 61,964, చట్టవిరుద్ధంగా 40,349 చెట్లు నరికేసినట్లు పేర్కొన్నారు.
Read Moreమైనార్టీలను దగా చేసిన వైసిపి ప్రభుత్వం
2014-2019లో మైనార్టీల సంక్షేమానికి టిడిపి ప్రభుత్వం పెద్దపీట 2019-2024లో మైనార్టీ పథకాలను నిర్వీర్యం చేసిన జగన్ మైనార్టీల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం వడివడిగా అడుగులు ఏపీ మైనారిటీ సంక్షేమ, న్యాయ శాఖ మంత్రి ఎన్ ఎమ్ డి ఫరూక్ అమరావతి ఆగస్టు 6 రాష్ట్రంలో గత ఐదేళ్ల వైసిపి పాలనలో మైనార్టీల సంక్షేమం కు తీవ్ర విఘాతం కలిగిందని, మైనార్టీలందరినీ జగన్ ప్రభుత్వం దగా చేసిందని రాష్ట్ర మైనార్టీ […]
Read Moreజర్నలిస్టులకు గుర్తింపు కార్డుల నిరాకరణ చెల్లదు
అక్రిడిటేషన్ రూల్స్లో కొంతభాగాన్ని కొట్టిసిన హైకోర్టు చిన్న పత్రికల్లో పనిచేసే జిల్లా, నియోజకవర్గ స్థాయి జర్నలిస్టులకు మీడియా అక్రిడిటేషన్ (ప్రభుత్వ గుర్తింపు కార్డు) ఇవ్వకుండా దూరం పెట్టడం చెల్లదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు తెలంగాణ మీడియా అక్రిడిటేషన్ రూల్స్ – 2016లోని షెడ్యూల్ ‘ఈ’ ని కొట్టేస్తూ తాజాగా తీర్పు ఇచ్చింది. చిన్న వార్తాపత్రికలను నాలుగు విభాగాలుగా విభజించడం చెల్లదని పేర్కొంది. 2016లో జీవో 239 ద్వారా […]
Read Moreమహిళా భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం
-చొరవతీసుకోవాలంటూ గవర్నర్ కి వినతిపత్రం సమర్పించిన మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి రాష్ట్రంలో అనునిత్యం ఆడబిడ్డలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వానికి కనీస బాధ్యత లేదని మహిళలపై జరుగుతున్న సంఘటనలను ఆపేందుకు తమ జ్యోక్యం అవసరం అని గౌరవనీయులైన తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మని రాజ్ భవన్ లొ మర్యాదపూర్వకంగా కలిసి మెమోరాండం సమర్పించిన తెలంగాణ బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ […]
Read Moreఎంపీ వద్దిరాజు తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ కు ఘన నివాళులు
రాజ్యసభలో భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర తెలంగాణ స్వరాష్ట్ర స్వాప్నికుడు,సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ కి ఘన నివాళులర్పించారు. ఢిల్లీలో మంగళవారం ఎంపీ రవిచంద్ర బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావు,మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు తన్నీరు హరీష్ రావు, గంగుల కమలాకర్, గుంటకండ్ల జగదీష్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు దీవకొండ దామోదర్ రావు,మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, శాసనసభ్యులు కే.పీ.వివేకానంద, కొత్త ప్రభాకర్ […]
Read Moreరాష్ట్రంలో ఏ ఒక్కరిని కదిలించినా కష్టాలు, కన్నీళ్లే
ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రజాసమస్యలను పట్టించుకోని నాయకులు కూటమి ప్రభుత్వంలో “ప్రజాదర్బార్” ద్వారా తొలినుంచీ అండగా నిలుస్తున్న మంత్రి నారా లోకేష్ 21వ రోజు “ప్రజాదర్బార్” కు ప్రజల నుంచి విన్నపాల వెల్లువ సత్వర పరిష్కారానికి మంత్రి భరోసాతో హర్షం వ్యక్తం చేస్తున్న బాధితులు అమరావతి: రాష్ట్రంలో ఐదేళ్ల వైసీపీ పాలనలో ఓ ఒక్కరిని కదిలించినా కష్టాలు, కన్నీళ్లే ఎదురవుతున్నాయి. విధ్వంస పాలనలో తాము ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం లభించక […]
Read Moreశ్రీ కనక పుట్లమ్మ తల్లి చల్లని చూపుతో మంగళగిరికి మంచి రోజులు
పెదకొండూరు శ్రీ కనక పుట్లమ్మ ఆలయంలో మంత్రి లోకేష్ పూజలు దుగ్గిరాల: శ్రీ కనక పుట్లమ్మ తల్లి చల్లని చూపుతో మంగళగిరి నియోజకవర్గానికి మంచి రోజులు వచ్చాయని రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. దుగ్గిరాల మండలం పెద్దకొండూరులో వేంచేసి ఉన్న శ్రీ కనక పుట్లమ్మ దేవాలయంలో మంత్రి లోకేష్ మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తనని కలవడానికి వచ్చిన గ్రామస్తులను ఆప్యాయంగా పలకరించి […]
Read More