-ఆయుష్మాన్ కి ఆదర్శం ఆరోగ్యశ్రీ -ఏపీసీసీ అధ్యక్షురాలు చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి అమరావతి, మహానాడు : ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నారని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి అన్నారు. ఆరోగ్యశ్రీ అమలుపై కేంద్రమంత్రి పెమ్మసాని చేసిన వాఖ్యలు అనుమానాలు కలిగిస్తున్నాయన్నారు. ఆయుష్మాన్ భారత్ కార్డులు ప్రతిఒక్కరూ తీసుకోవాలి అంటే ఇక రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ లేకుండా చేస్తారా అని ప్రశ్నించారు. ఈ సందర్బంగా షర్మిలారెడ్డి మాట్లాడుతూ… ఆయుష్మాన్ పథకమే ఇక అమలు చేయాలి అంటే ఆరోగ్యశ్రీ […]
Read Moreతెలంగాణలో వచ్చే రెండు రోజులు వర్షాలే!
ఏపీలో ఈదురుగాలులు హైదరాబాద్, మహానాడు: ఋతుపవన ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల, ఎల్లుండి అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. బుధ, గురువారాల్లో తెలంగాణలోని అన్ని జిల్లాల్లో అక్కడక్కడ బలమైన ఉపరితల గాలులు గంటకు 30 నుండి 40 కి. మీ. వేగంతో వీచే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్ లో వాతావరణం హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. నగరంలో తేలికపాటి […]
Read Moreవైసీపీ ఐదేళ్ల పాలనలో ప్రజలకు చేసింది శూన్యం
-కమీషన్లు, ప్రజల సొత్తు లూటీపైనే దృష్టి పెట్టి వ్యవస్థలను కుప్పకూల్చారు -సిగ్గు, శరం లేకుండా ఈ రోజుకీ మమ్మల్ని తిడుతూ గడుపుతున్నారు -పొదలకూరులో ఇంటర్మీడియట్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసిన సందర్భంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి -ఐదేళ్ల తర్వాత ఇంటర్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ -ఎస్సీ బాలుర హాస్టల్ పరిశీలన..పరిస్థితులు దుర్భరంగా ఉండటంపై ఆవేదన – మీడియాతో మాజీమంత్రి, టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి నెల్లూరు: […]
Read Moreఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో యూ.ఎస్. కాన్సల్ జనరల్ భేటీ
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో యూ.ఎస్. కాన్సల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినందున అభినందనలు తెలియచేసి జ్ఞాపిక అందచేశారు. మంగళవారం ఉదయం మంగళగిరిలోని పవన్ కళ్యాణ్ నివాసంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జెన్నిఫర్ లార్సన్ నీ, ఆమె బృందాన్ని పవన్ కళ్యాణ్ సత్కరించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులకు, అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టేందుకు ఉన్న […]
Read Moreక్యాన్సర్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ
అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ నాగాయలంకలో ఉచిత క్యాన్సర్, గుండె మెగా వైద్య శిబిరం ఏపీలోనూ బసవ తారకం క్యాన్సర్ సెంటర్ ఏర్పాటుకు నందమూరి బాలకృష్ణ యోచన క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు తొలి దశలోనే పరీక్షలు చేయించి వారిని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికి క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. మంగళవారం నాగాయలంకలోని శ్రీ కన్యకా పరమేశ్వరి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో సుదర్శి మానవతా […]
Read Moreఆగస్టు 16న మాదిగల కృతజ్ఞతా యాత్ర
కర్నూలు, మహానాడు : ఎస్సీ వర్గీకరణకు అండగా ఉండటమే కాకుండా గతంలో ఎన్నడూ లేనివిధంగా మాదిగలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించిన విజన్ ఉన్న నాయకుడు నారా చంద్రబాబు అని ఎం.ఆర్.పి.ఎస్ రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు అన్నారు. సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఆగస్టు 16న హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు మాదిగల కృతజ్ఞతా యాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మాదిగల కృతజ్ఞతా యాత్ర పోస్టర్ ను కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేంపార్టీ ప్రధాన కార్యదర్శి ఆకెపోగు […]
Read Moreమానవ అక్రమ రవాణాపై ఉక్కుపాదం
ప్రజాస్వామ్య హక్కుల్ని హరిస్తే చూస్తూ ఊరుకోం మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవంలో మంత్రి కొల్లు రవీంద్ర మానవ అక్రమ రవాణా విషయంలో కూటమి ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుందని గనులు, భూగర్భ వనరులు & ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నంలోని హిందూ కాలేజీలో నిర్వహించిన మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవంలో జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్ రావుతో కలిసి పాల్గొన్నారు. మానవ అక్రమ రవాణా […]
Read Moreవయనాడ్లో ఘోరప్రమాదం
వయనాడ్, మహానాడు : వయనాడ్లో ఘోరప్రమాదం చోటుచేసుకుంది. అక్కడ కురుస్తున్న భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి 24 మంది మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయాలైనట్లు అధికారులు పేర్కొన్నారు. | కొండచరియలు విరిగిపడి చురల్మలా గ్రామం పూర్తిగా ధ్వంసమైంది. కొండచరియలు పడి 400 కుటుంబాలు చిక్కుకున్నాయి. వరద నీటిలో మృతదేహాలు కొట్టుకు వస్తున్న దృశ్యం అక్కడి పరిస్థితిని ప్రతిబింబిస్తుంది. ఘటనాస్థలికి వెళ్లే రోడ్డు మార్గాలు ధ్వంసమయ్యాయి. భారీ వర్షాల కారణంగా సహాయక చర్యలకు […]
Read Moreకొమురంభీమ్ జిల్లాను మహారాష్ట్రలో కలిపేయండి
– శాసనసభలో డా.పాల్వాయి హరీష్ బాబు హైదరాబాద్, మహానాడు : నిధులు కేటాయించని పక్షంలో కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాను మహారాష్ట్రలో కలిపేయండి అని శాసనసభలో డా.పాల్వాయి హరీష్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభలో సాగునీటి రంగం, సివిల్ సప్లైస్ పై జరిగిన పద్దుల చర్చ సందర్భంగా సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెనుకబడిన కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు […]
Read Moreఆరేళ్లలో ఒక్క రూపాయి జీతం పెంచలేదు
-ఏండియూ ఆపరేటర్ కంటే తక్కువ వేతనాలు -కూటమి ప్రభుత్వమైనా మా కష్టాలు తీర్చాలి -గ్రామ రెవెన్యూ సహాయకులు బొప్పరాజు, గరికపాటి బ్రహ్మయ్య అమరావతి, మహానాడు : దశాబ్దాలుగా గ్రామ స్థాయిలో పని చేస్తున్న గ్రామ రెవెన్యూ సహాయకులకు గత ప్రభుత్వ హయంలో తీవ్ర అన్యాయం జరిగిందని, గత ఆరు సంవ్సరాలుగా జీతం ఒక్క రూపాయి కూడా పెంచలేదని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్, ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం […]
Read More