మారు వేషంలో ఏసీబీ అధికారులు…

-అనంతపురం మార్కెట్ యార్డులో ఏసీబీ సోదాలు -ఎవరూ గుర్తుపట్టకుండా మారు వేషంలో వెళ్లారు అనంతపురం, మహానాడు :  అనంతపురం మార్కెట్ యార్డులో ఏసీబీ సోదాలు జరిగాయి. యార్డులో అక్రమాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు రావడంతో ఎవరూ గుర్తుపట్టకుండా మారు వేషంలో ఏసీబీ అధికారులు అక్కడికి చేరుకున్నారు. మార్కెట్ యార్డులో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని గుర్తించారు. వివరాల్లోకి వెళితే… అనంతపురం మార్కెట్ యార్డ్ కు ముగ్గురు వ్యక్తులు లుంగీ, పాత చొక్కా, మెడలో తువ్వాలుతో […]

Read More

గూడూరులో కిడ్నాప్ కలకలం..

-నగల వ్యాపారి వెంకటేష్ ను కిడ్నాప్ చేసిన దుండగులు -సినీఫక్కీలో కిడ్నాపర్లను వెంటాడి పట్టుకున్న పోలీసులు కర్నూలు, మహానాడు : కర్నూలు జిల్లాలో ఓ నగల వ్యాపారి కిడ్నాప్‌ తీవ్ర కలకలం రేపింది. అయితే సినీఫక్కీలో కిడ్నాపర్లను పోలీసులు వెంటాడి పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లా గూడూరుకు చెందిన బంగారు నగల వ్యాపారి వెంకటేష్ ను దుండగులు కిడ్నాప్ చేశారు. ఎమ్మిగనూరు రహదారిలో ఉన్న దుకాణాలు అద్దెకు కావాలంటూ కారులో యజమాని వెంకటేష్ ను  […]

Read More

హైదరాబాద్ లో దారుణం..

లేడీ సాప్ట్ వేర్ ఇంజనీర్ పై గ్యాంగ్ రేప్ సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తున్న ఓ యువతిని.. పార్టీ పేరుతో హోటల్ కు తీసుకెళ్లిన స్నేహితులు ఆమెపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. ఈ ఘటన హైదరాబాద్ లోని వనస్థలిపురం పీఎస్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సిటీకి చెందిన ఓ యువతి సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తోంది. ఇటీవల పార్టీ ఉందని చెప్పి ఆమెను స్నేహితులు ఓ హోటల్ […]

Read More

గిరిజన ప్రాంతాల్లో డోలీ మోతలు కనిపించకూడదు

గిరిజన మహిళల సౌకర్యం కోసం మళ్లీ గర్భిణీ వసతి గృహాలు ట్రైకార్, జిసిసి, ఐటిడిఎలను యాక్టివేట్ చేయండి గిరిజన సంక్షేమ శాఖపై సమీక్ష లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి,జూలై 30: రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో రానున్న రోజుల్లో డోలీ మోతలు కనిపించకూడదు అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వ వ్యవస్థల విధ్వంసంతో గిరిజన ప్రజల జీవన ప్రమాణాలు దారుణంగా పడిపోయాయని ముఖ్యమంత్రి […]

Read More

జగన్ బటన్ నొక్కి మెక్కేసిన ప్రజల సొమ్ము కక్కిస్తాం

– టిడిపి పాలిట్బ్యూరో సభ్యులు కె.యి.కృష్ణమూర్తి వెల్లడి రాష్ట్ర మాజి ముఖ్యమంత్రిగా వై.యస్. జగన్మోహన్రెడ్డి గడిచిన 5 సంవత్సరాల కాలంలో బటన్ నొక్కి మెక్కేసిన ప్రజల సోమ్మును కక్కిస్తామనీ తెలుగుదేశంపార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు, మాజీ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కె.యి. కృష్ణమూర్తి వెల్లడించారు. ఈ రోజు వారు కర్నూలు జిల్లా తెలుగుదేశంపార్టీ కార్యాలయం నందు పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, రాష్ట్ర […]

Read More

ఇంటింటికి క్యాన్సర్ స్క్రీనింగ్

-క్యాన్సర్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ -అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ -నాగాయలంకలో ఉచిత క్యాన్సర్, గుండె మెగా వైద్య శిబిరం -ఏపీలో ఏర్పాటు కానున్న బసవతారకం క్యాన్సర్ సెంటర్  అవనిగడ్డ, మహానాడు : క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు తొలి దశలోనే పరీక్షలు చేయించి వారిని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికి క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. మంగళవారం నాగాయలంకలోని శ్రీ కన్యకా పరమేశ్వరి […]

Read More

ప్రజల ఆస్తులకు కూటమి ప్రభుత్వం భరోసా

-రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు హర్షణీయం -వచ్చే ఏడాది నుంచి యూనిట్ కి 4 లక్షలు -తాగునీటి సమస్య లేకుండా చూస్తా..  -దర్శి నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి దర్శి, మహానాడు : రాష్ట్రంలో ప్రజల ఆస్తులకు భద్రత ఉండాలంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలన తోనే సాధ్యమని దర్శి నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. ఆమె మంగళవారం ఓ ప్రకటనలో ఏపీ […]

Read More

డిప్యూటీ కలెక్టరు పోస్టు.. ఒక్కోరికి ఒక్కోలా!

– ప్రవీణ్‌ప్రకాష్ పుణ్యాన డిప్యూటీ కలెక్టరు పోస్టు దక్కని బాధితుడు – దివంగత ఐఏఎస్ రమామణికి పోస్టింగ్ ఇవ్వకుండా వేధించిన ప్రవీణ్ ప్రకాష్ – ఢిల్లీ బిల్లులు క్లియర్ చేయకపోవడమే రమామణి చేసిన పాపం – ఆ ఆగ్రహంతో ఆమెకు పోస్టింగ్ ఇవ్వని ప్రవీణ్‌ప్రకాష్ – టీడీపీకి సంబంధించిన అధికారి అని రాసిన ప్రవీణ్ – దానితో మనస్తాపానికి గురయి మంచం పట్టి మృతి చెందిన ఐఏఎస్ రమామణి – […]

Read More

సమస్యలు వింటూ… పరిష్కారం దిశగా…

-బాధితుల నుంచి స్వయంగా వినతులు స్వీకరించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళగిరి: సమస్యలు తెలుసుకునేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి ప్రజల మధ్యకు వచ్చారు. సమస్యలు చెప్పుకొనేందుకు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన బాధితులను స్వయంగా కలిసి వారి బాధలు విన్నారు. సోమవారం సాయంత్రం కేంద్ర కార్యాలయం ముందు వినతి పత్రాలు ఇచ్చేందుకు పెద్ద సంఖ్యలో వచ్చారు. వైసీపీ నాయకుల కబ్జాలు, గత ప్రభుత్వంలో అన్యాయానికి […]

Read More

పులుల సంఖ్య పెంచే దిశగా సంరక్షణ ప్రణాళికలు సిద్ధం చేయండి

టైగర్ రిజర్వ్ పరిధిలో పులుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు పులుల వేట… స్మగ్లింగ్ పై కఠినంగా వ్యవహరిస్తాం పులులను కాపాడితే… అవే అడవులను రక్షిస్తాయి… పచ్చదనం పెరిగితే పర్యావరణ సమతౌల్యం ఉంటుంది ‘మన్ కీ బాత్’లో నల్లమలలో టైగర్ ట్రాకర్స్ గా చెంచుల గురించి ప్రధానమంత్రి మోదీ ప్రస్తావించడం సంతోషకరం వసుధైక కుటుంబంలో వన్య ప్రాణులూ భాగమే అటవీ శాఖలో ఉద్యోగుల కొరత, సమస్యల పరిష్కారానికి చర్యలు అంతర్జాతీయ పులుల […]

Read More