మిమ్మల్ని మ్యూజియంలో పెట్టాలి ఒక ప్రతిపక్షం మరో ప్రతిపక్షాన్ని ప్రశ్నించకూడదని ఎక్కడైనా ఉందా..? అసలు మీరు అధికారంలోకి వచ్చాక ఎన్టీఆర్ విగ్రహాలు కూల్చకుండా ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు వైఎస్సార్ లా అసెంబ్లీలో పోరాడటం చేత కాదు! వైఎస్సార్సీపీ లో వైఎస్సార్ ని వెళ్లగొట్టారు! జగన్ పై మండిపడ్డ ఏపీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి అమరావతి, మహానాడు : వైఎస్సార్ లాగా అసెంబ్లీలో పోరాడటం మీకు చేత కాదులే.. […]
Read Moreపిశాచి పాలనలో మూగబోయిన గొంతులకు నేడు స్వేచ్ఛ
• వినతులతో తమ గొంతులను వినిపిస్తున్న బాధితులు • సమస్యలకు సత్వర పరిష్కారం చూపేలా చర్యలు చేపడుతున్న నేతలు • నేడు వినతలు స్వీకరించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షురాలు పనబాక లక్ష్మి మంగళగిరి : అతి నికృష్ట నీచ పిశాచి పాలనలో మూగబోయిన బాధితుల గొంతులకు నేడు స్వేచ్ఛ కలిగింది. పెద్దిరెడ్డి నుండి వైసీపీ పిల్ల సైకోల వరకు కొనసాగించిన దందాలు, దౌర్జన్యాలు, భూ ఆక్రమణలపై […]
Read Moreవంద ఎకరాల పంట పేపర్మిల్లు ‘కృష్ణప్రభాసా’ర్పణం!
వంద ఎకరాలను కలుషితం చేస్తున్న కృష్ణ ప్రభాస్ పేపర్ మిల్ పేపర్ మిల్ నుంచి వెలువడిన అతి ప్రమాదకరమైన వ్యర్ధాలు పంట పొలంలో ప్రమాదకరమైన వ్యర్ధాలు నష్టపోయిన 100 ఎకరాల వరి పంట రైతులు తల్లడిల్లుతున్న పినపల్ల గ్రామ రైతాంగం అది వందల ఎకరాల పంట భూమి. వరి పండిస్తున్న రైతులకు పేపర్మిల్లు కష్టంవచ్చిపడింది. ఆ మిల్లు వదిలే వ్యర్థాలన్నీ నేరుగా పొలాల్లోకి ప్రవహిస్తున్నాయి. ఫలితం.. ఒళ్లంతా కళ్లు చేసుకుని.. […]
Read Moreతప్పు చేసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టను!
ఎన్డీఏ సమావేశంలో సీఎం స్ట్రాంగ్ వార్నింగ్ అమరావతి, మహానాడు : తప్పు చేసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోమని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వీడియో కాన్ఫిరెన్స్ లో జరిగిన ఎన్డీఏ సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. తప్పు చేసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టమని హెచ్చరించారు. ఎందుకు వదిలిపెట్టకూడదనే దానిపై కూడా క్లారిటీ ఇచ్చారు కూడా. తప్పు చేసిన వారిని వదిలిపెడితే అదొక అలవాటుగా మారిపోతుందన్నారు. అందుకే చట్టపరంగా […]
Read Moreచిత్తూరు వీరప్పన్ పెద్దిరెడ్డి!
ఎర్రచందనం స్మగ్లర్లను మించి దోపిడీ ఆస్తులను జప్తు చేయాలి సుజనాతో ఎలాంటి విభేదాలు లేవు – టీడీపీ నేత బుద్దా వెంకన్న విజయవాడ, మహానాడు : చిత్తూరు వీరప్పన్ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అంటూ టీడీపీ నేత బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. పెద్దిరెడ్డి తన కొడుకుతో కలిసి భూకబ్జాలు, అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారు. అబ్బా కొడుకుల ఆగడాలతో ప్రజలు తిరగబడి పుంగనూరులో అడుగు పెట్టకుండా అడ్డుకున్నారు. వారి దాడులు, దారుణాలు చెప్పకుండా […]
Read Moreమూడు నెలల్లో టిడ్కో ఇళ్లకు మౌళిక వసతుల కల్పన
ప్రస్తుతం సీఆర్థీయే లో ఒక్క పైసా కూడా లేదు గత ప్రభుత్వం టిడ్కో ఇళ్లను నాశనం చేసింది కారణం లేకుండానే టిడ్కో ఇళ్లను తగ్గించేసింది రాజధాని రైతులకు త్వరలోనే కౌలు డబ్బులు విడుదల చేస్తామని సీఎం చెప్పారు రాజధానిలో టిడ్కో ఇళ్ల పరిశీలన తర్వాత మీడియా తో మాట్లాడిన మంత్రి నారాయణ మందడం: గత ప్రభుత్వం టిడ్కో ఇళ్లను నాశనం చేసిందని మున్సిపల్,పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఆగ్రహం […]
Read Moreత్వరలో రాజముద్రతో పాసు పుస్తకాలు
-జగన్ బొమ్మల వల్ల రూ.700 కోట్ల వృథా -రెవెన్యూ శాఖపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు -78 లక్షల రాళ్లపై మాజీ సీఎం పేర్లు తీయాలంటే రూ.15కోట్లు ఖర్చవుతుంది:మంత్రి అనగాని సత్య ప్రసాద్ అమరావతి: రెవెన్యూ స్టాంపులు రిజిస్ట్రేషన్లపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర సచివాలయంలో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో ముఖ్యమంత్రి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. త్వరలో రాజముద్రతో భూ యజమానులకు పట్టాదారు […]
Read More‘సూపర్సిక్స్’పై చంద్రబాబు యూ టర్న్
-పథకాల అమలుపై నోరెత్తని పవన్కళ్యాణ్ -సంపద సృష్టించడం అంటే, అప్పులు చేయడమా? -మాజీ ఎమ్మెల్యే సుధాకర్బాబు తాడేపల్లి: ఎన్నికల ముందు ఆర్భాటంగా ప్రకటించిన ‘సూపర్సిక్స్’పై చంద్రబాబు యథావిథిగా యూటర్న్ తీసుకున్నారని, అందుకే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే, భయం వేస్తోందంటూ డ్రామాలు ఆడుతున్నారని మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్బాబు స్పష్టం చేశారు. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు ఆ మాట అన్నా.. కూటమి పథకాల గురించి, నాడు గొప్పగా చెప్పిన జనసేన […]
Read Moreశ్రీశైలం గేట్లు తెరిచేందుకు అధికారుల సన్నద్ధం
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం చేరుతోంది. జలాశయానికి ప్రస్తుతం జూరాల నుంచి దాదాపు 3లక్షల క్యూసెక్కులు, సుంకేశుల నుంచి 1.40లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. కుడిగట్టు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసి 60,977 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 872.60 అడుగులకు చేరింది. అల్మట్టి, నారాయణపూర్, జూరాల […]
Read Moreమేం కాపులం.. ఎవడ్రా నువ్వు?
– మంత్రి సుభాష్ కారును ఆపి వీరంగం సృష్టించిన మందుబాబులు కోనసీమ: మందుబాబులు వీరంగం సృష్టించారు. కోనసీమ జిల్లా కె.గంగవరం మండలం మసకపల్లిలో మంత్రి వాసంశెట్టి సుభాష్ కాన్వాయ్ను అడ్డుకున్నారు. గంజాయి మత్తులో మేం కాపులం.. ఎవడ్రా నువ్వు అంటూ రెచ్చిపోయారు. వరద బాధితులను పరామర్శించడానికి మంత్రి వచ్చిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మంత్రి వాసంశెట్టి సుభాష్ కాన్వాయ్ను ఆపి.. హంగామా చేసిన ఆరుగురు యువకులను పోలీసులు అదుపులోకి […]
Read More