కేసీఆర్ దీక్షతోనే తెలంగాణ ప్రకటన

పదవుల కోసం పెదవులు మూసుకున్నది రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రకటన వెనక్కి పోతే మేము రాజీనామా చేశాం సీఎం పై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం ఇస్తాం ఎల్ ఆర్ ఎస్ గురించి రేవంత్ అపుడు ఏం మాట్లాడారు? కోమటిరెడ్డి ,భట్టి ,ఉత్తమ్ ఇప్పుడేం చేస్తున్నారు? జైపాల్ రెడ్డి తెలంగాణకు ఏ పార్టీ నైనా ఒప్పించారా ? మాజీ మంత్రి టి .హరీష్ రావు చిట్ చాట్ హైదరాబాద్ : […]

Read More

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరేది?

అమరావతి బహుజన ఐకాస బాలకోటయ్య ప్రశ్న రాష్ట్రంలో గత వైకాపా ప్రభుత్వం పలు పథకాలకు పెట్టిన పేర్లను మార్చి, కొత్త ప్రభుత్వం కొత్త పేర్లు పెట్టటాన్ని స్వాగతిస్తున్నామని, ఐతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు ఎక్కడా లేదని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన మీడియాకు ప్రకటన విడుదల చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అన్ని పథకాలకు తన పేరు, […]

Read More

మధ్యాహ్న భోజన పథకానికి “డొక్కా సీతమ్మ” పేరు పెట్టడంపై బ్రాహ్మణ సమాజం హర్షం

-భావితరాలకు స్ఫూర్తి ప్రదాతల చరిత్ర బాటలు వేసిన నారా లోకేష్ గుంటూరులో బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కొత్త వరవడికి, భావితరాల సేవలకు నాంది పలికిందని, దానిలో భాగంగానే అన్నదాతలకు, అన్నదానానికి స్ఫూర్తి ప్రదాత, అపర అన్నపూర్ణ అయిన కీర్తిశేషురాలు “డొక్కా సీతమ్మ” గారి పేరుని “మధ్యాహ్నం బడి భోజన పథకానికి” […]

Read More

ఏపీలో వరద నష్టంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం

-ఏపీసీసీ చీఫ్ షర్మిలా రెడ్డి నేటికీ దాదాపు మూడు వారాలు అయ్యాయి అటు ఉమ్మడి గోదావరి జిల్లాలు, ఏజెన్సీ ప్రాంతాలు మరిన్ని కోస్తా ప్రాంతాల్లో పంటలు, పల్లెలు నీటమునిగి. రైతుల అర్తనాధాలు చూస్తే కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఇప్పటికీ మీ నీతి ఆయోగ్ మీటింగ్ ఇంకా ముగియలేదా ముఖ్యమంత్రిగారు… రైతులు, ప్రజలూ అలకల్లోలంలో కొట్టుకుపోతున్నారు. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు మళ్లీ తాజాగా కోనసీమ వరదనీటిలో చిక్కుకుంది. ఇప్పుడు చేస్తున్న […]

Read More

రాష్ట్రంలో గంజాయిని పూర్తిగా నిర్మూలిస్తాం

గంజాయి వ్యాపారమే ధ్యేయంగా పెట్టుకున్నగత వైసీపీ ప్రభుత్వం గత ఐదు సంవత్సరాల్లో రాష్ట్రం లో అవినీతి తప్ప అభివృద్ధి లేదు వైసిపి పార్టీ ఉనికి కోసమే శవ రాజకీయాలు చేస్తోంది బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు సవితమ్మ శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలోని అన్ని పాఠశాల, కాలేజీలలో చదువుతున్నవిద్యార్ధినీ విద్యార్ధులకు మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినీ ,విద్యార్థులతో మాదకద్రవ్యాలు వాడకం వల్ల జీవితాలు పాడవుతాయని…, […]

Read More

జగన్ పై ఏపీసీసీ చీఫ్ షర్మిలా రెడ్డి ఫైర్

జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి చంద్రబాబును నిలదీయండి అంటే మీకు నేను చంద్రబాబుకు కొమ్ము కాసినట్లు ఉందా..? మీ మూర్ఖత్వానికి మిమ్మల్ని మ్యూజియంలో పెట్టాలి. అద్దంలో చూసుకోమని చెప్పింది అందుకే.. మీకు చంద్రబాబు పిచ్చి పట్టుకుంది. అద్దంలో మీకు ఇప్పుడు కూడా చంద్రబాబే కనపడబడుతున్నాడు. సోషల్ మీడియాలో నన్ను కించపర్చేంత ద్వేషం మీకు ఉంది .. మాకు ద్వేషం లేదు. కానీ తప్పును తప్పు అని చెప్పే ధైర్యం […]

Read More

మదనపల్లిలో కాల్పుల కలకలం

-యువకుల మధ్య ఘర్షణ -నివారించబోయిన వ్యక్తిపై కాల్పులు -లైసెన్సు లేని తుపాకీ స్వాధీనం మదనపల్లి, మహానాడు : సొంత బామ్మర్ది పై ఓ వ్యక్తి తుపాకీతో కాల్పులు జరిపిన ఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లిలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. మదనపల్లె రూరల్ మండలం వలసపల్లి పంచాయతీ నవోదయ కాలనీలో అర్ధరాత్రి మద్యం సేవించి ఓ బ్యాచ్ వీరంగం సృష్టించింది. కొందరు యువకులు గొడవ పడుతుంటే స్థానికుడు రెడ్డి ప్రవీణ్ వెళ్లి […]

Read More

ఒకే కంపెనీలో 84 ఏండ్లు ఉద్యోగం.. గిన్నిస్‌ రికార్డ్

ఈ రోజుల్లో డబ్బు, కెరీర్‌ అవకాశాల పేరుతో ఉద్యోగులు అనేక కంపెనీలకు మారుతున్నారు. కానీ బ్రెజిల్‌కు చెందిన వాల్టర్‌ ఆర్థ్‌మ్యాన్‌(100) ఒకే కంపెనీలో 84 ఏండ్లు పని చేసి గిన్నిస్‌ రికార్డును సొంతం చేసుకున్నారు. ఆయన ఇండస్ట్రియాస్‌ రెనోక్స్‌ కంపెనీలో 1938 జనవరి 17న ఉద్యోగంలో చేరారు. ఆయన అదే కంపెనీలో సేల్స్‌మ్యాన్‌గా పని చేసి సేల్స్‌ మేనేజర్‌గా ఎదిగారు. ఆయన ఇటీవలే 101వ జన్మదినోత్సవాలను జరుపుకున్నారు.

Read More

తెలుగుగంగ రిజర్వాయర్ లో పెనుప్రమాదం

-ముగ్గురు యువకుల గల్లంతు -గాలింపులో గజ ఈత బృందం కడప జిల్లా దువ్వూరు మండలం చల్లబసాయపల్లె సమీపంల ని తెలుగు గంగ ప్రాజెక్టు అంతర్భాగం సబ్సిడీ రిజర్వాయర్ 1 వద్ద విహారయాత్ర విషాద యాత్రగా మారింది. సంతోషంతో గంతులు వేసే ముగ్గురు కుర్రోళ్లు ఆ రిజర్వాయర్ లో గల్లంతయ్యారు. ప్రొద్దుటూరుకు చెందిన ఈ ముగ్గురు యువకుల కోసం గల్లంతు గాలింపు కొనసాగుతోంది. ప్రొద్దుటూరు పవర్ హౌస్ రోడ్డుకు చెందిన ఎస్.కె […]

Read More

ఆదర్శనీయుల పేర్లతో ప్రభుత్వ పథకాలు అభినందనీయం

బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి భావితరాలకు ఆదర్శనీయులైన, శాస్త్రవేత్తలు, విద్యావేత్తల పేర్లతో ప్రభుత్వ పథకాలను అమలు చేయడం సర్వదా అభినందనీయం అని దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖలో పథకాలను డా.సర్వేపల్లి రాధాకృష్ణన్, డొక్కా సీతమ్మ , అబ్దుల్ కలాం పేర్లతో అమలు చేయాలని నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అభినందిస్తున్నాను. దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ… పాఠశాల విద్యార్థులకు ఇచ్చే విద్యా కానుక ద్వారా యూనిఫాం, […]

Read More