– వ్యక్తిగత నిధుల నుంచి ట్యూషన్ ఫీజు అందజేత అమరావతి: లోకేషన్నా కష్టాల్లో ఉన్నానని అంటే చాలు… క్షణం ఆలోచించకుండా ఆపన్న హస్తం అందించే పెద్దమనసు యువనేత నారా లోకేష్ ను కోట్లాదిమంది ప్రజలకు ఆత్మబంధువుగా మార్చింది. అధికార పరిధిలో ఉన్నా, లేకపోయినా తమవంతు సాయం అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు రాష్ట్ర విద్య, ఐటిశాఖల మంత్రి నారా లోకేష్. ప్రజాదర్బార్ ద్వారా తమ వద్దకు వస్తున్న వారికి అవకాశమున్న […]
Read Moreవిద్య సంస్థల్లో ర్యాగింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు : ఎస్పీ
యాంటీ ర్యాగింగ్ యాంటీ డ్రగ్స్ పై అవగాహన సదస్సు నరసరావుపేట , మహానాడు: విద్య సంస్థల్లో ర్యాగింగ్ కు పాల్పడినా, ర్యాగింగ్ ను ప్రోత్సహించినా, మాదక ద్రవ్యాలను వినియోగించినా, వాటిని సరఫరా చేసినా ఊరుకునేది లేదని పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు అన్నారు. పల్నాడు జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలతో సుమారు 200 మందితో యాంటీ ర్యాగింగ్ యాంటీ డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ర్యాగింగ్ […]
Read Moreకుట్రపూరితంగా తప్పుడు ప్రచారాలు
– మాజీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు గుంటూరు, మహానాడు: మద్యం స్కామ్లో ఉన్నానంటూ తనపై వస్తున్న ఆరోపణలు వాస్తవం కాదని బీజేపీ మాజీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చే విధంగా సోషల్ మీడియా, కొన్ని ప్రసార మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. రాజకీయ అవకాశాలను దెబ్బతీసే కుట్రలో ఇవి భాగమని ఆయన పేర్కొన్నారు. వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు.
Read Moreడీజీపీని కలిసిన దర్శి తెదేపా ఇంచార్జ్
దర్శి, మహానాడు: ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమలరావును ప్రకాశం జిల్లా దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళగిరి లోని డీజీపీ కార్యాలయంలో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ.. డాక్టర్ కడియాల లలిత్ సాగర్ లు భేటీ అయ్యారు. దర్శి నియోజకవర్గంలో శాంతి భద్రతల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. గత ఎన్నికల్లో వైసీపీ ఏకపక్ష దాడులు, దౌర్జన్యాలపై ఉన్న పెండింగ్ కేసులపై చర్యలు తీసుకోవాలని […]
Read Moreటీటీడీ చీఫ్ ఇంజనీర్ నియామకం విరుద్ధం
బిజెపి నాయకులు నవీన్ కుమార్ రెడ్డి తిరుపతి, మహానాడు: టిటిడి చీఫ్ ఇంజనీర్ నియామకంపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సమగ్ర దర్యాప్తు చేపట్టి బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి టీటీడీ ఈఓ శ్యామలరావును కోరారు. ఈ సందర్భంగా నవీన్ కుమార్ మాట్లాడుతూ.. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇంజనీరింగ్ విభాగం అత్యంత కీలకమైంది. ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయలతో సివిల్ ఇంజనీరింగ్ పనుల కోసం బడ్జెట్ […]
Read Moreవైకాపా ప్రతిపాదనలు ప్రాజెక్టుకు చేటు
-నిధులు మళ్లించుకునే ప్రయత్నం – రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అమరావతి, మహానాడు: వైసీపీ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలు పోలవరం ప్రాజెక్టుకు చేటు తేవడమే కాకుండా బ్యారేజీగా మారే ప్రమాదం ఏర్పడేదని శాసనసభలో మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయకుండా నిధులు మళ్లించుకునేందుకే కాంటూరు ఎత్తు తగ్గిస్తూ కేంద్రానికి లేఖ రాశారన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ […]
Read Moreమహిళల పురోభివృద్ధికి ఎన్టీఆర్ ట్రస్టు మరిన్ని కార్యక్రమాలు
-మహిళల ఆర్ధికాభివృద్ధికి ట్రస్టు సరికొత్త ఆలోచనలు -రాజకీయాలను శాసించే స్థాయికి మహిళలు -ఎన్టీఆర్ 9 శాతం మహిళలకు రిజర్వేషన్ ఇస్తే, దాన్ని చంద్రబాబు 33 శాతానికి పెంచారు -రాజమండ్రిలో ఈనెలలోనే బ్లడ్ బ్యాంకు ఏర్పాటు -కుప్పం మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ కార్యక్రమంలో నారా భువనేశ్వరి కుప్పం : మహిళలు అన్ని రంగాల్లో, ముఖ్యంగా రాజకీయాలను శాసించే స్థాయికి మహిళలు ఎదిగారు. దీనికి కారణం నందమూరి తారకరామారావు. సమాజంలో సగం […]
Read Moreయేసుని నమ్మను.. కృష్ణుడినే నమ్ముతాను!
సోమయ్య అనే ఓ సోంబేరి క్రైస్తవంలోకి మారి పీటర్ అని పేరు మార్చుకున్నాడు. కొన్నాళ్ళకి క్రైస్తవం ద్వారా డబ్బు సంపాదించే మర్మం కనిపెట్టి “పాస్టర్ పీటర్” అయ్యాడు. నాలుగోడలు రెండురేకులు వేసి చర్చ్ కట్టాడు. గొర్రెలు చేరడంతో వ్యాపారం బాగుంది. పాస్టర్ పీటర్ కొడుకు పింటూ 1st స్టాండర్డ్ చదువుతున్నాడు. మహా గడుగ్గాయి. ఒక ఆదివారం వాళ్ళ నాన్నతో చర్చ్ కివెళ్ళాడు.పాస్టర్ పీటర్ తన బోధనలు మొదలుపెట్టాడు. ఎప్పుడు అల్లరి […]
Read Moreమహిళల సంక్షేమం, ఆర్థిక బలోపేతలమే లక్ష్యం
– మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు గిట్టుబాటు వచ్చేలా చర్యలు – త్వరలో ఎన్టీఆర్ ట్రస్టు నుండి కుప్పంలో ఉచిత డీఎస్సీ కోచింగ్ – హైదరాబాద్ లో పెట్టిన విధంగా ఐఏఎస్ ఉచిత కోచింగ్ పై దృష్టి పెడతాం – కుప్పంలో ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా స్కూలు ఏర్పాటుకు చర్యలు – రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా మహిళలకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు – కుప్పంలో స్కిల్ డెవలప్మెంట్ […]
Read Moreకుప్పం ప్రజల నుండి వెల్లువెత్తిన వినతులు
– 4 రోజుల్లో వచ్చిన 977 వినతులు – అత్యధిక భాగం భూ సమస్యలకు సంబంధించినవే – ప్రతి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన భువనేశ్వరి కుప్పం: కుప్పం నియోజకవర్గంలో నారా భువనేశ్వరి 4రోజుల పర్యటన బిజీబిజీగా గడిచింది. బెంగళూరు విమానాశ్రయం నుండి రోడ్డు మార్గంలో వచ్చిన భువనేశ్వరికి కర్ణాటక, ఏపీ సరిహద్దు వద్ద పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలకడంతో ప్రారంభమైన పర్యటన ఆద్యంతం ఓ పండుగ […]
Read More