ఫైర్మెన్ పాసింగ్ అవుట్ పరేడ్ లో సీఎం హైదరాబాద్, మహానాడు: నిరుద్యోగులకు, విద్యార్థులకు నా సూచన ఒక్కటే. మీకు సమస్యలు ఉంటే మంత్రులు, ఎమ్మెల్యేలకు విన్నవించండి. మీ సమస్యలను పరిష్కరించేందుకు మీ రేవంతన్నగా మీకు ఎప్పుడూ అండగా ఉంటానని రేవంత్ రెడ్డి అన్నారు. ఫైర్మెన్ పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఫైర్ మెన్ శిక్షణ పూర్తి చేసుకున్న యువకులకు నా శుభాకాంక్షలు. శిక్షణ పూర్తి […]
Read Moreపాల దిగుబడి పెంచడమే ప్రధాన లక్ష్యం
-పాడి రైతులకు ఎన్డీయే ప్రభుత్వ ప్రోత్సాహం -ఊరూరా పశుగ్రాస క్షేత్రాలకు పచ్చ జెండా -ఎకరానికి రూ.99 వేలు లబ్ధి -రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు l అమరావతి: పేద రైతుల జీవనోపాధి మెరుగుపరిచేందుకు, పాల దిగుబడి పెంచే లక్ష్యంతో ఎన్డీయే ప్రభుత్వం “ఊరూరా పశుగ్రాస క్షేత్రాలు” రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో ప్రారంభించాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశు సంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి మరియు మత్స్య శాఖా […]
Read Moreగత ప్రభుత్వంలో టీడీఆర్ బాండ్ల జారీలో భారీగా అవినీతి
-తణుకు,విశాఖ,గుంటూరు,తిరుపతిలో భారీగా -అక్రమాలుఅధికారులతో పాటు నేతల ప్రమేయం ఉంటే చర్యలు తప్పవు -సీఎంతో చర్చించి విచారణ కమిటీలు వేస్తామన్నమంత్రి నారాయణ -అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో మంత్రి పొంగూరు నారాయణ సమాధానం అమరావతి: రాష్ట్రంలో టీడీఆర్ బాండ్ల జారీలో భారీగా అవకతవకలు జరిగాయని అసెంబ్లీ వేదికగా స్పష్టం చేసారు మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ..బాండ్ల జారీ వెనుక అధికారులున్నా, రాజకీయ నాయకులున్నప్పటికీ చర్యలు తీసుకుంటామని ప్రకటించారు..గత ఐదేళ్ల వైసీపీ పాలనలో టీడీఆర్ […]
Read Moreమూజువాణి ఓటుతో రెండు బిల్లులకు శాసన మండలిలో ఆమోదం
వివాదాస్పద ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, ఆరోగ్య వర్సిటీ పేరు మార్పు బిల్లులకు రాష్ట్ర శాసనమండలి, శాసనసభ ఆమోద ముద్ర వేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో ఈ చట్టాలపై అనేక ఆందోళనలు, అనుమానాలు జరిగిన విషయం తెలిసిందే. వైఎస్సార్సీపీ ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, సహా హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును పునరుద్ధరించే బిల్లులను శాసనమండలి ఆమోదించింది. శాసన సభలో ఆమోదం అనంతరం బిల్లును మంత్రి సత్యకుమార్ యాదవ్ […]
Read Moreఢిల్లీ గ్యాలరీలో’ పిడికెడు ఆత్మగౌరవం కోసం’ చూపండి
జగన్ కు బాలకోటయ్య విజ్ఞప్తి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళ పాలనలో’ పిడికెడు ఆత్మగౌరవం కోసం, మాకు ఊపిరి ఆడటం లేదు ‘అనే నినాదాలతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేశామని, గొంతులు మూగబోయోలా, నరాలు తెగిపడేలా అరచి, అరచి దళితుల చావుల గూర్చి మాట్లాడామని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య పేర్కొన్నారు. గురువారం ఆయన జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ టూర్ పై మీడియాకు […]
Read Moreదేశం ఎటు పోతుంది?
-ప్రభుత్వాన్ని డిస్మిస్ చేసి రాష్ట్రపతి పాలన పెట్టాలి -సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకోవాలి -ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని చక్కదిద్దాలి -దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం -న్యూఢిల్లీలో వైకాపా నిరసనకు మద్దతు తెలిపిన నేతలు న్యూఢిల్లీ, మహానాడు : ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు క్షీణించాయని, వైకాపాపై దాడులకు నిరసనగా న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్.జగన్మోహన్ రెడ్డి నిరసన కార్యక్రమం చేపట్టారు. దాడులకు సంబంధించి ఫోటో […]
Read Moreరాజకీయాలు, వ్యాపార రంగాల్లో టీమ్ వర్క్ ముఖ్యం
– కుప్పం నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశంలో నారా భువనేశ్వరి కుప్పం: రాజకీయాలు, వ్యాపార రంగాల్లో టీమ్ వర్క్ అనేది చాలా ముఖ్యం అని నేను బలంగా నమ్ముతాను. అభివృద్ధి జరగాలంటే టీమ్ మధ్య సమన్వయం అనేది చాలా ముఖ్యం. నేను నడిపే హెరిటేజ్ సంస్థలో నేను మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నప్పటికీ, కిందిస్థాయి ఉద్యోగులతో కూడా కలిసి, సంస్థ అభివృద్ధిలో వారిని సమన్వయం చేసేందుకు నా శాయశక్తుల ప్రయత్నం […]
Read Moreవైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను చేర్చుకోవాలా? వద్దా?
– అసెంబ్లీ లాబీలో బీజేపీ ఎమ్మెల్యేల చిట్చాట్ అమరావతి: అసెంబ్లీ లాబీలో బీజేపీ ఎమ్మెల్యేల ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు కొందరు బీజేపీలోకి వస్తామని చర్చించారన్నారు.వారిని చేర్చుకోవాలా లేదా అనే అంశంపై పార్టీ నేతలతో మాట్లాడుతున్నామన్నారు. అసెంబ్లీ లాబీలో బీజేపీ ఎమ్మెల్యేల చిట్చాట్లో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు కొందరు బీజేపీలోకి వస్తామని తమతో చర్చించారని విష్ణుకుమార్ రాజు, ఆదినారాయణ రెడ్డిలు తెలిపారు. వారిని చేర్చుకోవాలా లేదా అనే […]
Read Moreమీ ప్రేమకు మేము ఏమిచ్చినా రుణం తీరదు
వైసీపీ పాలనలో టీడీపీ కార్యకర్తలను అతి కిరాతకంగా వేధించారు ప్రతి కార్యకర్తకు తెలుగుదేశంపార్టీ అండగా నిలుస్తుంది కూటమి పాలనలో రాష్ట్ర సుభిక్షంగా ఉంటుంది గుడ్లనాయనపల్లి గ్రామంలో మహిళలతో నారా భువనేశ్వరి ముఖాముఖి కుప్పం: ప్రజల ఉత్సాహం, గౌరవం చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పార్టీకోసం మీరు కేటాయించే సమయాన్ని చూసి నాకు ఆశ్చర్యంగా ఉంది. దుర్మార్గపు పాలన నుండి రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు 2024 ఎన్నికల్లో […]
Read Moreబ్రతకమని సర్కార్ పొలాలు ఇస్తే ఇదేం బుద్ధి?
పాటు కాలువలు పాడుచేసి మట్టి వ్యాపారం నిబంధనలకు విరుద్ధంగా ఒకే కుటుంబానికి ప్రభుత్వ అసైన్డ్ పొలాలు షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు కొండన్నగూడ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు షాద్ నగర్ : ప్రభుత్వం బతుకమని పేద ప్రజలకు అసైన్డ్ భూములను కేటాయిస్తే వాటిని నిబంధనలకు విరుద్ధంగా ఒకే కుటుంబం పెద్ద ఎత్తున సర్కార్ భూములను దక్కించుకొని.. ఇప్పుడు అదే […]
Read More