– కేటీఆర్ పేమెంట్ కోటాలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడని నేను కూడా అనొచ్చు.రేవంత్ రెడ్డి అయ్యల పేర్లు చెప్పి పదవులు అనుభవిస్తున్నారు అని అంటున్నాడు. అంటే రాహుల్ గాంధీని అంటున్నడా? రాజీవ్ గాంధీని అంటున్నడా?
Read Moreస్వచ్ఛాంధ్ర సాధన దిశగా ఆంధ్రప్రదేశ్
-గ్రామ స్థాయిలో మురుగునీటి నిర్వహణకు ప్రణాళికలు -ఓడిఎఫ్, మొబైల్ అప్లికేషన్, సర్వేపై ఉన్నతస్థాయి సమీక్ష అమరావతి, మహానాడు : స్వచ్చాంధ్ర హోదా సాధన దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేసే కార్యక్రమాలను క్షేత్ర స్దాయిలో అమలు చేసి తగిన ఫలితాలను రాబట్టాలని రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయిడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారన్నారు. […]
Read Moreపాలిటెక్నిక్ లలో మిగిలిన సీట్లకు స్పాట్ అడ్మిషన్లు
సాంకేతిక విద్యాశాఖ సంచాలకులు గణేష్ కుమార్ విజయవాడ, మహానాడు : పాలిసెట్ తుది దశ కౌన్సిలింగ్ ముగిసిన నేపథ్యంలో మిగిలి ఉన్న సీట్లను స్పాట్ అడ్మిషన్ విధానంలో భర్తీ చేయనున్నట్లు సాంకేతిక విద్యా శాఖ సంచాలకులు, అడ్మిషన్ల కన్వీనర్ గుమ్మల గణేష్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్లలో మిగిలి ఉన్న సీట్లను పాలీసెట్ అర్హత కలిగిన, అర్హత లేని అభ్యర్థులచే అయా పాలిటెక్నిక్ ల స్ధాయిలో భర్తీ […]
Read Moreఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు క్షీణించాయి
-న్యూఢిల్లీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరసన -దాడులపై ఫోటో గ్యాలరీ న్యూఢిల్లీ, మహానాడు : ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు క్షీణించాయని, వైకాపాపై దాడులు జరుగుతున్నాయని మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్.జగన్మోహన్ రెడ్డి అన్నారు. దాడులకు నిరసనగా న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం. చేపట్టారు. దాడులకు సంబంధించి ఫోటో గ్యాలరీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు, మీడియాను ఉద్ధేశించి వైయస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. నిరసన […]
Read Moreఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో ఆస్ట్రేలియా హై కమిషనర్ భేటీ
మంగళగిరి: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో ఆస్ట్రేలియా హై కమిషనర్ ఫిలిప్ గ్రీన్ బుధవారం సాయంత్రం మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఫిలిప్ గ్రీన్ ని సత్కరించి, కూరగాయలతో కూడిన బొకే అందచేశారు. ఈ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించారు. రాష్ట్రం నుంచి ఉన్నత విద్యకు ఆస్ట్రేలియా వెళ్ళే విద్యార్థుల సంఖ్య పెరుగుతోందని, ఆ దేశంలో […]
Read Moreనిండు నూరేళ్లూ.. చల్లగా..
-కేటీఆర్కు కేసీఆర్ ఆశీస్సులు -కుటుంబసభ్యుల మధ్య కేటీఆర్ జన్మదిన వేడుక హైదరాబాద్ : మాజీ మంత్రి , బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలు నందినగర్ నివాసంలో జరిగాయి.సతీమణి శైలిమ, కుమారుడు హిమాన్షు, కూతురు తో కలిసి కేటీఆర్ తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ , తల్లి శోభమ్మ లకు పాదాభివందనం చేసి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా.. కుమారుడు కేటీఆర్ ను ప్రేమతో […]
Read Moreసిరిసిల్ల గిరిజన బిడ్డ ఐఐటీకి వెళ్లేలా..
-పేద విద్యార్థిని బాదావత్ మధులతకు ప్రజా ప్రభుత్వం సాయం -ముఖ్యమంత్రి ఆదేశాలతో చెక్కు అందజేసిన గిరిజన శాఖ అధికారులు హైదరాబాద్ : జేఈఈలో ర్యాంకు ద్వారా పాట్నా ఐఐటీలో సీటు సాధించి, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గోనేనాయక్ తండాకు చెందిన విద్యార్థిని బాదావత్ మధులతకు ప్రజాప్రభుత్వం అండగా నిలిచింది. ‘ఐఐటీకి వెళ్లలేక.. మేకల కాపరిగా’ అనే శీర్షికతో వార్తాపత్రికల్లో వచ్చిన కథనంపై స్పందించిన ముఖ్యమంత్రి […]
Read Moreమద్యం దోపిడీపై సీఐడీ విచారణ
మద్యం పాలసీని మార్చడం వల్ల ప్రభుత్వానికి రూ.18,860.51 కోట్లు నష్టం మద్యం తయారీ కంపెనీలను భయపెట్టి లాక్కున్నారు…మద్యం ఆదాయం వైసీపీ ఖాతాలోకి వెళ్లింది అక్రమాల కోసమే రైల్వే శాఖలో ఉన్న వాసుదేవరెడ్డిని ఏపీకి తీసుకొచ్చి ఎక్సైజ్ శాఖలో పెట్టారు నాణ్యతలేని మద్యంతో ప్రజల ప్రాణాలు తీశారు…ఎక్సైజ్ శాఖను త్వరలోనే ప్రక్షాళన చేస్తాంపాల న ఎలా ఉండకూడదో, పాలకుడు ఎలా ఉండకూడదో చెప్పడానికి జగన్ ఒక కేస్ స్టడీ రాజకీయాల్లో నేరస్తులుంటే […]
Read Moreప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడారు
ఎక్సైజ్ శాఖపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం మద్యం అక్రమాలపై సీఐడీ విచారణ విచారణ తర్వాత ఈడీకి సిఫార్సు శాసనసభలో చంద్రబాబు ప్రకటన అమరావతి, మహానాడు: ఏపీ అసెంబ్లీలో ఎక్సైజ్ శాఖపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ నేరస్థులు రాజకీయాల్లో ఉంటే రాజకీయాలు నేరాలమయమవుతాయి. నేరస్థుడే రాజకీయ పార్టీ అధినేత, సీఎం అయితే ఏం జరుగుతుందో గత ఐదేళ్లు చూశాం. కొంతమంది అవసరాలకు తప్పు […]
Read Moreముంబైలో మొదటి భూగర్భ మెట్రో రైల్
ముంబైలో తొలి అండర్ గ్రౌండ్ మెట్రో సర్వీసు 33.5 కిలోమీటర్ల పొడవైన మార్గం 35 కిలోమీటర్ల ప్రయాణం 50 నిమిషాల్లో పూర్తి ముంబయి వాసులకు తగ్గిన ప్రయాణ కష్టాలు ముంబై :ముంబై వాసుల ఏళ్ల నిరీక్షణ కు నేటితో తెరపడింది. ముంబైలో తొలి అండర్ గ్రౌండ్ మెట్రో సర్వీసు ప్రారంభమైంది. దీనికి ఆక్వా లైన్ అని పేరు పెట్టారు. మొదటి దశలో ఇది శాంటా క్రూజ్ ఎలక్ట్రానిక్స్ ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ […]
Read More