టీడీపీ కేంద్ర కార్యాలయానికి క్యూ కట్టిన వైసీపీ బాధితులు

వినతులు స్వీకరించిన మంత్రి అనగాని సత్యప్రసాద్ భూముల సమస్యలపైనే అత్యధిక అర్జీలు అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తున్న గ్రీవెన్స్ కార్యక్రమంలో భాగంగా బుధవారం నాడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర యాదవ్ తో కలిసి రాష్ట్ర రెవిన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ర్టేషన్స్ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. వీటిల్లో అత్యధిక భాగం గత […]

Read More

వైసీపీ ప్రభుత్వ హయాంలో కనీ వినీ ఎరుగని భూ ఆక్రమణలు

-వైసీపీ ప్రభుత్వ అండదండలతో వైసీపీ నాయకులు భూ ఆక్రమణలతో చెలరేగిపోయారు -భూ ఆక్రమణలను అడ్డుకోవాల్సిన అన్ని వ్యవస్థలు వైసీపీ ప్రభుత్వం లో చతికిల పడ్డాయి -వైసీపీ ప్రభుత్వంలో రెవెన్యూ ఉద్యోగులు సైతం దగా పడ్డారు -సమస్యల పరిష్కారం కోరుతూ ప్రజలు ఇచ్చే ప్రతి వినతిపత్రంపై సంబంధిత అధికారులు స్పందిస్తారు -రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర యాదవ్ ముఖ్యమంత్రి నారా […]

Read More

సభ్యత్వాల్లో దర్శి అగ్రస్థానంలో ఉండాలి

– జనసేన ఇన్చార్జి గరికపాటి వెంకట్ దర్శి : పట్టణ గడియార స్తంభం కూడలి నందు డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నిర్వహించిన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న దర్శి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ గరికపాటి వెంకట్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. . ఇందులో భాగంగా క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం గురించి పూర్తి స్థాయిలో నాయకులకు మరియు కార్యకర్తలకు తెలియజేసిన వెంకట్.. దర్శి […]

Read More

అథ్లెటిక్స్ క్రీడాకారులతో ముచ్చటించిన మోదీ

న్యూఢిల్లీ: ఈ నెల 26వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఒలింపిక్స్ 2024లో పాల్గొనేందుకు పారిస్ వెళ్తోన్న భారత అథ్లెట్లతో ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ముచ్చటించారు. జట్టులో మొత్తం 28 మంది సభ్యులుండగా గత ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ జావెలిన్ ప్లేయర్ నీరజ్ చోప్రా భారత్‌కు నాయకత్వం వహిస్తున్నారు.క్రీడా రంగంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి దేశానికి గర్వ కారణం కావాలని ప్రధాని మోదీ ప్లేయర్లకు పిలుపునిచ్చారు. మెడల్స్‌తో […]

Read More

జాతీయ మీడియాకు జగన్ దండం

ఢిల్లీ: ఏపీలో కూట‌మి ప్రభుత్వం పాల‌నకు నిర‌స‌న‌గా ఢిల్లీ లోని జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌ మోహన్ రెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో ధ‌ర్నా చేసిన విష‌యం తెలిసిందే.అయితే, ధ‌ర్నా జ‌రిగే ఓ సంద‌ర్భంలో వైఎస్ జ‌గ‌న్ జాతీయ మీడియాకు దండం పెట్టి వేడుకున్నారు. జాతీయ మీడియా ఏపీలో ప‌రిస్థితుల‌ను చూడాల‌ని, కూట‌మి ప్ర‌భుత్వంలో హ‌త్యలు ఎక్కువ‌య్యాయ‌ని అన్నారు. జాతీయ మీడియా కూడా ఏపీపై దృష్టి […]

Read More

జగన్.. ‘జంతర్‌మంతర్’

– జగన్ ధర్నాకు బీఆర్‌ఎస్ డుమ్మా – ఎక్కడా కనిపించని బీఆర్‌ఎస్ నేతలు – కూటమి పార్టీల మద్దతుతో జగన్‌కు ఊరట – జగన్ ధర్నా పక్కనే విజయ ‘శాంతి’ తలనొప్పి – ఢిల్లీలోనూ విజయసాయిని వదలని శాంతి భర్త – విజయసాయికి డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించాలని పోటీ ధర్నా – తలపట్టుకున్న వైసీపీ నేతలు – అటు అఖిలేష్ యాదవ్‌ను అడ్డుకున్న మాజీ జడ్జి రామకృష్ణ – జగన్,విజయసాయి […]

Read More

మళ్లీ తెలంగాణలో గాడిద గుడ్డు పోస్టర్లు

– గ్రేటర్ హైదరాబాద్ లోని పలు బస్టాండ్లకు హోర్డింగ్ లకు గాడిద గుడ్డు పోస్టర్లు హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల సమయంలో తెలంగాణకు పదేండ్లుగా అధికారంలో వున్న మోడీ సర్కార్.. చేసింది ఏమి లేదని, గాడిద గుడ్డని ప్రచారం చేసిన కాంగ్రెస్ మళ్లీ నిన్న పార్లమెంట్ బడ్జెట్ లో తెలంగాణకు మోడీ సర్కార్ ఏమి ఇవ్వలేదని ఫైర్ తెలంగాణ నుండి 8 ఎంపీ సీట్లను గెలిపిస్తే.. రాష్ట్రానికి మోడీ సర్కార్ గాడిద […]

Read More

మదనపల్లె ఫైళ్ల దగ్ధం కేసు

– సీఐ వలిబసును వీఆర్‌కు పంపుతూ ఆదేశాలు మదనపల్లె: సబ్ కలెక్టరేట్‌లో ఫైళ్ల దగ్ధంపై విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మదనపల్లె ఒకటో పట్టణ సీఐ వలిబసు విధులు సరిగా నిర్వహించలేదని గుర్తించిన అధికారులు అతనిపై చర్యలు తీసుకున్నారు. వలిబసును వీఆర్‌కు పంపుతూ ఆదేశాలు జారీ చేశారు. మదనపల్లె సబ్ కలెక్టరేట్‌లో ఫైళ్ల దగ్ధం కేసుపై విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో సీఐ సరిగా విధులు నిర్వహించలేదని […]

Read More

అఖిలేశ్ యాదవ్ కారును అడ్డుకున్న మాజీ జడ్జి రామకృష్ణ

-జగన్,విజయసాయి కేసులు వివరించిన రామకృష్ణ -ఇలాంటి నేరగాళ్లకు మద్దతుఇవ్వడమేమిటని ప్రశ్న -ఖంగుతిన్న అఖిలేష్ యాదవ్ న్యూఢిల్లీ: గతంలో తనకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుల నుంచి ప్రాణహాని ఉందంటూ హైకోర్టును ఆశ్రయించిన మాజీ జడ్జి రామకృష్ణ తాజాగా మరోసారి తెరపైకి వచ్చారు. ఢిల్లీలో జగన్ చేపట్టిన ధర్నాకు సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ మద్దతు పలికారు. అయితే, వైసీపీ నిరసన ప్రదర్శనలో పాల్గొని, తిరిగి వస్తున్న అఖిలేశ్ యాదవ్ […]

Read More

పెద్దిరెడ్డి ఎమ్మెల్యే పదవికి ఎసరు?

– హైకోర్టులో బిగిసుకున్న అనర్హత కేసు – 142 ఆస్తులను అఫడవిట్ లో చూపకుండా దాచిన పెద్దిరెడ్డి – పూర్తి సాక్ష్యాధారాలతో హైకోర్టులో రామచంద్ర యాదవ్ పిటిషన్ ఆ 142 ఆస్తులు పూర్తిగా ఆధారాలున్నాయి..! – మదనపల్లె రికార్డుల దహనం వెనుక కారణం ఈ కేసే..? చిత్తూరు: మాజీ మంత్రి.. వైసీపీ కీలక నేత పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఇక ఎమ్మెల్యే పదవి కూడా కోల్పోయే ప్రమాదాల్లో పడ్డారు. ఎన్నికల […]

Read More