కాకినాడ జేఎన్టీయూ రిజిస్ట్రార్‌పై హైకోర్టు సీరియస్

– సీఐడీ విచారణ ఆదేశం అమరావతి: నోటీసులు అందుకొని న్యాయవాదిని నియమించుకుని లేదా స్వయంగా హాజరై వివరణ ఇవ్వడంలో విఫలమైన జేఎన్‌టీయూ కాకినాడ రిజిస్ట్రార్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కాకినాడ జేఎన్టీయూ రిజిస్ట్రార్‌పై సీఐడీ విచారణ జరపాలని హైకోర్టు ఆదేశించింది.కేసు నమోదు చేసి ఈ నెల 26న ఎఫ్‌ఐఆర్‌ తమ ముందు ఉంచాలని ఉత్తర్వులు ఇచ్చింది. అర్హత లేని 48 కళాశాలలకు అటానమస్‌ హోదా కల్పించడంపై కాకినాడ జేఎన్టీయూ […]

Read More

జీవో 217 రద్దు

-మత్స్యకారుల సమస్యలు పరిష్కారిస్తాం -గత ప్రభుత్వంలో దుర్మార్గమైన నిర్ణయాలు -అసెంబ్లీ ప్రశ్నోత్తరాలలో రాష్ట్ర వ్యవసాయ , మత్స్య శాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విజయవాడ: అసెంబ్లీ ప్రశ్నోత్తరాలలో భాగంగా శాసన సభ్యులు అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశు సంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి మరియు మత్స్య శాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సమాధానమిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా కుల వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న అనేక మందిలో మత్స్యకారులు ప్రధానమని, […]

Read More

స్వరూపకు పోలీసు భద్రత కట్

విశాఖపట్నం : విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి భద్రతను రాష్ట్ర ప్రభుత్వం కుదించింది.వ్యక్తిగత భద్రత కోసం ఒక్క పోలీసు మినహా మిగతా అందరినీ ప్రభుత్వం తొలగించింది. పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామికి పూర్తిగా భద్రతను ప్రభుత్వం తొలగించింది. గత ప్రభుత్వంలో శారదాపీఠం స్వామీజీకి సెక్యూరిటీ నిమిత్తం 2+2 గన్‌మెన్‌, ఎస్కార్ట్‌ వాహనంతో పాటు 15 మందికి పైగా సిబ్బంది పీఠం వద్ద విధులు నిర్వహించేవారు. స్వామీజీ బయటకు వస్తే […]

Read More

చంద్రబాబు పాలనలో స్త్రీలకు రక్షణ

-మనకు పదవులు శాశ్వతం కాదు -పైపాళ్యం గ్రామ దత్తత, మహిళలతో నారా భువనేశ్వరి ముఖాముఖి పైపాళ్యం బూత్ ఇన్చార్జి కార్తిక్ పైపాళ్యం గ్రామంలో బూత్ ఇన్చార్జిగా 2024 ఎన్నికల్లో వ్యవహరించాను. ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా ఎంతో మంది పేద పిల్లలకు విద్యను అందిస్తున్న భువనమ్మ సేవలు కొనియాడదగినవి.ప్రభుత్వంతో పని లేదు అనే విధంగా ఎన్టీఆర్ ట్రస్టు నుండి గత పాలనలో కూడా పేదవారిని ఆదుకునేందుకు ముందు వరుసలో ఉన్నారు. కోవిడ్ […]

Read More

చంద్రబాబు ప‌ట్టుద‌ల‌, కేంద్రం ప్రోత్సాహంతో రాష్ట్రం అభివృద్ధి

– చంద్ర‌బాబు నాయుడు కృషి వ‌ల్లే కేంద్ర బ‌డ్జెట్‌లో వ‌రాలు జ‌ల్లు – ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి టి.జి భ‌రత్‌ విజయవాడ: సీఎం చంద్ర‌బాబు నాయుడు ఆలోచ‌నా విధానంతో రాష్ట్రాన్ని పారిశ్రామికాభివృద్ధిలో ప‌రుగులు పెట్టిస్తామ‌ని రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భ‌ర‌త్ పేర్కొన్నారు. కేంద్ర బ‌డ్జెట్‌లో రాష్ట్రానికి వ‌రాల జ‌ల్లు కురిపించ‌డం సానుకూల ప‌రిణామ‌మ‌ని చెప్పారు. రాబోయే రోజుల్లో కేంద్ర ప్ర‌భుత్వం.. రాష్ట్ర అభివృద్ధి […]

Read More

జగన్ జమానాలో రాజ్యాంగ విచ్ఛిన్నం

– ఇప్పుడు రాజ్యాంగ ఉల్లంఘన అంటూ ధర్నా చేయడం విడ్డూరం – జగన్ జమానాలో విత్‌డ్రా అయిన 19 హెబియస్‌కార్పస్ కేసులపై విచారించాలి – రాష్ట్రంలో రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందని రికార్డు చేసిన జస్టిస్ రాకేష్‌కుమార్ – దానిపై స్టే తెచ్చుకుని బయటపడ్డ జగన్ ప్రభుత్వం – జగన్ హయాంలో మంటకలసిన మానవ హక్కులు – లాయర్లకే గన్ పెట్టి బెదిరింపులు – నన్ను నా భార్యనూ కిడ్నాప్ చేశారు […]

Read More

పవర్ డిస్కమ్ లు, సింగరేణి ప్రైవేట్ పరం చేస్తామని ఎవరు చెప్పారు?

– సింగరేణి గనుల విషయంలో మీ వల్ల ఏం జరిగిందో చర్చకు సిద్ధం – దళిత మహిళ దేశ ప్రెసిడెంట్ గా పోటీ చేస్తే మద్దతు ఎందుకు ఇవ్వలేదు కేంద్ర బడ్జెట్ పై శాసనసభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్: డిస్కం లు, సింగరేణి గనులు ప్రైవేట్ పరం చేస్తున్నామంటూ గౌరవ శాసనసభ్యులు కేటీఆర్ మాట్లాడడం సరైంది కాదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. […]

Read More

ఘనంగా గుర్రం జాషువా వర్ధంతి వేడుకలు 

గుంటూరు, మహానాడు :  మహాకవి గుర్రం జాషువా వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక నగరంపాలెం ఎస్బీఐ బ్యాంక్ ఎదురుగా ఉన్న గుర్రం జాషువా విగ్రహానికి పలువురు నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.  ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు డొక్కా మాణిక్య వరప్రసాద్, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, ఎం జెఎస్ఎస్  నాయకులు పినపాటి మోహన్ రావు, అత్తోట జోసఫ్, దాసరి జాన్ బాబు, రాధా మాధ, బాబు […]

Read More

జగన్ ధర్నాకు కూటమి పార్టీలు హాజరు

ఢిల్లీ: ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన దగ్గ‌ర నుంచి వైసీపీ కార్య‌కర్త‌ల‌పై దాడులు ఎక్కువ‌య్యాయ‌ని వైఎస్ జ‌గ‌న్ నేడు ఢిల్లీలో ధ‌ర్నా చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. అయితే జ‌గ‌న్‌కు మ‌ద్ద‌తుగా ఇండియా కూటమిలో ఉన్న సమాజ్ వాదీ పార్టీ.. శివసేన(యూబీటీ), తృణమూల్ కాంగ్రెస్, ఐయూఎంఎల్, ఎఐఎడిఎంకే ఎంపీలు వైసీపీ శిబిరానికి హాజరై మద్దతు ప్రకటించారు. దీంతో జ‌గ‌న్ అనుకున్న వ్యూహం ఫ‌లించ‌ద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.

Read More

గిరిజన సర్పంచ్ గోడుపై స్పందించిన డిప్యూటీ సీఎం

అమరావతి, మహానాడు :  మూడేళ్లుగా వైసీపీ నాయకులతో పాటు పంచాయతీ కార్యదర్శి తనను వేధించి, బెదిరించి బలవంతంగా సంతకాలు చేయించుకున్నారని ఓ గిరిజన మహిళా సర్పంచ్ డిప్యూటీ సీఎంకు మొరపెట్టుకుంది.  బుధవారం అసెంబ్లీ ఆవరణలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన నెల్లూరు జిల్లా ముత్తుకూరు సర్పంచ్ బూదూరు లక్ష్మి  తన గోడును వెళ్లబోసుకుంది. కోట్లాది రూపాయల నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు […]

Read More