ఒక ఊర్లో ఒక రైతు 100 ఎకరాల్లో పుచ్చకాయలు పండించేవాడు. ఆ ఊరు చుట్టుపక్కల మాత్రమే కాదు, ఆ జిల్లా లోనే ఆ రైతు పండించే పుచ్చకాయలు చాలా ప్రసిద్ది. పంట చేతికి వచ్చాక ఆ రైతు మే నెలలో ఒక వారం రోజులు ఆ చుట్టు పక్కల ఊళ్లలో ఉన్న చిన్న పిల్లలు అందరికీ పుచ్చకాయలు తినే పండగ చేసేవాడు. దానికోసం తన దగ్గర ఉన్న అత్యంత మేలిమి […]
Read Moreడెంగ్యూతో యమ డేంజర్
ఉదయం నుంచి రాత్రి వరకు యాంటీబయాటిక్ పొరలా పనిచేస్తుంది. డెంగ్యూ దోమ మోకాలి ఎత్తు కంటే ఎక్కువ ఎగరదు. ఎవరైనా డెంగ్యూతో బాధపడుతున్నట్లయితే, పచ్చి యాలకుల గింజలను నోటికి రెండు వైపులా ఉంచుకోండి, వాటిని నమలకుండా జాగ్రత్త వహించండి. ఖాళీ నోటిలో ఉంచడం ద్వారా, రక్త కణాలు నార్మల్గా మారతాయి మరియు ప్లేట్లెట్స్ వెంటనే పెరుగుతాయి. డెంగ్యూ వ్యాధిని 48 గంటల్లో నిర్మూలించవచ్చు ఎవరైనా డెంగ్యూ లేదా సాధారణ జ్వరం […]
Read Moreకర్ణుడిని అనైతికంగా చంపడం శ్రీకృష్ణుడికి ధర్మమా?
-కల్కి సినిమా విడుదల అయిన దగ్గర్నుంచి అర్జునుడు గొప్పవాడా? కర్ణుడు గొప్పవాడా? అన్నీ సంవాదం నడుస్తోంది ఇద్దరిలో ఎవరు గొప్ప? -సినిమాలు, సీరియళ్ళలో ఎలా చూపించినా, ఎవరు ఏమిటనేది వ్యాసభారతం ఆసాంతం చూస్తేనే తెలుస్తుంది కర్ణుడు నిరాయుధుడు కాదు, కృష్ణుడు అనైతికంగానూ చంపించలేదు. కర్ణుడు అర్జునుడు 17వరోజున ఒక్క ప్రహరం అంటే 3 గంటలు ముఖాముఖి పోరాడారు. యోధుడి రథం చుట్టూ ఉండే రక్షక సైనికులు తప్ప ఇంకెవ్వరు వాళ్ళిద్దరి […]
Read Moreసుపరిపాలన కోసం ఆరాటం
“నాయకుడు లేదా రాజు స్థానంలో ఉండేవారు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు అందరి అభిప్రాయాలు తెలుసుకొని; అందరికి నచ్చే,అందరు మెచ్చే నిర్ణయాలు తీసుకోవాలి. అధికారంలో ఉన్నప్పుడు సలహాలు,సూచనలను ప్రశాంతంగా వినే అలవాటు అలవర్చుకోవాలి.” – ఆచార్య చాణుక్యుడు ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రభుత్వం ప్రజల స్వేచ్ఛ స్వాతంత్రాలు, అవసరాలు పునాదిగా, ప్రజాస్వామిక విలువలను కాపాడడంతో పాటు ప్రజా సంఘాలు, విపక్షాలు, ప్రశ్నించే గొంతులు, పౌరహక్కుల సంఘాలు మేధావులు బుద్ధి జీవుల సూచనలు […]
Read More‘బంగ్లా’ బాధితులను క్షేమంగా తీసుకొస్తాం
– మంత్రి లోకేశ్ అమరావతి : బంగ్లాదేశ్ లో అల్లర్ల నేపథ్యంలో అక్కడి తెలుగు విద్యార్థులను క్షేమంగా తిరిగి స్వదేశానికి తీసుకొస్తామని మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. బొంతా శేఖర్ అనే వ్యక్తి బంగ్లాలో MBBS చదువుతున్న తన కుమారుడు అలెక్స్ను రాష్ట్రానికి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని లోకేశ్ను Xలో కోరారు.దీనిపై ఆయన స్పందించి చర్యలు చేపడుతున్నారు. కాగా ఇటీవల కువైట్లో చిక్కుకుపోయిన శివను మంత్రి స్వదేశానికి రప్పించారు.
Read Moreఆయనకు బుల్లెట్ ప్రూఫ్ తీసేయొచ్చు!
మాజీ ముఖ్యమంత్రి జగన్ కు ప్రభుత్వం సమకూర్చిన “బుల్లెట్ ప్రూఫ్ ” వాహనాన్ని ఉపసంహరించుకోవచ్చు. వైసీపీ నేతలు కూడా ఆ చర్యను తప్పు పట్టలేరు. రెండు రోజుల క్రితం ఆయన తాడేపల్లి నుంచి వినుకొండ వెళ్ళాలి అనుకున్నప్పుడు, ప్రభుత్వం… కండిషన్ లో ఉన్న ఒక బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని సమకూర్చింది. అదే బుల్లెట్ ప్రూఫ్ వాహనం లో అప్పటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు వేలాది కిలోమీటర్లు రోడ్డు మార్గాన […]
Read Moreగురువున్నవాడు భాగ్యశాలి!
*గురుస్సాక్షాత్ పరబ్రహ్మ! (సమస్త గురువుల పాదపద్మములకు ఈఅక్షర కుసుమాల మాల అంకితం) *మనసును గురువు చుట్టూ తిప్పితే, తలతిరిగే మత్తు శరీరానికి ఎక్కుతుంది…!!! ఆమత్తులో కలిమాయ చిత్తవుతుంది..! ఇది గురువు మాత్రమే చెయ్యగల గమ్మత్తు…!!! ఒక్క సూర్యుడు వెయ్యి కడవల్లో గల నీటిలో దర్శనమిచ్చినట్లు, ఒక్క గురువు వేలమంది శిష్యుల్లో జ్ఞానజ్యోతిగా దర్శనిమిస్తాడు…!!! సూర్యుడు ఉదయించి ప్రపంచాన్ని వెలిగిస్తాడు,గురువు కరుణించి జీవితాన్ని ఉద్ధరిస్తాడు…!!! గురువు చూపుయే ఉపదేశం…!!! గురువు జీవితమే […]
Read Moreజగన్మోహన్ రెడ్డి.. దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగానే ఉంది
-హవ్వ… రాష్ట్రంలో శాంతిభద్రతలు లోపించాయని ఢిల్లీలో ధర్నానా? -మీరు, మీరు పొడుచుకుంటే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలా? ఇదెక్కడి విడ్డూరం? -తెదేపాలో కొట్టించుకున్న వారే కానీ కొట్టిన వారు లేరు… ఎందుకంటే మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దాడులను అంగీకరించరు -మనసులో కష్టంగా ఉన్న నాయకుని మాట జవదాటని వ్యక్తులుగా కార్యకర్తలు సంయమనం పాటిస్తున్నారు -ఉండి శాసనసభ్యులు రఘురామకృష్ణంరాజు హైదరాబాద్: రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ఢిల్లీలో ధర్నా చేస్తామని […]
Read Moreఅమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం..తెనాలి వెటర్నరీ డాక్టర్ మృతి
-అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెనాలి వెటర్నరీ డాక్టర్ మృతి -కుటుంబ సభ్యుల రోదన -మృతదేహం కోసం భారత రాయబార కార్యాలయం వద్ద ఎదురుచూపులు -మంత్రి లోకేష్ స్పందించాలని విన్నపం గుంటూరు జిల్లా తెనాలికి చెందిన జెట్టి హారిక 25 సంవత్సరాల వెటర్నరీ డాక్టర్ అమెరికాలోని ఒకలా హోమా స్టేట్(UC0 ) ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. హారిక తల్లిదండ్రులు దేవాదాయ శాఖ ఉద్యోగి జెట్టి […]
Read Moreఎన్ సి సి కాంటీన్ విస్తరణ : చైర్మన్ కల్నల్ చంద్ర శేఖర్
ఉమ్మడి గుంటూరు జిల్లాల మాజీసైనికుల కోసం క్యాంటీన్ ను పూర్తి స్థాయిలో అందుబాటులో కి తీసుకుని వచ్చినట్లు ఎన్ సి సి కల్నల్ సాజల్ కాంత్ దాస్ తెలిపారు. నగరం లోని శ్యామలానగర్ లో NCC CSD కాంటీన్ ఆవరణం లో నూతనంగా నిర్మించిన కౌంటర్ లను ఆయన ప్రారంభించారు. సీనియర్ మాజీసైనికులు విష్ణుబొట్ల రాజారామ్ మరొక కౌంటర్ ను ప్రారంభించారు. కాంటీన్ ఆవరణంలో ఏర్పాటుచేయబడిన నిర్మాణాలు, వైజాగ్ కాంటీన్ […]
Read More