• *ప్రతి సమస్యను ఓపిగ్గా విన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు • *సమస్యలపై సంబంధిత ఎమ్మెల్యేలు, అధికారులకు ఫోన్ చేసి పరిష్కారానికి ఆదేశం • *భూ సమస్యలు, నిరుద్యోగ సమస్యలు, అక్రమ కేసులపై అధికంగా వినతులు • *ఫీజు రీయింబర్స్ మెంట్ సమస్యలు, పింఛన్ సమస్యలపై పలువురు నుండి వినతులు స్వీకరణ • *పార్టీకోసం పనిచేసిన నేతలు నామినేటెడ్ పదవుల కోసం వినతుల సమర్పణ • *ఇంకా […]
Read Moreపొదిలిలో స్వల్ప భూకంపం
పొదిలి, మహానాడు: ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలో స్వల్పంగా భూమి కంపించింది. సుమారు రెండు సెకండ్ల పాటు కంపించి, శబ్దం రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు. ఈ భూకంపం వల్ల పట్టణంలో ఎటువంటి ప్రమాదం సంభవించలేదు. పొదిలి పట్టణంలో సరైన నీటి వనరులు లేక భూకంపాలు సంభవిస్తున్నాయని డాక్టర్ షేక్ ఇమాంసా అన్నారు.
Read Moreఅధికారులు వేగంగా చర్యలు తీసుకోవాలి
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అమరావతి, మహానాడు: రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వరద ఉధృతి నేపథ్యంలో అధికారులు వేగంగా చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… జిల్లా కలెక్టర్లు అందుబాటులో ఉండి తగిన చర్యలు తీసుకుంటూ ప్రజలకు సేవలందించాలన్నారు. వర్షాల వల్ల వచ్చే వ్యాధులు నుంచి ప్రజలకు రక్షణ కల్పించాలన్నారు. రైతులు అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు […]
Read Moreబీఏసీ సభ్యుడిగా టీడీపీ లోక్సభ పక్షనేత లావు శ్రీకృష్ణదేవరాయలు
ఢిల్లీ : లోక్సభ బిజినెస్ అడ్వయిజరీ కమిటీ ఏర్పాటు చేసింది. స్పీకర్ ఆదేశాలతో లోక్సభ సచివాలయం బులెటిన్ విడుదల చేసింది. స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన 14 మందితో బీఏసీ అడ్వయిజరీ కమిటీ ఏర్పాటు. లోక్సభ సమావేశాల్లో ఏ అంశానికి ఎంత సమయం కేటాయించాలి, ఏయే పార్టీలకు చర్చలో పాల్గొనేందుకు ఎంత సమయం ఇవ్వాలో ఖరారు చేయనున్న బీఏసీ . బీఏసీలో అధికార బీజేపీతో పాటు కాంగ్రెస్, తృణముల్ కాంగ్రెస్, […]
Read Moreహోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా మాజీ డీజీపీ రవి గుప్తా
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన ఐపీఎస్ బదిలీల్లో అప్పటి వరకు డీజీపీగా ఉన్న రవి గుప్తాను రాష్ట్ర హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేసింది ప్రభుత్వం. ఇదిలాఉండగా సెలవుల్లో ఉన్న రవి గుప్తా నిన్న పదవి బాధ్యతలు చేపట్టారు.
Read Moreబారికేడ్లు, దిగ్బంధనాల రోజులు పోయాయి
-విద్యా, ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ గత పాలకుల హయాంలో వీసీ ఛాంబర్, పరిపాలన భవనంలోకి రాకుండా వీసీ వేయించిన ఇనుప కంచెలను తొలగించిన ఆంధ్రా యూనివర్సిటీ ఇన్చార్జ్ వైస్ ఛాన్సలర్ శశిభూషణ్ ని అభినందిస్తున్నాను. అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది మధ్య స్నేహపూర్వకమైన వాతావరణం ఉన్నప్పుడే విశ్వవిద్యాలయాలు విద్యా విజ్ఞాన వికాస కేంద్రాలుగా నిలుస్తాయి. విద్యార్థులు వీసీని కలిసేందుకు అడ్డుగా ఉన్న బారికేడ్లు, దిగ్బంధనాల రోజులు పోయాయి. ప్రజా […]
Read Moreఫేక్ ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్ జగన్ రెడ్డి
*వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యను టీడీపీకి ఆపాదించడం సిగ్గుచేటు *రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా బాలవీరాంజనేయస్వామి అమరావతి: ఫేక్ ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్ జగన్ రెడ్డి. వినుకొండలో వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యను టిడిపికి ఆపాదించడం సిగ్గుచేటు. ఎన్నికల్లో ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించినా జగన్ మాత్రం తన బుద్ధి మార్చుకోలేదు.సొంత బాబాయిని చంపి నారాసుర రక్త చరిత్ర అంటూ టిడిపిపై తప్పుడు ప్రచారం చేసిన […]
Read Moreనెల్లూరు బారాషహీద్ దర్గా అభివృద్దికి రూ. 5 కోట్లు మంజూరు చేసిన సీఎం చంద్రబాబు
*రొట్టెల పండుగకు వచ్చిన వారితో జూమ్ లో మాట్లాడిన ముఖ్యమంత్రి *రాష్ట్రానికి మంచి జరిగేలా ప్రార్థించాలని భక్తులను కోరిన చంద్రబాబు అమరావతి :- అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగే నెల్లూరు రొట్టెల పండుగ కార్యక్రమాన్ని రానున్న రోజుల్లో మరింత విస్తృతంగా, వైభవంగా నిర్వహిస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. రొట్టెల పండుగ నిర్వహించే బారాషహీద్ దర్గాలో ప్రార్థనల నిర్మాణాలకు రూ. 5 కోట్లు మంజూరు చేసిస్తున్నట్లు ప్రకటించారు. ఈ పండుగలో పాల్గొనే […]
Read Moreగత ప్రభుత్వ వైఫల్యమే
-గత ప్రభుత్వం అప్పుడే చర్యలు తీసుకుని ఉంటే ఇప్పుడిలా జరిగి ఉండేది కాదు -బాధితుడు, నిందితుడు ఇద్దరూ వైసీపీలో కలిసి తిరిగారన్న మంత్రి -రెండేళ్ల క్రితమే ఇద్దరికీ గొడవ జరిగింది -ఈ విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరిక -రషీద్ హత్యపై ఏపీ మంత్రి ఫరూక్ పల్నాడు జిల్లా వినుకొండలో రషీద్ హత్య గత పాలకుల పాప ఫలితమేనని ఏపీ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ విమర్శించారు. నిందితుడికి, బాధితుడికి మధ్య […]
Read Moreభారీ వర్షాలు, వరదలపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష
పూర్తి అప్రమత్తతతో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు అమరావతి :- రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షించారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులతో సీఎం రివ్యూ చేశారు. వర్షాలు అధికంగా ఉన్న ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ శాఖల అధికారులతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం సమీక్షించారు. భారీ […]
Read More