-గుంటూరు నూతన ఎస్పీ సతీష్ కుమార్ గుంటూరు, మహానాడు: శాంతిభద్రతల పరిరక్షణలో ఒక్క పోలీసులే కాకుండా ప్రజలు కూడా బాధ్యతగా వ్యవహరించాలని గుంటూరు జిల్లా నూతన ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ అన్నారు. గుంటూరు ఎస్పీ కార్యాలయంలోని వీరభధ్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి వేదపండితుల ఆశీర్వచనాలు అందుకున్న అనంతరం సతీష్ కుమార్ అధికార లాంఛనాలతో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా […]
Read Moreకష్టాల్లో ఉన్న ప్రజలకు ఆపన్నహస్తం మంత్రి నారా లోకేష్
-మీ కమిట్ మెంట్ కు హ్యాట్సాఫ్ అంటూ నెటిజన్ల ప్రశంసలు -మంత్రి లోకేష్ చొరవతో గల్ఫ్ బాధితుడు శివ కథ సుఖాంతం అమరావతి: కష్టాల్లో ఉన్న వారెవరైనా సాయం కోరితే నేనున్నానని భరోసానివ్వడం యువనేత నారా లోకేష్ నైజం. ఈ అరుదైన లక్షణమే ఆయనను కోట్లాదిమంది ప్రజల అభిమాన నేతగా మార్చింది. ఏజంట్ల చేతిలో మోసపోయి గల్ఫ్ లో చిక్కుకున్న శివ ఉదంతం చివరకు మంత్రి లోకేష్ చొరవతో చివరకు […]
Read Moreఅన్యాక్రాంతమైన దేవాదాయ భూములను కాపాడండి
– జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి విజయవాడ, మహానాడు: రాష్ట్రవ్యాప్తంగా అన్యాక్రాంతమైన దేవదాయ భూములను కాపాడాలని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి దేవదాయ శాఖా మాత్యులు ఆనం రామనారాయణరెడ్డి ని కలిసి విజ్ఞప్తి చేశారు. ఎండోమెంట్ ట్రిబ్యునల్ ను బలోపేతం చేసి త్వరగా దేవదాయ భూముల కేసులు పరిష్కారం అయ్యేటట్లు కృషి చేయాలన్నారు. గత వైకాపా ప్రభుత్వ లోపాలను ప్రజల దృష్టికి […]
Read Moreతొలి ఏకాదశి విశిష్టత
– ఆనందంతో పాటు ఆరోగ్యం – నేడు తొలి ఏకాదశి హిందువుల తొలి పండుగ తొలి ఏకాదశి. ఈ పర్వదినంతోనే మన పండగలు మొదలవుతాయి. వరసగా వినాయక చవితి, దసరా, దీపావళి, సంక్రాంతి పండగలు వస్తాయి. హైందవ సంస్కృతిలో తొలి ఏకాదశికి విశేష స్థానముంది. దీన్ని ‘శయనైకాదశి’ అని, ‘హరి వాసరం’, ‘పేలాల పండగ’ అని కూడా పిలుస్తారు. తొలి ఏకాదశి సందర్భంగా.. ఈ పండగ విశిష్టత, పూజా విధానం […]
Read Moreవినుకొండ పట్టణాన్ని ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతా..
-ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు -డ్రైనేజీ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన వినుకొండ, మహానాడు: వినుకొండ పట్టణాన్ని ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని, దీనిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. పట్టణంలోని 32వ వార్డు విష్ణుకుండి నగర్లో డ్రైనేజీ నిర్మాణం పనులకు మంగళవారం ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 32వ వార్డు ప్రజలు పడుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు వార్డ్ […]
Read Moreమాటలు, మూటలు, ముఠాలతోనే కాంగ్రెస్ పాలన
-ప్రజాపాలన గాలికి.. కొత్త రేషన్ కార్డుల జారీ ఇంకెప్పుడు? -కాంగ్రెస్ సర్కారు విద్యార్థి, యువజన, నిరుద్యోగుల విరోధి -పేరుకుపోయిన ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు -సర్టిఫికెట్లు ఇచ్చేందుకు యాజమాన్యాలు నో -ఉన్నతవిద్యకు పేద విద్యార్థులు దూరం -ఎంఎస్ఎంఈలకు ఆగిపోయిన సబ్సిడీలు -రూ.3,300 కోట్లకు పైగా బకాయిలుపెండింగ్ -నత్తనడకన ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం స్కాం విచారణ – భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బిజెపి రాష్ట్ర […]
Read Moreరైతు రుణమాఫీ మార్గదర్శకాలు నిలిపివేయాలి
-ప్రతి రైతుకు రుణమాఫీ వర్తింప చేయాలి -తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం డిమాండ్ హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ అమలు కోసం విడుదల చేసిన మార్గదర్శకాలు ఆర్థిక భారాన్ని తగ్గించుకునే ప్రయత్నం గానూ, వీటి వలన లక్షలాదిమందికి రుణమాఫీ అందకుండా పోతుందని, ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు సవరించి షరతులు ఎత్తివేసి కట్ ఆఫ్ తేదీల మధ్య ఉన్న పంట రుణాలన్నీ మాఫీ చేయాలని తెలంగాణ రాష్ట్ర […]
Read Moreతెలుగులో ప్రభుత్వ ఉత్తర్వుల జారీ సంతోషకరం
– రేవంత్ రెడ్డికి, అధికారులకు మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అభినందనలు హైదరాబాద్: ప్రభుత్వ ఉత్తర్వులు తొలిసారి తెలుగులో జారీ చేయడం చాలా సంతోషకరం. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉత్తర్వులు సహా పరిపాలనకు సంబంధించిన అంశాలు తెలుగులో జారీ చేయాలని నేను ఎప్పటినుంచో సూచిస్తూనే ఉన్నాను. తెలంగాణ ప్రభుత్వం తొలిసారి తెలుగులో, అందులోనూ రైతుల రుణమాఫీ మార్గదర్శకాలపై తెలుగులో ఉత్తర్వులు జారీ చేయడం అభినందనీయం. ప్రజల కోసమే పరిపాలన […]
Read Moreపాత ఫీజు రీయింబర్స్ మెంట్ కు విధివిధానాలు రూపొందించండి
-ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల తగ్గుదలపై మంత్రి ఆందోళన -ఉన్నతవిద్య శాఖపై అధికారులతో మంత్రి నారాలోకేష్ సమీక్ష అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా వివిధ కళాశాలల్లో విద్యనభ్యసించే విద్యార్థులకు విద్యాదీవెన, వసతిదీవెన స్థానంలో పాత ఫీజు రీఎంబర్స్ మెంట్ విధానాన్ని అమలుచేసేందుకు అవసరమైన విధివిధానాలను రూపొందించాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఉన్నతవిద్యశాఖ పరిధిలో నెలకొన్న సమస్యలపై మంత్రి లోకేష్ సోమవారం అధికారులతో […]
Read Moreరుణమాఫీ పథకం నిబంధనలు సవరించాలి
– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రైతులకు రుణమాఫీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జీవో నెం.567లోని నిబంధనలను అమలుచేస్తే పెద్ద సంఖ్యలో పేదరైతులకు రుణమాఫీ వర్తించదు. అత్యధికమంది రైతులకు రుణమాఫీ అమలు జరిగేలా జీవోను సవరించాలని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది. రుణమాఫీ ప్రధానంగా రేషన్కార్డు ఆధారంగా అమలుచేయాలని నిర్ణయించారు. ఉమ్మడి కుటుంబం నుండి విడిపడిన 10లక్షల కుటుంబాలు ఇప్పటికే రేషన్కార్డుల కోసం […]
Read More