-బీఆర్ఎస్ ఎమ్మెల్యేల హక్కులను కాలరాస్తూ ప్రోటోకాల్ ఉల్లంఘనలు -అహంకారపూరితంగా ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్న ప్రభుత్వం -బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాదని కాంగ్రెస్ నేతలకు సంక్షేమ పథకాల పంపిణీ బాధ్యతలు -శాసస సభ్యుల హక్కులను ఉద్దేశపూర్వకంగా కాలరాస్తున్న రేవంత్ సర్కార్ -ఎమ్మెల్యేల హక్కులు, ప్రోటాకాల్ ఉల్లంఘనలు జరగకుండా అడ్డుకోవాలన్న కేటీఆర్ -సీఎస్, జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి -అవసరమైతే ఈ అంశాన్ని అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తుతాం -స్పీకర్ గడ్డం ప్రసాద్ కు […]
Read Moreమంథని ప్రాంతాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాం
-వార్డులలో పెండింగ్ రోడ్డు డ్రైయిన్ నిర్మాణ పనులు ప్రారంభం -వెజ్ , నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణ పనులు ప్రారంభించాలి – అమృత్ పథకం 2.0 క్రింద మంథనిలోనీ పోచమ్మ వాడలో వాటర్ ట్యాంక్ తో పాటు 25 కిలో మీటర్ పైప్ లైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మంథని, జూలై – 15: అభివృద్ధి, సంక్షేమం […]
Read Moreమంత్రి సవితను కలిసిన ఎమ్మెల్సీ లక్ష్మణరావు
అమరావతి, మహానాడు: బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవితను ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు సచివాలయంలో సోమవారం కలిశారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో వివిధ జిల్లాలలో గల మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ స్టడీ సర్కిల్స్ ను పటిష్ట పరచాలని, అన్ని రకాల పోటీ పరీక్షలకు నిరుద్యోగులకు ఉచిత శిక్షణ ఇవ్వాలని, స్టడీ సర్కిల్స్ కు సొంత భవనాలు నిర్మించాలని మంత్రి సవితకు మెమోరాండం అందజేశారు.
Read Moreశాంతి బిడ్డ తండ్రి విజయసాయిరెడ్డే
– నాకు తనే ఆ మాట చెప్పింది -విల్లా కొనుగోలుకు సాయిరెడ్డే కోటిరూపాయలిచ్చారు – మరో కోటి రూపాయలు శాంతి సమకూర్చింది – విజయసాయి భార్య సునంద నాకు 60లక్షల నగదు ఇచ్చారు -2 కోట్ల 60 లక్షలతో విల్లా కొన్నాం – దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మదన్మోహన్ – సాయిరెడ్డి మీడియా ముందుకొచ్చిన రోజునే ప్రత్యక్షమైన మదన్ హైదరాబాద్: ముమ్మాటికీ తన భార్య బిడ్డకు తండ్రి […]
Read Moreదేశానికే సంక్షేమాన్ని పరిచయం చేసిన వ్యక్తి ఎన్టీఆర్
-సింగపూర్లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు సింగపూర్, మహానాడు: సింగపూర్ తెలుగుదేశం ఫోరం ఆధ్వర్యంలో అన్న నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుకలు సింగపూర్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావులు హాజరై ప్రసంగించారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ సామాజిక రాజకీయ ఆర్థిక సంస్కరణలకు నాంది […]
Read Moreకోడికత్తి శీను బెయిల్ రద్దుకు ‘సుప్రీం’ నో
ఢిల్లీ: కోడికత్తి కేసులో నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావు బెయిల్ రద్దుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ఏపీ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ ఉత్తర్వులను రద్దు చేయాలని సుప్రీంను ఎన్ఐఏ ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ అభ్యర్థనను సుప్రీంకోర్టు సోమవారం నాడు తిరస్కరించింది.
Read Moreవైకాపా అయిదేళ్ల పాపాలే శాపాలయ్యాయి: ఎమ్మెల్యే ప్రత్తిపాటి
15 రోజుల్లో ఎన్టీఆర్ సుజల పథకం ద్వారా పేటకు తాగునీరు ఎన్టీఆర్ సుజల పథకం, పాతచెరువు, కొత్తచెరువులను పరిశీలించిన ప్రత్తిపాటి చిలకలూరిపేట, మహానాడు: రాష్ట్రంలో గడిచిన అయిదేళ్లలో వైకాపా ప్రభుత్వం చేసిన పాపాలే తాగునీటి సరఫరా విషయంలో శాపాలై ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. కీలకమైన తాగునీటి ప్రాజెక్టులను పడకేయించడం, కనీసం నీటి నాణ్యత పరీక్షల్ని పట్టించుకోక […]
Read Moreప్రాణాలు తీసిన ఇంస్టాగ్రామ్ నకిలీ ఖాతా
–స్నేహితుడే మోసం చేశాడని నిలదీత -మనస్తాపంతో పురుగు మందు తాగి ఆత్మహత్య సత్తెనపల్లి, మహానాడు: ఇంస్టాగ్రామ్ నకిలీ ఖాతాతో ఓ యువకుడు యువతిలా చాటింగ్ చేసి తన స్నేహితుని దగ్గరే నగదు కాజేశాడు. చివరికి నిజం తెలిసి ఆ స్నేహితుడే నిలదీయడంతో మనస్తాపానికి గురై ఆ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో జరిగింది. వివరాల్లోకి వెళితే… తెనాలికి చెందిన దాసరి భాను ప్రకాష్(19) కుటుంబం సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామానికి కూలి పనుల కోసం […]
Read Moreప్రజలకు జవాబుదారీగా ఉండాలి
–విభాగాధిపతులపై అసహనం -నగర కమిషనర్ అత్యవసర సమీక్ష సమావేశం గుంటూరు, మహానాడు: ప్రభుత్వ అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి అన్నారు. నగర కమిషనర్ వ్యక్తిగత సెలవులో ఉన్నప్పుడు ఆయా విభాగాధిపతులు తమ విభాగ పనితీరు పర్యవేక్షణ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని నగర కమిషనర్ జిఎంసి విభాగాధిపతులపై అసహనం వ్యక్తం చేశారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, పారిశుధ్యం, పట్టణ ప్రణాళిక విభాగం నుంచి ఇవ్వాల్సిన […]
Read Moreగుంటూరు నుంచి శ్రీశైలానికి పాదయాత్ర
-కూటమి విజయం నేపథ్యంలో తెదేపా అభిమానుల మొక్కు -స్వాగతం పలికిన మహానాడు మీడియా ఎండీ వినుకొండ, మహానాడు: తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అఖండ విజయం సాధించిన నేపథ్యంలో తెలుగుదేశం అభిమానులు గుంటూరు నుండి శ్రీశైలానికి కాలినడకన బయలుదేరారు. ఈ బృందం వినుకొండ చేరుకున్న సందర్భంగా మహానాడు మీడియా ఎండి బోడేపూడి వెంకట సుబ్బారావు, వినుకొండ మండల తెలుగుదేశం నాయకులు, నడిగడ్డ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వారికి సాదరంగా […]
Read More