ఏ సమస్యలు ఉన్నా నా వద్దకు రండి

– పల్నాడు ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాసరావు నరసరావుపేట, మహానాడు: పల్నాడు జిల్లా ఎస్పీగా కంచి శ్రీనివాసరావు సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… చరిత్రాత్మకమైన పల్నాడు జిల్లాకు రావడం సంతోషం. ఎన్నికల తరువాత పల్నాడులో అనేక సమస్యలు వచ్చాయి. గతంలో ఉన్న ఎస్పీ వాటిని సమర్ధవంతంగా పరిష్కారించారు. నేను కూడా జిల్లాలోని పరిస్థితులను తొందరగా అవగాహన చేసుకుని చట్టపరంగా అన్ని సమస్యలు పరిష్కరిస్తాను. చట్టవ్యతిరేకమైన చర్యలకు […]

Read More

అన్నే రామకృష్ణ భౌతిక కాయానికి మంత్రి కొల్లు రవీంద్ర అశ్రు నివాళి

టీడీపీ గెలుపు కోసం అలుపెరుగక శ్రమించిన అన్నే రామకృష్ణ మరణం పార్టీకి తీరని లోటని రాష్ట్ర గనులు, భూగర్భ, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి గొల్లపూడిలోని నివాసానికి వచ్చారు రామకృష్ణ భౌతిక దేహానికి నివాళులర్పించారు. పూల మాల వేసి ఘన నివాళి తెలిపారు. టీడీపీ పోల్ మేనేజ్మెంట్ విభాగంలో అందించిన సేవల్ని కొనియాడారు. నిత్యం పార్టీ కోసం తపించే రామకృష్ణ లాని […]

Read More

కార్పొరేట్ కల్చరే కొంప ముంచింది!

– పార్టీని ఐప్యాక్‌కు అప్పగించి ముంచేశారు – వారికున్న రాజకీయ అనుభవం ఏమిటి? – పదవుల కోసం ఆ ప్రతినిధులు బేరాలు పెట్టారు – తమ నివేదికలు మంత్రులకూ ఇచ్చేవారు – నామినేటెడ్ పదవుల్లో ఎమ్మెల్యేల పాత్ర లేకుండా చేశారు – ఐప్యాక్‌ను నమ్మి నిండా మునిగిపోయాం -వైసీపీని ఐ ప్యాకే నిలువునా ముంచేసింది – జగన్‌పై ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయాలనుకున్నారు – కానీ టీడీపీకి అప్పుడు బలం లేక […]

Read More

సిగ్గు శరం లజ్జ ఉందా?

దానం నాగేందర్ పై మండిపడ్డ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి  హైదరాబాద్, మహానాడు:  కాంగ్రెస్ అన్యాయం చేస్తుందని బీఆర్ఎస్ లో చేరి కేసిఆర్ దయవల్ల రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ లో చేరి కేటీఆర్ పై విమర్శలు చేస్తున్నవ్ నీకేమైనా సిగ్గు శరం లజ్జ ఉందా?  అని దానం నాగేందర్ పై తీవ్రంగా మండి పడ్డారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ… […]

Read More

రేవంత్ కండకావరంతో మాట్లాడుతున్నారు

-ఆయనకు ముఖ్యమంత్రినన్న సోయి లేదు -సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీపై మండిపడ్డ కేటీఆర్ -రేవంత్ రెడ్డి, రాహుల్ గాందీ నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలి హైదరాబాద్, మహానాడు: నిరుద్యోగ యువకులు, విద్యార్థులపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తీవ్రంగా మండిపడ్డారు . తన అడ్డగోలు వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకొని యువతకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నిర్లక్ష్యంగా, నిర్లజ్జగా ముఖ్యమంత్రి తన స్థాయికి దిగజారి, […]

Read More

మానవతను చాటిన మంత్రి సవితమ్మ

-మంగళగిరి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం -చిన్నారి మృతి, మరో ముగ్గురికి తీవ్రగాయాలు  మంగళగిరి , మహానాడు: కళ్లముందే తల్లడిల్లిపోతున్న క్షతగాత్రులను చూసి చలించిపోయారు ఆ మంత్రి. నిత్యం బిజీగా ఉండే ఆ మంత్రి తన దారిన తాను వెళ్లిపోకుండా విలవిల్లాడిపోతున్న వారిని ఓదార్చారు. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా మంగళగిరి బీసీవై పార్టీ కార్యాలయం ఎదురుగా ఆదివారం ఘోర రోడ్డు  ప్రమాదం జరిగింది. లారీని వెనుక నుంచి ఆటో బలంగా […]

Read More

ప్రభుత్వ కార్యక్రమాలకు ఆర్డీటీ సహకారం

–ఉపాధి, స్కిల్ డెవలప్మెంట్ కోసం ఉమ్మడి ప్రణాళిక -గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన -మహిళా సాధికారతకి ఆర్డీటీ ఎనలేని కృషి -విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌తో ఆర్డీటీ నిర్వాహకులు మాంఛో ఫెర్రర్ ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలకు తమ వంతు సహకారం పూర్తిగా అందిస్తామని ఆర్డీటీ (రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్) నిర్వాహకులు మాంఛో ఫెర్రర్ తెలిపారు. ఉండవల్లి నివాసంలో ఆదివారం విద్యా, ఐటి శాఖ మంత్రి నారా లోకేష్‌ని […]

Read More

గంగానమ్మ తల్లి ఆలయంలో మంత్రి లోకేష్ దంపతుల పూజలు

తాడేపల్లి: తాడేపల్లిలోని గంగానమ్మతల్లి ఆలయ పునఃనిర్మాణ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దంపతులు పాల్గొన్నారు. లోకేష్, బ్రాహ్మణిలకు ఆలయ కమిటీ పెద్దలు ఘనస్వాగతం పలికారు. అమ్మవారికి లోకేష్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలు సుభిక్షంగా ఉండేలా చూడాలని కోరుతూ ప్రతిఏటా ఆషాడమాసంలో గంగానమ్మ తల్లి ఉత్సవాలు నిర్వహించడం హర్షణీయమని […]

Read More

నా భార్య బిడ్డకు తండ్రి విజయసాయిరెడ్డి

– వైసీపీలో అ ‘శాంతి’గర్భం – కడుపులో పెరుగుతున్న బిడ్డ నాది కాదు – ఎంపి విజయసాయిరెడ్డి, లాయర్ సుభాష్‌పై చర్య తీసుకోండి – కమిషనర్‌కు దేవదాయశాఖ ఏసీ శాంతి భర్త ఫిర్యాదు – సోషల్‌మీడియాలో విజయసాయి, శాంతి ఫొటోలు హల్‌చల్ – శాంతి వెనుక చార్టెడ్ ఫ్లైట్ ఎక్కడిది? – తెరపైకి విజయసాయి విశాఖ లీలల ట్రోలింగ్ – విజయసాయిపై ఆరోపణలతో వైసీపీలో కుదుపు – ఆరోపణపై పెదవి […]

Read More

రాజకీయ కుట్రలకు అధికారులు బలి

బీఆర్ఎస్ నేత ఆర్.ఎస్ ప్రవీణ్‌కుమార్ హైదరాబాద్: దేశంలో రాజకీయ కుట్రలకు నిజాయితీ గల అధికారులు బాధితులు అవుతున్నారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు ఫిర్యాదుతో ఏపీ మాజీ సీఎం జగన్, సీనియర్ ఐపిఎస్ అధికారులు సునీల్ కుమార్, అంజనేయులుపై ఎఫ్‌ఐఆర్ నమోదవ్వడం షాక్కు గురిచేసిందన్నారు. గోధ్రా మారణహోమంలో న్యాయం వైపు నిలిచిన సంజీవ్ భట్ ఏళ్లుగా జైల్లో నే ఉన్నారని […]

Read More