మంత్రుల సహకారం కోరిన గొట్టిపాటి లక్ష్మి దర్శి, మహానాడు : అభివృద్ధి పథంలో దర్శిని నడిపేందుకు జనసేన బీజేపీ కూటమి నేత డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి వివిధ శాఖల కీలక మంత్రులతో వరుసగా భేటీ అయ్యారు. ఇందులో భాగంగా రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణని మర్యాదపూర్వకంగా కలుసుకొని దర్శి నగరపాలక అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై సుదీర్ఘంగా చర్చించారు. మౌలిక సదుపాయాల కల్పన, ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దర్శి ప్రజలకు ఇచ్చిన […]
Read Moreబేగంపేట ఎయిర్పోర్టులో బాబుకు బ్రహ్మరథం
-బాబొచ్చారొచ్చారు! – పోటెత్తిన జనం – దారి పొడవునా ఫ్లెక్సీలతో స్వాగతం – డీజే, డాన్సులతో కోలాహలం – కాలనీల నుంచి తరలివచ్చిన జనం – అదుపుచేయలేక పోలీసుల సతమతం (అన్వేష్) ఏపీ సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత హైదరాబాద్కు వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు, బేగంపేట ఎయిర్పోర్టులో ఘనస్వాగతం లభించింది. టీడీపీ కార్యకర్తలతోపాటు, వివిధ కాలనీల నుంచి మహిళలు భారీ సంఖ్యలో స్వచ్ఛందంగా తరలిరావడం ఆశ్చర్యపరిచింది. జగన్ […]
Read Moreఅమ్మ కోసం మొక్క
– వర్షం అతివృష్టి అనావృష్టి గా ఉంది అమరావతి: “అమ్మ కోసం ఒక చెట్టు” అనే కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి విజయవాడ నగరంలోని బి.ఆర్ టీఎస్ రోడ్ లో ఉన్న కేంద్రీయ విద్యాలయం, ఎదురుగా ఉన్న రోడ్డు లో చెట్లు నాటారు. అనంతరం దగ్గుబాటి పురంధేశ్వరి మీడియా తో మాట్లాడుతూ .. పార్టీని బలోపేతం చేయడం పై దృష్టి సారించాం.సమాజంలో ఉండే అన్ని అంశాలపై […]
Read Moreనైని బ్లాక్ కు ఒడిశా ప్రభుత్వం అటవీ అనుమతులు మంజూరు
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హర్షం ఢిల్లీ: సింగరేణి సంస్థకు కేటాయించిన ఒడిశా రాష్ట్రం అంగుల్ జిల్లాలోని ఏడాదికి 10 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం గల నైని బ్లాక్ కు ఒడిశా ప్రభుత్వం అటవీ అనుమతులు మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాను. అటవీ అనుమతుల నిర్ణయంతో బొగ్గు ఉత్పత్తికి మార్గం సుగమమైంది. 2015లోనే సింగరేణికి ఈ నైని బ్లాక్ కేటాయింపు జరిగినప్పటికీ.. వివిధ పాలనాపరమైన అడ్డంకుల కారణంగా […]
Read Moreయుద్ద ప్రాతిపదికన నీటిపారుదల ప్రాజక్టుల నిర్వహణ పనులు
•ప్రతి నీటి బొట్టును ఒడిసి పడుతూ ఖరీఫ్ లో సివారు భూములకు సాగు నీరు అందజేస్తాం •పట్టిసీమ పంపులన్నింటినీ ఆపరేషన్ లోకి తీసుకువచ్చి రెండు మూడు రోజుల్లో పట్టిసీమ నీరు కృష్ణా డెల్టాకు చేర్చుతాం •గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పులిచింతల ప్రాజక్టులో 0.5 టిఎంసి నీరు కూడా నిల్వలేకుండా పోయింది •గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే గుండ్లకమ్మ, పులిచింతల, అన్నమయ్య ప్రాజక్టుల గేట్లు కొట్టుకు పోయాయి రాష్ట్ర జలవనరుల […]
Read Moreపాఠశాలలకు అందించే గుడ్లు, చిక్కీల్లో నాణ్యత ఉండాలి
• సమగ్ర శిక్షా ఎస్పీడీ మరియు ఎండీఎం డైరెక్టర్ బి.శ్రీనివాసరావు – లోకేష్ ఆగ్రహంతో రంగంలోకి దిగిన అధికారులు విజయవాడ: మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు అందించే గుడ్లు, చిక్కీలు నాణ్యత కూడినవి ఇవ్వాలని, పాడైనవి అందిస్తే తగు చర్యలు తీసుకోబడతాయని సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు మరియు మధ్యాహ్న భోజన పథకం డైరెక్టర్ బి.శ్రీనివాసరావు సరఫరాదారులను ఉద్దేశిస్తూ అన్నారు. శుక్రవారం సమగ్ర శిక్షా రాష్ట్ర కార్యాలయంలో […]
Read Moreఇంజినీరింగ్ కళాశాలలకు ఏఐసిటిఈ గ్రీన్ సీగ్నల్
తెలంగాణ రాష్ట్రంలో ఇంజినీరింగ్ విద్యను అందించే 200 విద్యాసంస్థలకు అఖిల భారత సాంకేతిక విద్యామం డలి(ఏఐసీటీఈ) అనుమతి జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ, ప్రయివేట్ కళాశాలలతో పాటు 10 డీమ్డ్ వర్సిటీలు లేదా వాటి ఆఫ్ క్యాంపస్లు ఏఐసీటీ ఈకి దరఖాస్తు చేసి అనుమ తులు పొందాయి. ఈసారి కొత్తగా హైదరాబాద్లోని దేశముఖ్ వద్ద విజ్ఞాన్ డీమ్డ్ విశ్వవిద్యాలయం(గుంటూరు) ఆఫ్ క్యాంపస్ ప్రారంభానికి ఏఐసీటీఈ పచ్చజెండా ఊపింది. కొడంగల్ నియోజకవర్గంలోని […]
Read Moreతన మొదటి జీతాన్ని అమరావతికి విరాళం ఇచ్చిన కలిశెట్టి అప్పలనాయుడు
న్యూ ఢిల్లీ : విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అమరావతి నిర్మాణానికి విరాళం అందజేశారు. ఎంపీగా అందుకున్న తొలి జీతం రూ.1.57 లక్షల చెక్కును ఏపీ సీఎం చంద్రబాబుకు అందించారు. ఎంపీలందరి సమక్షంలో ఈ చెక్కును అందజేశారు. దీంతో ఎంపీ అప్పలనాయుడిని చంద్రబాబు అభినందించారు. సమయస్ఫూర్తితో వ్యవహరిస్తున్నారని కితాబిచ్చారు.
Read Moreఇది ముమ్మాటికీ ప్రజాపాలన కాదు…
-అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని హరీశ్ రావు డిమాండ్ టీజీపీఎస్ను ముట్టడించిన నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేయడాన్ని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. హామీలు ఇచ్చి, మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు నిరసనగా డిమాండ్ల సాధనే లక్ష్యంగా.. టీజీపీఎస్సీ వద్ద శాంతియుత నిరసన తెలియజేసేందుకు వెళ్తున్న విద్యార్థులు, నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నాయకులను ఎక్కడికక్కడ అరెస్టులు చేసి […]
Read Moreవిద్యార్థి సంఘాల నాయకుల అరెస్టును ఖండించిన కేటీఆర్
టీజీపీఎస్సీ వద్ద ఉద్యోగాల సాధన కోసం డిమాండ్ చేస్తున్న నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నాయకులు, వందల మంది విద్యార్థులపై పోలీసుల ద్వారా అణిచివేత కార్యక్రమాలని చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. విద్యార్థుల డిమాండ్లను తక్షణమే నెరవేర్చాలని అన్నారు. శాంతియుతంగా నిరసన తెలియజేయాలనుకున్న విద్యార్థి నాయకులను అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. నిర్బంధించిన వారిని, అరెస్టు చేసిన వారిని వెంటనే […]
Read More