యర్రగొండపాలెం ఎస్సై సుదర్శన్ సస్పెండ్

ఎస్సై సుదర్శన్ ను సస్పెండ్ చేసిన పోలీసు ఉన్నతాధికారులు. ఇటీవల ఎస్సైపై అవినీతి ఆరోపణలు రావడంతో విచారణకు ఆదేశించిన జిల్లా ఎస్పీ. దీంతో విచారణ జరిపిన ఉన్నతాధికారులకు నివేదించిన మార్కాపురం డిఎస్పీ బాలసుందరావు. ఎస్సైను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు.

Read More

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓఎస్డీగా కడప ఆర్డీఓ

రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓఎస్డీగా కడప ఆర్డీఓ మధుసూదన్ ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్నికలను పటిష్ఠంగా నిర్వహించేందుకు ఆయన చర్యలు తీసుకున్నారు. కడప ఆర్డీఓ మధుసూదన్ సేవలను గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రికి ఓఎస్డీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పవన్ కళ్యాణ్ ను కలిసి ఆయన పుష్పగుచ్ఛం అందజేశారు.

Read More

తమిళనాడులో త్వరలో పానీపూరి బంద్?

ఇప్పటికే పానీపూరి నిషేధిదంచాలని భావిస్తున్న కర్నాటక సర్కార్ బాటలోనే తమిళనాడు సర్కార్ కూడా భావిస్తోంది. పానీపూరిలో రసాయనలు వాడుతున్నట్టు గుర్తించిన కర్నాటక ఆరోగ్యశాఖ అధికారులు పానీపూరిని నిషేధిదంచాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.దీంతో పుడ్ సెఫ్టీ అధికారులు చెన్నై వ్యాప్తంగా పానీపూరి షాపుల్లో తనిఖీలు చేపట్టారు . రిపోర్టు ఆధారంగా పానీపూరిని బ్యాన్ చేసే అవకాశం ఉందని సమాచారం.

Read More

బాబు-జగన్.. ఆ స్టైలే వేరప్పా!

– ఢిల్లీలో ఎంపీలతో బాబు – కేంద్రమంత్రులతో కలసి భేటీలు – అందరినీ పరిచయం చేసిన నాయకుడు – ఎంపీలతో కలసి పీయుష్ గోయల్‌తో చర్చలు – ఐదేళ్లు ఎంపీలను తీసుకువెళ్లని జగన్ – ఒంటరిగానే వెళ్లి మంతనాలు – ఢిల్లీలో ఏనాడూ మీడియాతో మాట్లాడని జగన్ – మీడియాతో మనసువిప్పి మాట్లాడే చంద్రబాబు – సోషల్‌మీడియాలో ఇద్దరి మధ్య పోలికలతో చర్చ ( మార్తి సుబ్రహ్మణ్యం) ఇద్దరూ వారి […]

Read More

అక్రమాలకు కేరాఫ్ అడ్రస్… 

-తిరుపతి నగరపాలక సంస్థలో అవినీతి ప్రక్షాళన జరగాలి -బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి తిరుపతి, మహానాడు : పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా…  అవినీతికి అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ గా తిరుపతి నగరపాలక సంస్థ మారిందని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి ఆరోపించారు. తిరుపతిలో జరిగిన అక్రమాల గురించి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుపతి నగరపాలక సంస్థలో కీలక విభాగాలైన టౌన్ ప్లానింగ్ ఇంజనీరింగ్ […]

Read More

కొణిజేటి,వంగవీటి జయంతి వేడుకలు

వినుకొండ, మహానాడు : మాజీ సీఎం కొణిజేటి రోశయ్య, వంగవీటి మోహనరంగా జయంతి వేడుకలను వినుకొండ పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో గురువారం ఘనంగా  నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, టీడీపీ నాయకులు పాల్గొని  కొనిజేటి రోశయ్య, వంగవీటి మోహనరంగా చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మార్కాపురం రోడ్డులోని వంగవీటి మోహన రంగా విగ్రహానికి, నరసరావుపేట రోడ్డులోని కొణిజేటి రోశయ్య విగ్రహానికి ఎమ్మెల్యే […]

Read More

అల్లూరికి నివాళులర్పించిన నేతలు

గుంటూరు, మహానాడు : అల్లూరి సీతారామరాజు 127 వ జయంతి సందర్భంగా గుంటూరు నగర పౌర సంస్థల నేతలు శాసనమండలి సభ్యులు కె.ఎస్.లక్ష్మణరావు, మాజీ మంత్రివర్యులు డొక్కా మాణిక్య వరప్రసాద్, జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అవగాహన కార్యదర్శి కొండా శివరామిరెడ్డి తదితర నేతలు నాజ్ సెంటర్లోని  అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలదండలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శాసనమండలి సభ్యులు కె.ఎస్.లక్ష్మణరావు ప్రసంగిస్తూ ఆదివాసీల స్వేచ్ఛ […]

Read More

ఘనంగా అల్లూరి జయంతి వేడుకలు

వినుకొండ, మహానాడు :  ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు, మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 127వ జయంతి వేడుకలు వినుకొండ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. వేడుకలకు ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ముఖ్య అతిథులుగా హాజరై అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అలాగే టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావులు  అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు […]

Read More

రెండో రోజు సిటీ పర్యటనలో ఎమ్మెల్యే మాధవి

గుంటూరు, మహానాడు :  గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు గళ్ళా మాధవి వరసగా రెండో రోజూ సిటీలో పర్యటించారు. తాజాగా 18వ డివిజన్లోని పలు ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి పారిశుద్యం పై దృష్టి సారించారు. పలు ప్రాంతాల్లో  డ్రైనేజి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించిన గంటల్లోనే అధికారులు చర్యలు  చేపట్టారు. గురువారం కూడా 18వ డివిజన్ లోని మిగిలిన ప్రాంతాలైన రామ నామక్షేత్రం, 7 గొందుల వీధి, మొహిద్దీన్ […]

Read More

ప్ర‌జాధ‌నం పందికొక్కులా మెక్క‌డానికి సిగ్గులేదా జ‌గ‌న్?

విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ దోపిడీకి హ‌ద్దులేదా జ‌గ‌న్? ప్ర‌జాధ‌నం పందికొక్కులా మెక్క‌డానికి సిగ్గులేదా? జ‌నం సొమ్ము అయితే చాలు నిమ్మ‌కాయ నీళ్ల‌లా 28ల‌క్ష‌లు దిగ‌మింగేశావు. వైసీపీ పాల‌న‌లో గ‌డ్డం గ్యాంగ్ గుడివాడలో టిడ్కో ఇళ్ల ప్రారంభోత్స‌వానికి నిమ్మ‌కాయ నీళ్ల కోస‌మంటూ జ‌నం సొమ్ము 28 ల‌క్ష‌లు దోచేశారు. ఆ టిడ్కో ఇల్లు ఒక్కో పేద‌కి మంజూరు చేయ‌డానికి 3 ల‌క్ష‌ల నుంచి 4 ల‌క్షలు దండుకున్నారు. […]

Read More