రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ తీసుకువస్తాం

హోంమంత్రి వంగలపూడి అనిత హోంమంత్రి వంగలపూడి అనిత ఇవాళ విశాఖపట్నం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. పోలీసులూ… మీ పని మీరు చేయండి… ఖాకీ చొక్కాలు వేసుకుని రాజకీయాలు చేయొద్దు అని హెచ్చరించారు.  రాజకీయాలు చేసేట్టయితే ఖాకీ వదిలి ఖద్దరు చొక్కా వేసుకోండి అని హోంమంత్రి అనిత వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో స్నేహపూర్వక పోలీసింగ్ విధానం అమలు కావాలని, ప్రజల్లో పోలీసుల […]

Read More

ఇసుక అమ్మకాల్లో తమ్ముళ్ల దూకుడు

– వైసీపీ నేతలు దాచిన ఇసుక డంపులపై తమ్ముళ్ల కన్ను – ఆరునెలల వరకూ ఢోకాలేని ఇసుక ఆదాయం – బాబు ఆదేశాలు బేఖాతర్ – చెడ్డపేరు తీసుకురావద్దన్న చంద్రబాబు – అయినా ఆకలితో పట్టించుకోని తమ్ముళ్లు – నెల్లూరులో 3 కోట్లకు ఇసుక అమ్మేసుకున్న ఓ రెడ్డిగారు – లారీ ఓనర్లకు ఖరీదై కట్టేసిన ఆ రాష్ట్ర ప్రముఖుడు – ఇటీవలే కీలక పదవి దక్కించుకున్న ఆ నేత […]

Read More

గిరిజన ప్రాంతాల్లో మహిళా చట్టాలపై అవగాహన

– అవగాహనకు ప్రత్యేక కార్యక్రమాలు – ప్రాజెక్ట్ రూపకల్పనకు ‘మహిళా కమిషన్’ కసరత్తు అమరావతి: గిరిజన ప్రాంతాలలో మహిళల చట్టాలపై అవగాహనకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని మహిళా కమిషన్ తీర్మానించింది. బుధవారం మంగళగిరిలోని ఏపీ మహిళా కమిషన్ కార్యాలయంలో కమిషన్ చైర్ పర్సన్ గజ్జల వెంకట లక్ష్మి అధ్యక్షతన త్రైమాసిక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కమిషన్ సభ్యులు కుమారి గడ్డం ఉమా, బూసి వినీత, కమిషన్ కార్యదర్శి వసంత […]

Read More

ఏపీలో డయేరియా విజృంభణ

అమరావతి: ఏపీలో డయేరియా వేగంగా విజృంభిస్తోంది. గుంటూరు, పల్నాడు జిల్లాల నుంచి భారీగా డయేరియా కేసులు నమోదవుతున్నాయి. రోజుకు 10 వరకు డయేరియా కేసులు నమోదవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో జాయిన్ అవుతున్నారు.

Read More

నా ఎదుగుదలకు కారణం కార్యకర్తలే

– గాజువాక నియోజకవర్గ శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గాజువాక: నియోజకవర్గం నుంచి రాష్ట్రస్థాయికి చేరుకున్న తన రాజకీయ ప్రయాణంలో తన ఉన్నతికి కారణం కార్యకర్తలే అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక నియోజకవర్గ శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. బుధవారం గాజువాకలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ అధికారంలో ఉన్నా లేకపోయినా తనపై విశ్వాసంతో […]

Read More

విశాఖ ఉక్కును కాపాడండి

– ఆంధ్రుల సెంటిమెంట్‌ను గౌరవించండి – వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను లాభాల బాటలో పెట్టేందుకు కేంద్ర మంత్రి తో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి చర్చలు – సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి కుమార స్వామి న్యూఢిల్లీ, అమరావతి: వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను లాభాల బాటలోకి తీసుకుని వచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ బిజెపి శాఖ నడుం బిగించింది. ఢిల్లీలో ఏపీ బిజెపి పావులు కదిపింది. ఈమేరకు ఒక […]

Read More

ప్రతిపక్ష హోదా ఎందుకిస్తారు?

-జగన్ .. నీది అజ్ఞానమా?దురంహకారమా? -ఆ హోదా లేనిదే ప్రజా సమస్యలు చర్చించరా?! -మాజీ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య మంగళగిరి: జగన్మోహన్ రెడ్డి తన అజ్ఞానాన్ని బయటపెట్టుకొంటూ నవ్వులపాటు కావడం అలవాటైపోయింది. 11 సీట్లు మాత్రమే పొందిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రధాన ప్రతిపక్షహోదా కావాలట. ఆ హెోదా ఉంటేనే ప్రజాసమస్యల్ని సమర్థవంతంగా సభలో విన్పించగలరట! అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడి కి రాసిన లేఖలో జగన్ ఓ వింత వాదన, అసంబద్ధమైన […]

Read More

జగన్ రెడ్డి స్పీకర్ కు లెటర్ రాయడం సిగ్గుచేటు

• అధికారం ఉంటేనే జగన్ రెడ్డి అసెంబ్లీలోకి వస్తారా? • ప్రతిపక్ష హోదాపై కనీస అవగాహన లేకుండా జగన్ రెడ్డి ప్రతిపక్ష హోదాను కోరడం హేయమైన చర్య • మొత్తం సభ్యుల్లో 1/10 వంతు ఉంటేనే ప్రతి పక్ష హోదా వస్తుందన్న విషయం కూడా జగన్ కు తెలియకపోవడం బాధాకరం • ఇన్ని రోజులు రాజారెడ్డి రాజ్యాంగం నడిపిన జగన్ రెడ్డికి భారత రాజ్యాంగం మార్చి కొత్త రాజ్యంగం రాస్తేనే […]

Read More

బాబు నమ్మకం నిలబెడతా: మంత్రి డోలా

-దళితుల క్షేమం మరువద్దు: వర్ల  -మంత్రి డోలాకు వర్ల అభినందన అమరావతి: కొండపి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి ని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మర్యాదపూర్వకంగా ఆయన ఛాంబర్ లో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం చంద్రబాబు దళితులకు పెద్ద పీట వేశారని.. దళితులకు వెన్నుదన్నుగా నిలిచిన గొప్ప వ్యక్తి చంద్రబాబు అని […]

Read More

ఐదేళ్ల వైసీపీ పాలనలో మీరు పడ్డ కష్టాలన్నీ నాకు గుర్తున్నాయి

-మీ ఆత్మస్థైర్యం ముందు నాటి ప్రభుత్వ కుట్రలు పని చేయలేదు -పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారిని గుర్తించి పదవులిచ్చే బాధ్యత నాది -గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు మీరు కూడా చేయొద్దు -గత ప్రభుత్వానికి…మన ప్రభుత్వానికి మధ్య మార్పు ప్రజలకు కనిపించాలి -కుప్పం నియోజకవర్గ కార్యకర్తలు, నేతల సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం : వైసీపీ ఐదేళ్ల అరాచక పాలనలో కుప్పం నియోజకవర్గ కార్యకర్తలు, […]

Read More